You Searched For "CM Chandrababu"
టోకెన్లు ఎప్పుడు ఇస్తామన్నారు.? అంతమందిని ఎందుకు అనుమతించారు.? : సీఎం చంద్రబాబు
తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు, పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు
By Medi Samrat Published on 9 Jan 2025 5:21 PM IST
తొక్కిసలాట ఘటన.. 40 మంది డిశ్చార్జ్.. బాధితులకు పరిహారం ప్రకటించనున్న సీఎం
తిరుపతి తొక్కిసలాట ఘటనపై అధికారులు సీఎం చంద్రబాబుకు నివేదిక అందించారు. డీఎస్పీ అత్యుత్సాహం వల్ల ఒక్కసారిగా భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగిందన్నారు.
By అంజి Published on 9 Jan 2025 8:48 AM IST
వైజాగ్కు సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు.
By Medi Samrat Published on 4 Jan 2025 8:37 AM IST
ఉత్తరాంధ్రలో వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు.
By Medi Samrat Published on 21 Dec 2024 10:07 AM IST
గుడ్న్యూస్.. ఒకరోజు ముందుగానే రైతులకు ధాన్యం డబ్బులు
ధాన్యం సేకరణలో ఎక్కడా తప్పు జరగడానికి వీల్లేదు, తేమశాతంలో కచ్చితత్వం ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు.
By Medi Samrat Published on 20 Dec 2024 5:33 PM IST
ఇల్లు కట్టుకునే వారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త
సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తోంది.
By అంజి Published on 20 Dec 2024 7:16 AM IST
గుకేష్పై సీఎం చంద్రబాబు ట్వీట్.. తెలుగు - తమిళుల మధ్య మాటల యుద్ధం
వరల్డ్ చెస్ ఛాంపియన్ గుకేష్ దొమ్మరాజుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన ట్వీట్ను తమిళులు ఖండిస్తున్నారు.
By అంజి Published on 13 Dec 2024 12:20 PM IST
పేదలకు భారీ గుడ్న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు
అర్హులైన పేదలకు త్వరలోనే ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నట్టు సీఎం చంద్రబాబు నిన్న కలెక్టర్ల సమావేశంలో ప్రకటించారు.
By అంజి Published on 13 Dec 2024 7:17 AM IST
మంత్రి కొల్లు రవీంద్ర సోదరుడు వెంకటరమణ హఠాన్మరణం
రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర సోదరుడు వెంకటరమణ హఠాన్మరణం చెందారు.
By అంజి Published on 12 Dec 2024 8:51 AM IST
పెత్తందార్లం కాదు.. ప్రజాసేవకులం
రాష్ట్రంలో ప్రతి అధికారి పెత్తందారులా కాకుండా ప్రజాసేవకుడిలా పనిచేయాలని, ‘పీపుల్ ఫస్ట్’ అనేది మన విధానమని, ‘హెల్తీ-వెల్తీ-హ్యాపీ’ మన నినాదం కావాలని...
By Kalasani Durgapraveen Published on 11 Dec 2024 5:30 PM IST
వచ్చే ఏడాది టీచర్ పోస్టుల భర్తీ: సీఎం చంద్రబాబు
దేశంలో ఎక్కువ పింఛన్ ఇచ్చే రాష్ట్రం ఆంధ్రప్రదేశే అని సీఎం చంద్రబాబు అన్నారు. ఇతర రాష్ట్రాల్లో తాము ఇస్తున్న పింఛన్లో సగం కూడా ఇవ్వడం లేదన్నారు.
By అంజి Published on 11 Dec 2024 1:31 PM IST
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. అమరావతి అభివృద్ధికి మరో రూ.8,821.44 కోట్లు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రూ.8,821.44 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు టీడీపీ నేతృత్వంలోని ప్రభుత్వం మంగళవారం ఆమోదం తెలిపింది.
By అంజి Published on 11 Dec 2024 6:55 AM IST