You Searched For "BreakingNews"
బ్లూ వేరియంట్లో ఫోన్ విడుదల చేసిన నథింగ్.. ధర ఎంతంటే..?
లండన్ కేంద్రంగా ఉన్న టెక్నాలజీ కంపెనీ నథింగ్ (Nothing), భారత్లో నేడు ఫోన్ (3a) లైట్ సరికొత్త బ్లూ, క్లాసిక్ బ్ల్యాక్ అండ్ వైట్ రంగుల్లో...
By న్యూస్మీటర్ తెలుగు Published on 28 Nov 2025 7:16 PM IST
Viral Video : బీజేపీ నేతలు వధూవరులను ఆశీర్వదిస్తూ ఉండగా..!
ఉత్తరప్రదేశ్లోని బల్లియాలో జరిగిన ఒక వివాహ రిసెప్షన్లో ఊహించని మలుపు తిరిగింది.
By Medi Samrat Published on 28 Nov 2025 7:10 PM IST
ప్రేమించిన అమ్మాయి కోసం లండన్ నుండి వచ్చి.. ఆమె పెళ్లి మరొకరితో అని తెలిసి..!
ప్రేమించిన యువతి వేరొకరిని వివాహం చేసుకుంటోందన్న బాధతో లండన్ నుంచి వచ్చిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్నాడు.
By Medi Samrat Published on 28 Nov 2025 6:56 PM IST
పవన్ కళ్యాణ్ పర్యటనలో అపరిచిత వ్యక్తి కదలికలు.. ఎవరతను.?
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 26వ తేదీన రాజోలు నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంలో అపరిచిత వ్యక్తి- ఉప ముఖ్యమంత్రికి చేరువగా సంచరించాడు.
By Medi Samrat Published on 28 Nov 2025 6:34 PM IST
మెస్సీ రాకపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
అర్జెంటీనాకు చెందిన ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ త్వరలో హైదరాబాద్ నగరానికి రానున్నారు.
By Medi Samrat Published on 28 Nov 2025 5:38 PM IST
రైలు పట్టాలపై కవిత.. యాక్షన్ లోకి దిగిన పోలీసులు
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రైల్ రోకో కార్యక్రమాన్ని చేపట్టారు.
By Medi Samrat Published on 28 Nov 2025 5:33 PM IST
భారత జట్టులోకి వైభవ్ సూర్యవంశీ.. కెప్టెన్గా ఆయుశ్
అండర్-19 ఆసియా కప్ టోర్నమెంట్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి భారత జట్టును ప్రకటించింది.
By Medi Samrat Published on 28 Nov 2025 5:28 PM IST
Hong Kong Fire : 128కి చేరిన మృతుల సంఖ్య
హాంకాంగ్లోని తాయ్పో ప్రాంతంలో ఉన్న వాంగ్ఫుక్ కోర్టులో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 128 మంది మరణించారు. వాంగ్ ఫుక్ కోర్టు నివాస సముదాయంలో రెండు రోజుల...
By Medi Samrat Published on 28 Nov 2025 2:49 PM IST
అమరావతి నిర్మాణం అంటే ఒక యజ్ఞం : నిర్మలా సీతారామన్
ఏపీ రాజధాని అమరావతిలో బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాల శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొని ప్రసంగించారు.
By Medi Samrat Published on 28 Nov 2025 2:27 PM IST
కృష్ణా నదీ జలాలపై హక్కును వదులుకోం : సీఎం చంద్రబాబు
కృష్ణా నదీ జలాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న హక్కులను ఎట్టిపరిస్థితుల్లో వదులుకునేది లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
By Medi Samrat Published on 26 Nov 2025 9:26 PM IST
AP : రాజధానిలో వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణకు భూమిపూజ చేయనున్న సీఎం
అమరావతి రాజధాని వెంకటపాలెంలోని వేంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ఉదయం 10.30 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు.
By Medi Samrat Published on 26 Nov 2025 9:09 PM IST
2030 కామన్వెల్త్ గేమ్స్కు ఆతిథ్యం ఇవ్వనున్న భారత్..!
కామన్వెల్త్ గేమ్స్ 2030కి ఆతిథ్యం ఇవ్వడానికి భారతదేశం హక్కులు పొందింది.
By Medi Samrat Published on 26 Nov 2025 7:20 PM IST











