You Searched For "BreakingNews"
దొంగ నోట్లు బాగా పెరిగిపోయాయి.. మీ చేతిలో ఉన్నది ఏదో చూసుకోండి కాస్త.!
2,000 రూపాయల నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించిన ఒక సంవత్సరం తర్వాత, 2024–25లో నకిలీ రూ. 500 నోట్లు బాగా పెరిగాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహారాల...
By Medi Samrat Published on 29 Oct 2025 8:50 PM IST
లండన్ పర్యటనకు సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు లండన్ పర్యటనకు వెళ్లనున్నారు.
By Medi Samrat Published on 29 Oct 2025 8:20 PM IST
నాలుగు నెలల్లో ప్లాట్ల కేటాయింపు, రిజిస్ట్రేషన్లు పూర్తి చేస్తాం.. అమరావతి రైతులకు మంత్రి గుడ్న్యూస్
రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు, రిజిస్ట్రేషన్లపై కొంతమంది సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి నారాయణ అన్నారు.
By Medi Samrat Published on 29 Oct 2025 7:41 PM IST
వైఎస్ జగన్కు ఊరట
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి ఊరట లభించింది. లండన్ పర్యటనపై సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు డిస్మిస్ చేసింది.
By Medi Samrat Published on 29 Oct 2025 7:24 PM IST
కారు లేని అబ్బాయిలకు పిల్లను ఇవ్వడానికి కూడా ఇష్టపడటం లేదు : డీకే శివకుమార్
బెంగళూరు ట్రాఫిక్ సమస్యపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 29 Oct 2025 6:32 PM IST
క్రికెట్ అభిమానులకు నిరాశ.. మ్యాచ్ రద్దు
భారత్, ఆస్ట్రేలియా మధ్య కాన్బెర్రాలోని మనుకా ఓవల్ వేదికగా జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.
By Medi Samrat Published on 29 Oct 2025 5:46 PM IST
Video : నాకే ఫైన్ వేస్తారా..? అంటూ పోలీసుల వెంటపడ్డాడు..!
ముంబై ట్రాఫిక్ పోలీసులు తనపై జరిమానా విధించిన తర్వాత బైక్ రైడర్ రోడ్డుపై అధికారులను ఆపుతున్న వీడియో వైరల్ కావడంతో, పోలీసు శాఖ స్పందించింది.
By Medi Samrat Published on 29 Oct 2025 4:34 PM IST
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సుభేందు సామంత బాధ్యతలు స్వీకరణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సుభేందు సామంత బాధ్యతలు స్వీకరించారు.
By Medi Samrat Published on 29 Oct 2025 2:09 PM IST
Cyclone Montha : కుటుంబానికి రూ. 3,000, ఒంటరి వ్యక్తులకు రూ. 1,000 ఆర్థిక సహాయం
మొంథా తుఫాన్ తీవ్రత తగ్గినా విద్యుత్, రవాణా ఇబ్బందులు కొనసాగుతున్నాయని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
By Medi Samrat Published on 29 Oct 2025 2:01 PM IST
మొంథా తుఫాను ప్రభావంపై సీఎం చంద్రబాబు వరుస సమీక్షలు
రాష్ట్రంలో మొంథా తుఫాను ప్రభావంపై ముఖ్యమంత్రి చంద్రబాబు వరుస సమీక్షలు నిర్వహించారు.
By Medi Samrat Published on 28 Oct 2025 10:41 PM IST
Alert : తుఫాను ప్రభావిత ఏడు జిల్లాల్లో రాత్రి 8:30 నుంచి వాహనాల నిలిపివేత
తుపాను ప్రభావం రాష్ట్రంలోని కృష్ణ, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ,అల్లూరు సీతారామరాజు జిల్లాలోని...
By Medi Samrat Published on 28 Oct 2025 7:13 PM IST
1.27 ఎకరాల పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా
నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఆక్రమణలను హైడ్రా మంగళవారం తొలగించింది.
By Medi Samrat Published on 28 Oct 2025 6:50 PM IST











