You Searched For "BreakingNews"

మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం ప్రకటించిన RCB
మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం ప్రకటించిన RCB

బెంగళూరు తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గురువారం రూ. 10 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించింది.

By Medi Samrat  Published on 5 Jun 2025 4:15 PM IST


తొక్కిసలాటలో చనిపోయిన వారి గురించి తెలిస్తే కన్నీళ్లు ఆగవు
తొక్కిసలాటలో చనిపోయిన వారి గురించి తెలిస్తే కన్నీళ్లు ఆగవు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన ఆనందం అభిమానులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

By Medi Samrat  Published on 5 Jun 2025 3:32 PM IST


మ‌ళ్లీ విఫ‌లం.. పృథ్వీ షాకు ఏమ‌య్యింది.?
మ‌ళ్లీ విఫ‌లం.. 'పృథ్వీ షా'కు ఏమ‌య్యింది.?

చాలా కాలంగా పేలవమైన ఫామ్‌తో సతమతమవుతున్న పృథ్వీ షా.. టీ20 ముంబై లీగ్ 2025లో కూడా బ్యాట్‌తో రాణించ‌లేక‌పోయాడు.

By Medi Samrat  Published on 5 Jun 2025 2:51 PM IST


తత్కాల్ టికెట్ బుకింగ్‌కు సంబంధించి భారీ మార్పు చేయ‌నున్న‌ రైల్వే
తత్కాల్ టికెట్ బుకింగ్‌కు సంబంధించి భారీ మార్పు చేయ‌నున్న‌ రైల్వే

రైల్వే టిక్కెట్ల బ్లాక్‌ మార్కెటింగ్‌ను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుంది.

By Medi Samrat  Published on 5 Jun 2025 8:34 AM IST


ట్రంప్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. అమెరికాలో ఈ 12 దేశాల పౌరుల ప్రవేశం పూర్తిగా నిషేధం..!
ట్రంప్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. అమెరికాలో ఈ 12 దేశాల పౌరుల ప్రవేశం పూర్తిగా నిషేధం..!

అమెరికాలోకి 12 దేశాల పౌరుల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త ఉత్తర్వులు జారీ చేశారు.

By Medi Samrat  Published on 5 Jun 2025 8:17 AM IST


Nellore : రోడ్డు ప్రమాదంలో న‌లుగురు కూలీలు మృతి.. మంత్రి ఆనం దిగ్భ్రాంతి
Nellore : రోడ్డు ప్రమాదంలో న‌లుగురు కూలీలు మృతి.. మంత్రి ఆనం దిగ్భ్రాంతి

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఆటోను కారు ఢీకొన్న ఘ‌ట‌న‌లో నలుగురు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు.

By Medi Samrat  Published on 5 Jun 2025 7:59 AM IST


వైఎస్ జగన్‌ను చూసి జాలి పడుతున్నా..
వైఎస్ జగన్‌ను చూసి జాలి పడుతున్నా..

గుంటూరు జిల్లా తెనాలిలో వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ ప‌ర్య‌టించారు.

By Medi Samrat  Published on 3 Jun 2025 8:52 PM IST


ఈ ఎనిమిది మంది దొంగలు.. నిజామాబాద్‌ను వణికించారు
ఈ ఎనిమిది మంది దొంగలు.. నిజామాబాద్‌ను వణికించారు

నిజామాబాద్ జిల్లాలో వరుస ఇళ్ల దొంగతనాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై పోలీసులు మంగళవారం నాడు ఎనిమిది మంది సభ్యుల ముఠాను అరెస్టు చేశారు.

By Medi Samrat  Published on 3 Jun 2025 8:41 PM IST


రైతులు 36,000 ఎకరాల భూమిని అందించడానికి ముందుకొచ్చారు
రైతులు 36,000 ఎకరాల భూమిని అందించడానికి ముందుకొచ్చారు

అమరావతి గ్రీన్‌ఫీల్డ్ రాజధాని కోసం రెండవ దశ భూ సేకరణ కోసం రైతులు 36,000 ఎకరాల భూమిని అందించడానికి ముందుకు వచ్చారని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ మంత్రి పి....

By Medi Samrat  Published on 3 Jun 2025 8:15 PM IST


ఇన్‌స్టాగ్రామ్‌లో మొదలైన గొడవ.. కారుతో ఢీకొట్టే దాకా..!
ఇన్‌స్టాగ్రామ్‌లో మొదలైన గొడవ.. కారుతో ఢీకొట్టే దాకా..!

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో థార్ వాహనం ఢీకొనడంతో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.

By Medi Samrat  Published on 3 Jun 2025 7:45 PM IST


ఐపీఎల్ ఫైనల్ ను హైదరాబాద్ థియేటర్లలో చూడాలనుకుంటున్నారా?
ఐపీఎల్ ఫైనల్ ను హైదరాబాద్ థియేటర్లలో చూడాలనుకుంటున్నారా?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ ఫైనల్ మ్యాచ్ నేడు జరగనుంది.

By Medi Samrat  Published on 3 Jun 2025 7:15 PM IST


ఐపీఎల్ ఫైనల్‌.. హైదరాబాద్ థియేటర్లలో చూడండి..!
ఐపీఎల్ ఫైనల్‌.. హైదరాబాద్ థియేటర్లలో చూడండి..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ ఫైనల్ మ్యాచ్ నేడు జరగనుంది.

By Medi Samrat  Published on 3 Jun 2025 5:17 PM IST


Share it