You Searched For "BreakingNews"
భక్తులకు హైదరాబాద్ మెట్రో గుడ్న్యూస్
గణేష్ నిమజ్జన వేడుకల సందర్భంగా ప్రయాణాన్ని సులభతరం చేయడానికి, హైదరాబాద్ మెట్రో రైలు పని వేళలను పొడిగించినట్లు ప్రకటించింది.
By Medi Samrat Published on 5 Sept 2025 5:11 PM IST
జీఎస్టీ తర్వాత మరో భారీ రిలీఫ్ ఇచ్చేందుకు సిద్ధమైన కేంద్రం..!
జీఎస్టీ (గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్)లో సంస్కరణలు చేసిన తర్వాత అమెరికా కొత్త టారిఫ్తో ఇబ్బంది పడుతున్న ఎగుమతిదారులకు ఉపశమనం కలిగించేందుకు కేంద్ర...
By Medi Samrat Published on 5 Sept 2025 3:04 PM IST
ఒకప్పటి గాఢమైన స్నేహం ముగిసింది.. ఆ పరిస్థితే భారత్కు ఎదురైంది..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ఉన్న గాఢమైన వ్యక్తిగత స్నేహం ఇప్పుడు ముగిసిందని అమెరికా మాజీ జాతీయ భద్రతా...
By Medi Samrat Published on 5 Sept 2025 10:15 AM IST
దీపావళికి ముందు మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తానని అప్పుడే వాగ్దానం చేశాను
GSTలో సంస్కరణలకు సంబంధించి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురువారం ప్రపంచ పరిస్థితులకు తగ్గట్టు భారతదేశం తన సముచిత స్థానాన్ని పొందాలంటే.. కాలానుగుణంగా...
By Medi Samrat Published on 4 Sept 2025 8:45 PM IST
ప్రేమ విఫలమైందని యువతి ఆత్మహత్య
ప్రేమ విఫలమైందన్న మనస్తాపంతో ఓ యువతి మెదక్ జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడింది.
By Medi Samrat Published on 4 Sept 2025 8:15 PM IST
సంచలన నిర్ణయం తీసుకున్న అమిత్ మిశ్రా
భారత సీనియర్ క్రికెటర్ అమిత్ మిశ్రా క్రికెట్కు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించాడు.
By Medi Samrat Published on 4 Sept 2025 7:33 PM IST
ఏపీ కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలివే..
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన 29 వ ఇ-క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను
By Medi Samrat Published on 4 Sept 2025 7:01 PM IST
సింగిల్ స్క్రీన్ థియేటర్లకు గుడ్ న్యూస్
చిన్న పట్టణాల్లోని సింగిల్ స్క్రీన్ థియేటర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది
By Medi Samrat Published on 4 Sept 2025 6:35 PM IST
రైతుల ఖాతాల్లో డబ్బులు జమ.. గుడ్న్యూస్ చెప్పిన మంత్రి
అన్నదాత సుఖీభవ- పీయం కిసాన్ పథకం ద్వారా అర్హత గల ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి రూ.20,000/- ఆర్థిక సహాయం అందచేసేందుకు తొలి విడతగా ఇప్పటికే 7...
By Medi Samrat Published on 4 Sept 2025 5:05 PM IST
భారత్ ధ్వంసం చేసిన ఎయిర్బేస్ను పునర్నిర్మిస్తోన్న పాక్..!
ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిస్థితి నుంచి కోలుకునేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తోంది.
By Medi Samrat Published on 4 Sept 2025 4:57 PM IST
ఆ రోజు ధోనీ కూడా ఆనందాన్ని ఆపుకోలేకపోయాడు..!
టీమిండియా లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా ఛాంపియన్స్ ట్రోఫీ 2013 జ్ఞాపకాలను గుర్తుచేశాడు.
By Medi Samrat Published on 4 Sept 2025 4:08 PM IST
Hyderabad : తాగునీటిని వృథా చేసిన వ్యక్తికి రూ.10వేలు జరిమానా
హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) తాగునీటిని వృథా చేసిన వ్యక్తికి రూ.10,000 జరిమానా విధించింది.
By Medi Samrat Published on 4 Sept 2025 3:51 PM IST