You Searched For "APNews"
Andhrapradesh: నేడు పాలిసెట్ ఎగ్జామ్.. ఇవి తప్పనిసరి
పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం బుధవారం నిర్వహించే పాలీసెట్-2025కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నేడు పాలిసెట్ పరీక్ష...
By అంజి Published on 30 April 2025 6:52 AM IST
Video: సింహాచలంలో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి
చందనోత్సవం వేళ సింహాచలంలో ఘోర ప్రమాదం జరిగింది. ఆలయం వద్ద కొత్తగా నిర్మించిన గోడ కూలి తొమ్మిది మంది మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నట్టు...
By అంజి Published on 30 April 2025 6:28 AM IST
Andhrapradesh: రేషన్కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఇంకా 4 రోజులే టైమ్
రాష్ట్రంలోని రేషన్కార్డుదారులు ఈ నెల 30 లోగా ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. దీనికి ఇంకా నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది.
By అంజి Published on 28 April 2025 10:00 AM IST
ఏపీ రాజధాని నిర్మాణాన్ని పునఃప్రారంభించనున్న ప్రధాని మోదీ
మే 2న ప్రధాని నరేంద్ర మోడీ చే నిర్వహించబడే అమరావతి రాజధాని పునఃప్రారంభ కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు...
By అంజి Published on 28 April 2025 9:12 AM IST
విశాఖపట్నం ఏపీకి గేమ్ ఛేంజర్ అవుతుంది: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్లో అత్యధిక తలసరి ఆదాయం కలిగిన నగరంగా గుర్తింపు పొందిన విశాఖపట్నం, రాష్ట్రం స్వర్ణాంధ్ర 2047 విజన్ సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుందని...
By అంజి Published on 27 April 2025 8:16 AM IST
రేషన్కార్డుదారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ను నిర్మించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
By అంజి Published on 27 April 2025 6:31 AM IST
గుడ్న్యూస్.. నేడు మత్స్యకారుల ఒక్కొక్కరి ఖాతాల్లోకి రూ.20,000
సీఎం చంద్రబాబు నేడు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో పర్యటించనున్నారు.
By అంజి Published on 26 April 2025 6:40 AM IST
Video: ఎన్టీఆర్ జిల్లాలో బీభత్సం.. కూలీలపైకి దూసుకెళ్లిన కారు
ఎన్టీఆర్ జిల్లాలో కారు బీభత్సం సృష్టించింది. శుక్రవారం నాడు జగ్గయ్యపేట చెరువు బజార్ వద్ద రోడ్డుపై వేగంగా వచ్చిన కారు కార్మికులపై నుంచి దూసుకెళ్లింది.
By అంజి Published on 25 April 2025 12:52 PM IST
మత్స్యకారులకు శుభవార్త.. రేపే అకౌంట్లలోకి రూ.20 వేలు
'మత్స్యకార భరోసా' నిధుల విడుదలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. రేపటి నుంచి ఈ పథకం నిధులను అకౌంట్లలో జమ చేయాలని నిర్ణయించింది.
By అంజి Published on 25 April 2025 10:00 AM IST
నాయీ బ్రహ్మణుల కమిషన్ పెంపు.. ఉత్తర్వులు జారీ
సీఎం చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో నాయీ బ్రహ్మణులకు కనీస కమీషన్ను రూ.20 వేల నుంచి రూ.25 వేలకు పెంచింది.
By అంజి Published on 25 April 2025 6:59 AM IST
గెస్ట్ లెక్చరర్లకు గుడ్న్యూస్.. సర్వీసు పొడిగింపు
గెస్టు లెక్చరర్లకు గుడ్న్యూస్ చెబుతూ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పని చేస్తున్న గెస్టు లెక్చరర్ల...
By అంజి Published on 25 April 2025 6:41 AM IST
Breaking: టెన్త్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి
టెన్త పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. ఇవాళ ఉదయం 10 గంటలకు విద్యాశాఖ అధికారులు ఫలితాలను ప్రకటించారు.
By అంజి Published on 23 April 2025 10:08 AM IST











