You Searched For "APNews"
మహాశివరాత్రి వేళ విషాదం.. గోదావరి నదిలో ఐదుగురు గల్లంతు
తూర్పు గోదావరి జిల్లాలోని గోదావరి నదిలో బుధవారం ఉదయం స్నానానికి వెళ్లి ఐదుగురు యువకులు గల్లంతయ్యారని ఒక పోలీసు అధికారి తెలిపారు.
By అంజి Published on 26 Feb 2025 12:28 PM IST
రాజారెడ్డి ఐ సెంటర్ను ప్రారంభించిన వైఎస్ జగన్
మాజీ సీఎం, వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తన సొంత నియోజకవర్గం పులివెందులలో రెండు రోజు పర్యటనలో ఉన్నారు.
By అంజి Published on 26 Feb 2025 12:08 PM IST
అప్పటి నుంచే 'తల్లికి వందనం' అమలు.. శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు
తల్లికి వందనం సంక్షేమ పథకం కింద నిధుల చెల్లింపు మే నెలలో ప్రారంభమవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అసెంబ్లీలో ప్రకటించారు.
By అంజి Published on 26 Feb 2025 6:39 AM IST
భక్తులను తొక్కి చంపిన ఏనుగులు.. మృతులకు రూ.10 లక్షల పరిహారం
మంగళవారం నాడు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం గుండ్లకున సమీపంలో ఏనుగుల గుంపు హల్చల్ చేసింది.
By అంజి Published on 25 Feb 2025 10:40 AM IST
'2047 నాటికి స్వర్ణాంధ్ర కల సాకారం'.. ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం హైలైట్స్
2047 నాటికి స్వర్ణాంధ్ర కల సాకారం దిశగా అడుగులు వేస్తున్నట్టు గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ చెప్పారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గవర్నర్...
By అంజి Published on 24 Feb 2025 1:23 PM IST
వైసీపీ నిరసనలు, గందరగోళం మధ్య.. ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి, గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రసంగించారు.
By అంజి Published on 24 Feb 2025 10:58 AM IST
Andhrapradesh: కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్డేట్
రాష్ట్రంలో చాలా మంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. అయితే త్వరలోనే వారికి ఆ బాధలు తప్పనున్నాయి.
By అంజి Published on 23 Feb 2025 7:01 AM IST
రూ.78,000 సబ్సిడీ.. 'సూర్యఘర్' పథకం అమలుకు ఏపీ సర్కార్ అనుమతి
కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పీఎం సూర్యఘర్ పథకాన్ని ఏపీలో అమలుకు పరిపాలనా అనుమతులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
By అంజి Published on 23 Feb 2025 6:49 AM IST
Andhrapradesh: చెత్త పన్ను రద్దు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
కూటమి ప్రభుత్వం ప్రజలకు గుడ్న్యూస్ చెప్పింది. చెత్త పన్ను నుంచి ప్రజలను విముక్తి చేసింది. నగరాలు, పట్టణాల్లో వసూలు చేస్తున్న చెత్త పన్నును ప్రభుత్వం...
By అంజి Published on 22 Feb 2025 8:47 AM IST
'గ్రూప్-2 అభ్యర్థుల సమస్యలు పరిష్కరిస్తా'.. మంత్రి లోకేష్ హామీ
రాష్ట్రంలోని గ్రూప్-2 అభ్యర్థుల సమస్యలు పరిష్కరించేందుకు తాను కృషి చేస్తున్నానని మంత్రి నారా లోకేష్ తెలిపారు.
By అంజి Published on 22 Feb 2025 6:54 AM IST
నేటి నుంచి టమాటాల కొనుగోళ్లు.. అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు
తెలుగు రాష్ట్రాల్లో టమాటా ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. టమాటా ధరల పతనం నేపథ్యంలో నేటి నుంచి రైతుల పంటను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొనుగోలు చేయనుంది.
By అంజి Published on 21 Feb 2025 8:27 AM IST
సంచలన నిర్ణయం తీసుకున్న జీవీ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ ఫైబర్నెట్ చైర్మన్ జివి.రెడ్డి తన శాఖలోని ముగ్గురు ఉన్నతాధికారుల సేవలను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
By Medi Samrat Published on 20 Feb 2025 8:45 PM IST