You Searched For "APNews"
డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం తీపికబురు.. ఒక్కొక్కరికి రూ.1,00,000
రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. త్వరలోనే డ్వాక్రా మహిళల కోసం కొత్త పథకాన్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
By అంజి Published on 5 March 2025 8:03 AM IST
విషాదం.. గోదావరి నదిలో పడవ బోల్తా.. ఇద్దరు మృతి
సోమవారం రాత్రి రాజమహేంద్రవరం సమీపంలోని గోదావరి పుష్కర్ ఘాట్ వద్ద నదిలో పడవ బోల్తా పడి ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
By అంజి Published on 4 March 2025 9:18 AM IST
గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్.. ఈ నెల 10 వరకు ఆప్షన్స్ నమోదుకు ఛాన్స్!
గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్. అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కీలక సూచన చేసింది. ఈ నెల 10 లోగా పోస్టు, జోనల్/ జిల్లా ప్రాధాన్యాలను నమోదు చేసుకోవాలని...
By అంజి Published on 4 March 2025 7:35 AM IST
Andhrapradesh: నామినేటెడ్ పదవులు.. నేడు సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్!
సీఎం, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇవాళ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లనున్నారు.
By అంజి Published on 4 March 2025 6:35 AM IST
త్వరలోనే 16,347 టీచర్ పోస్టుల భర్తీ: మంత్రి లోకేష్
మెగా డీఎస్సీపై ప్రశ్న సంధించి శాసనసభకు వైసీపీ సభ్యులు గైర్హాజరవడం చర్చనీయాశంమైంది. అయితే వైసీపీ సభ్యులు హాజరుకాకపోయినా సమాధానం ఇస్తానని మంత్రి నారా...
By అంజి Published on 3 March 2025 11:29 AM IST
ఫీజు రీయింబర్స్మెంట్ అమలుపై మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు
అపార్ ఐడీ ద్వారా కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థుల పురోగతిని ట్రాక్ చేయాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు.
By అంజి Published on 2 March 2025 6:57 AM IST
నేరం జరిగిన 100 రోజుల్లో శిక్ష :హోంమంత్రి అనిత
నేరం జరిగిన వంద రోజుల్లోగా శిక్ష అమలు చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం లక్ష్యంతో ముందుకెళుతోందని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు.
By Medi Samrat Published on 1 March 2025 8:30 PM IST
Andhra Pradesh : మార్చిలోనే వేసవి మంటలు..!
రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. ఫిబ్రవరి నెలలోనే వేసవి కాలం ఎంట్రీ ఇచ్చిందా అన్నంతగా గత వారం 24న (ఫిబ్రవరి) నంద్యాల జిల్లా బండిఆత్మకూరులో 38.6°C అధిక...
By Medi Samrat Published on 1 March 2025 8:03 PM IST
పథకాలపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
తల్లికి వందనం పథకంపై సీఎం చంద్రబాబు మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఇంట్లో ఎందరు పిల్లలు ఉంటే అందరికీ మే నెలలో రూ.15,000 చొప్పున ఇస్తామని ప్రకటించారు.
By అంజి Published on 1 March 2025 4:35 PM IST
జైలులో పోసానికి అస్వస్థత.. ప్రభుత్వాసుపత్రికి తరలింపు!
14 రోజుల జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న.. ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళి అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరారు.
By అంజి Published on 1 March 2025 4:03 PM IST
Andhrapradesh: ఆశా వర్కర్లకు భారీ గుడ్న్యూస్
ఆశా వర్కర్లపై సీఎం చంద్రబాబు నాయుడు వరాల జల్లు కురిపించారు. ఎన్నికల సమయంలో ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సీఎం నిర్ణయించారు.
By అంజి Published on 1 March 2025 11:41 AM IST
తెలుగు భాషకు నిధులు కేటాయించిన కూటమి ప్రభుత్వం
తెలుగును ప్రోత్సహించడానికి, ప్రాధాన్యత ఇవ్వడానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో భాషాభివృద్ధికి 10 కోట్ల రూపాయలు కేటాయించింది
By Medi Samrat Published on 28 Feb 2025 2:15 PM IST