You Searched For "APNews"
గుడ్న్యూస్.. పెట్టుబడుల్లో ఆడబిడ్డలకు 45 శాతం రాయితీ
ఏడాదిలో లక్షమంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారుచేయాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నామని, పెట్టుబడుల్లో ఆడబిడ్డలకు 45 శాతం రాయితీలు కల్పిస్తామని ఏపీ సీఎం...
By Medi Samrat Published on 8 March 2025 9:15 PM IST
మహిళా దినోత్సవం సందర్భంగా ప్రారంభమైన పథకాలు ఇవే..!
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమం, సాధికారత, భద్రత కోసం వివిధ సంస్థలతో ఎంవోయులు కుదుర్చుకోవడంతో పాటు పలు పథకాలు,...
By Medi Samrat Published on 8 March 2025 5:15 PM IST
నేడు మహిళా పథకాలను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు ఇవాళ ప్రకాశం జిల్లా మార్కాపురం పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకల్లో పాల్గొననున్నారు.
By అంజి Published on 8 March 2025 7:15 AM IST
మంత్రి లోకేష్ కీలక ప్రకటన.. స్కూల్ విద్యార్థులకు ఇకపై ఆ భారం లేనట్టే!
విద్యార్థులపై బ్యాగ్ భారం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్టు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో తెలిపారు. ఇకపై సెమిస్టర్ల వారీగా సబ్జెక్టుల...
By అంజి Published on 7 March 2025 1:00 PM IST
గుంతకల్లు పరువు హత్య కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు
అనంతపురం జిల్లా గుంతకల్లు కలకలం రేపిన పరువు హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
By అంజి Published on 7 March 2025 8:30 AM IST
అలర్ట్.. నేడు 84 మండలాల్లో తీవ్ర వడగాలులు
నేడు పార్వతీపురంమన్యం జిల్లా పాలకొండ, సీతంపేట మండలాల్లో తీవ్ర వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్...
By అంజి Published on 7 March 2025 7:30 AM IST
ఉచిత బస్సు ప్రయాణం పథకం.. బాంబ్ పేల్చిన మంత్రి సంధ్యారాణి
రాష్ట్రంలోని మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్న ఉచిత బస్సు పథకంపై మంత్రి గుమ్మడి సంధ్యరాణి బాంబ్ పేల్చారు.
By అంజి Published on 7 March 2025 6:39 AM IST
గుడ్న్యూస్.. 10 నుంచి ‘బీసీ’ స్వయం ఉపాధి యూనిట్లకు దరఖాస్తుల స్వీకరణ
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసినందున రాష్ట్రంలో అమలవుతున్న బీసీ సంక్షేమ పథకాల యూనిట్ల ఏర్పాటుకు లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర బీసీ,...
By Medi Samrat Published on 6 March 2025 9:21 PM IST
18 నుంచి ఎమ్మెల్యేలకు క్రీడా పోటీలు.. 20న సీఎం చేతుల మీదుగా బహుమతులు
శాసనసభ్యులకు క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణపై శాసనసభ స్పీకర్ చాంబర్లో సభాపతి అయ్యన్నపాత్రుడుతో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ...
By Medi Samrat Published on 5 March 2025 3:45 PM IST
డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం తీపికబురు.. ఒక్కొక్కరికి రూ.1,00,000
రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. త్వరలోనే డ్వాక్రా మహిళల కోసం కొత్త పథకాన్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
By అంజి Published on 5 March 2025 8:03 AM IST
విషాదం.. గోదావరి నదిలో పడవ బోల్తా.. ఇద్దరు మృతి
సోమవారం రాత్రి రాజమహేంద్రవరం సమీపంలోని గోదావరి పుష్కర్ ఘాట్ వద్ద నదిలో పడవ బోల్తా పడి ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
By అంజి Published on 4 March 2025 9:18 AM IST
గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్.. ఈ నెల 10 వరకు ఆప్షన్స్ నమోదుకు ఛాన్స్!
గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్. అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కీలక సూచన చేసింది. ఈ నెల 10 లోగా పోస్టు, జోనల్/ జిల్లా ప్రాధాన్యాలను నమోదు చేసుకోవాలని...
By అంజి Published on 4 March 2025 7:35 AM IST