You Searched For "APNews"
అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించనున్న ప్రధాని మోదీ
శుక్రవారం ఆంధ్రప్రదేశ్కు రానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంయుక్తంగా ఘన స్వాగతం...
By అంజి Published on 2 May 2025 7:02 AM IST
'మతం మారితే ఆ చట్టం వర్తించదు'.. ఏపీ హైకోర్టు సంచలన తీర్పు
రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) వ్యక్తులు క్రైస్తవంలోకి మారినరోజే ఆ హోదా కోల్పోతారని హైకోర్టు స్పష్టం చేసింది.
By అంజి Published on 2 May 2025 6:32 AM IST
ఇచ్చిన మాట ప్రకారం 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం
ఇంటికో పారిశ్రామిక వేత్తను తయారుచేయడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని అందులో భాగంగానే 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని...
By Medi Samrat Published on 1 May 2025 7:20 PM IST
వైఎస్ షర్మిల హౌజ్ అరెస్ట్
రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మే 2న ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటన నేపథ్యంలో ఇవాళ ఉద్దండరాయునిపాలెంలో...
By అంజి Published on 30 April 2025 11:41 AM IST
సింహాచలం ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి.. ప్రమాదానికి ప్రధాన కారణమిదేనా?
సింహాచలం శ్రీవరాహ లక్ష్మీనరసింహ స్వామి చందనోత్సవంలో గోడ కూలి భక్తులు మృతి చెందడం తనను కలచి వేసిందని సీఎం చంద్రబాబు అన్నారు. భారీ వర్షాల కారణంగా గోడ...
By అంజి Published on 30 April 2025 7:52 AM IST
Andhrapradesh: నేడు పాలిసెట్ ఎగ్జామ్.. ఇవి తప్పనిసరి
పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం బుధవారం నిర్వహించే పాలీసెట్-2025కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నేడు పాలిసెట్ పరీక్ష...
By అంజి Published on 30 April 2025 6:52 AM IST
Video: సింహాచలంలో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి
చందనోత్సవం వేళ సింహాచలంలో ఘోర ప్రమాదం జరిగింది. ఆలయం వద్ద కొత్తగా నిర్మించిన గోడ కూలి తొమ్మిది మంది మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నట్టు...
By అంజి Published on 30 April 2025 6:28 AM IST
Andhrapradesh: రేషన్కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఇంకా 4 రోజులే టైమ్
రాష్ట్రంలోని రేషన్కార్డుదారులు ఈ నెల 30 లోగా ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. దీనికి ఇంకా నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది.
By అంజి Published on 28 April 2025 10:00 AM IST
ఏపీ రాజధాని నిర్మాణాన్ని పునఃప్రారంభించనున్న ప్రధాని మోదీ
మే 2న ప్రధాని నరేంద్ర మోడీ చే నిర్వహించబడే అమరావతి రాజధాని పునఃప్రారంభ కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు...
By అంజి Published on 28 April 2025 9:12 AM IST
విశాఖపట్నం ఏపీకి గేమ్ ఛేంజర్ అవుతుంది: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్లో అత్యధిక తలసరి ఆదాయం కలిగిన నగరంగా గుర్తింపు పొందిన విశాఖపట్నం, రాష్ట్రం స్వర్ణాంధ్ర 2047 విజన్ సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుందని...
By అంజి Published on 27 April 2025 8:16 AM IST
రేషన్కార్డుదారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ను నిర్మించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
By అంజి Published on 27 April 2025 6:31 AM IST
గుడ్న్యూస్.. నేడు మత్స్యకారుల ఒక్కొక్కరి ఖాతాల్లోకి రూ.20,000
సీఎం చంద్రబాబు నేడు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో పర్యటించనున్నారు.
By అంజి Published on 26 April 2025 6:40 AM IST