You Searched For "APNews"
తిరుమల ఘాట్ రోడ్డులో.. బోల్తా కొట్టిన కారు!
తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు ఘాట్ రోడ్డులో కొండపైకి వెళ్తుండగా వారు..
By అంజి Published on 16 Nov 2025 9:00 PM IST
ప్రజాస్వామ్యంపై టీడీపీ ప్రత్యక్ష దాడి చేసింది: వైఎస్ జగన్
శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపూర్లో ఉన్న ప్రతిపక్ష పార్టీ కార్యాలయాన్ని స్థానిక ఎమ్మెల్యే ఎన్ బాలకృష్ణ అనుచరులు, టీడీపీ నాయకులు ధ్వంసం...
By అంజి Published on 16 Nov 2025 3:26 PM IST
సతీష్ కుమార్ మరణం 'ప్లాన్ ప్రకారం జరిగిన హత్య'.. టీడీపీ నేత పట్టాభి సంచలన ఆరోపణ
పరకామణి విదేశీ కరెన్సీ దొంగతనం కేసుతో సంబంధం ఉన్న మాజీ టీటీడీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ముందు సాక్ష్యం చెప్పడానికి..
By అంజి Published on 15 Nov 2025 8:03 AM IST
మరో అల్పపీడనం.. ఈ నెల 24 నుంచి భారీ వర్షాలు
నవంబర్ 19 నాటికి దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
By అంజి Published on 15 Nov 2025 7:13 AM IST
దక్షిణాంధ్ర, రాయలసీమకు భారీ వర్ష సూచన.. ఐఎండీ అంచనా
నవంబర్ 17 నుండి 19 వరకు మూడు రోజుల పాటు దక్షిణ తీరప్రాంత ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని...
By అంజి Published on 14 Nov 2025 6:43 AM IST
ఆ భూమిని 2000 సంవత్సరంలోనే కొనుగోలు చేశాం : ఎంపీ మిథున్ రెడ్డి
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాజీ మంత్రి, వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములు ఆక్రమించారని పలు ఆరోపణలు చేశారు.
By Medi Samrat Published on 13 Nov 2025 5:22 PM IST
2029 నాటికి ప్రతి పేదవాడికి సొంతిల్లు: సీఎం చంద్రబాబు
2029 నాటికి ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలనేది తమ ప్రభుత్వ లక్ష్యం అని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. రాష్ట్రంలో 3 లక్షల గృహ ప్రవేశాలకు సీఎం...
By అంజి Published on 12 Nov 2025 2:00 PM IST
'ఈ నెలాఖరు నాటికి నామినేషన్ పోస్టుల భర్తీ'.. మంత్రి లోకేష్ కీలక ప్రకటన
పార్టీ క్యాడర్ సభ్యులందరికీ న్యాయం జరిగేలా చూడటం పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జ్ మంత్రులు, జోనల్ కోఆర్డినేటర్ల సమిష్టి బాధ్యత అని...
By అంజి Published on 12 Nov 2025 11:27 AM IST
శుభవార్త.. ఎల్లుండి నుంచి 'సదరం' స్లాట్ బుకింగ్
ఆంధ్రప్రదేశ్లోని దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. సదరం స్లాట్ బుకింగ్కు సంబంధించి ప్రభుత్వం...
By అంజి Published on 12 Nov 2025 11:00 AM IST
Andhrapradesh: నేటి నుంచి 'స్వామిత్వ' గ్రామ సభలు
ఆంధ్రప్రదేశ్లో స్వామిత్వ (SVAMITVA) కార్యక్రమం ఊపందుకుంది. 45 లక్షల ఆస్తులకు ప్రాపర్టీ కార్డుల జారీకి రాష్ట్ర ప్రభుత్వం...
By అంజి Published on 10 Nov 2025 7:15 AM IST
'ప్రతి వ్యక్తికి రూ.2.5 లక్షల హెల్త్ కవరేజ్'.. ఆరోగ్య బీమా పాలసీని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో త్వరలో ప్రతి వ్యక్తికి ₹2.5 లక్షల హెల్త్ కవరేజ్, ప్రతి కుటుంబానికి ₹25 లక్షల వరకు వైద్య సేవలను అందించే సార్వత్రిక ఆరోగ్య బీమా పాలసీని...
By అంజి Published on 10 Nov 2025 6:42 AM IST
అమెరికాలో తెలుగు విద్యార్థిని మృతి.. షాక్లో కుటుంబ సభ్యులు
అమెరికాలో చదువుతున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన 23 ఏళ్ల యువతి అనారోగ్యం బారిన పడి మృతి చెంది కనిపించింది.
By అంజి Published on 9 Nov 2025 8:13 AM IST











