You Searched For "ap govt"
వివేకా హత్య కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు
వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి.. వైఎస్ వివేకా హత్య కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం తెలిపింది.
By Medi Samrat Published on 25 March 2025 9:15 PM IST
ఆస్తి పన్ను బకాయి ఉన్న వారికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఆస్తి పన్ను బకాయి ఉన్న వారికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
By Medi Samrat Published on 25 March 2025 8:45 PM IST
ఎస్సీ ఉప వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం: సీఎం చంద్రబాబు
షెడ్యూల్డ్ కులాల ఉప వర్గీకరణకు ఆంధ్రప్రదేశ్ కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు.
By అంజి Published on 21 March 2025 8:07 AM IST
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ప్రారంభించనున్న ఏపీ ప్రభుత్వం
కూటమి ప్రభుత్వం త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రవేశపెడుతుందని మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ ప్రకటించారు.
By అంజి Published on 9 March 2025 7:05 AM IST
అలా చెప్పడం మోసం : వైఎస్ షర్మిల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్న ఉచిత బస్సు పథకం అమలుపై మంత్రి గుమ్మడి సంధ్యరాణి కీలక వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 7 March 2025 5:40 PM IST
పోసాని అంతర్జాతీయ కుట్ర చేశాడా.? : అంబటి రాంబాబు
నటుడు పోసాని కృష్ణమురళిని ఆదోనీ పోలీసులు పీటీ వారెంట్పై గుంటూరు జైలు నుంచి తరలిస్తుండడం పట్ల వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు
By Medi Samrat Published on 4 March 2025 9:15 PM IST
భవన నిర్మాణదారులకు ఏపీ సర్కార్ భారీ గుడ్న్యూస్
రాష్ట్ర ప్రభుత్వం బిల్డర్ల కోసం ఒక ముఖ్యమైన డెవలప్మెంట్ని ప్రకటించిందని మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి మంత్రి పి. నారాయణ అన్నారు.
By అంజి Published on 4 March 2025 7:58 AM IST
ఎదురుచూపులు తప్పడం లేదు.. కూటమి సర్కార్పై షర్మిల ఫైర్
శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం పూర్తిగా సత్యదూరం అని APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి అన్నారు.
By Medi Samrat Published on 25 Feb 2025 7:34 PM IST
జగన్ మొదలుపెడితే వీళ్ల వద్ద సమాధానం ఉండదు.. అందుకే ప్రతిపక్షహోదా ఇవ్వకుండా..
ప్రజల గొంతు వినే ఉద్దేశ్యం ఉంటే వైఎస్సార్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి అన్నారు.
By Medi Samrat Published on 24 Feb 2025 3:55 PM IST
కృష్ణా నీటిని ఏపీ మళ్లించకుండా ఆపండి: కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్
నాగార్జునసాగర్ కుడి కాలువ ద్వారా కృష్ణా నీటిని మళ్లించాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.
By అంజి Published on 18 Feb 2025 9:02 AM IST
వల్లభనేని వంశీ అరెస్టు.. కూటమి ప్రభుత్వంపై బొత్స ఫైర్
విపక్షంపై కక్ష సాధింపే లక్ష్యంగా పని చేస్తున్న కూటమి ప్రభుత్వం, ఇష్టారాజ్యంగా అక్రమ కేసులు నమోదు చేస్తోందని.. అలా అక్రమ కేసు పెట్టి మాజీ ఎమ్మెల్యే...
By Medi Samrat Published on 13 Feb 2025 3:41 PM IST
Andhra: శుభవార్త.. ఆ ఇళ్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఆక్రమణకు గురైన అభ్యంతరం లేని భూముల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేసింది. 2019 అక్టోబర్ 15ను కటాఫ్ డేట్గా...
By అంజి Published on 30 Jan 2025 11:31 AM IST