You Searched For "AP Government"
Andhrapradesh: ఆస్తిపన్నుపై వడ్డీ రాయితీ గడువు పొడిగింపు
రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్తిపన్ను బకాయిలపై వడ్డీ రాయితీ గడువుపై ప్రకటన చేసింది.
By అంజి Published on 11 April 2025 7:10 AM IST
మీరు వచ్చిన నాటి నుంచే..ఆరోగ్యశ్రీ అనారోగ్య శ్రీగా మారింది: షర్మిల
ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వంపై కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు చేశారు
By Knakam Karthik Published on 7 April 2025 9:29 AM IST
నిరుద్యోగులకు గుడ్న్యూస్..త్వరలోనే ఆ ఖాళీలు భర్తీ చేస్తామని మంత్రి ప్రకటన
రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీల భర్తీపై మహిళా శిశు సంక్షేమ, గిరిజనశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కీలక ప్రకటన చేశారు.
By Knakam Karthik Published on 7 April 2025 6:56 AM IST
కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్
ఈ ఏడాది మే నెల నుంచి ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతున్నట్లు ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.
By Knakam Karthik Published on 1 April 2025 4:42 PM IST
ఎట్టకేలకు విశాఖలో లులూ, భూమి కేటాయించాలని సర్కార్ ఆదేశాలు
లులూ గ్రూప్ నిర్మించనున్న షాపింగ్ మాల్, హైపర్ మార్కెట్ల నిర్మాణానికి భూమిని కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది.
By Knakam Karthik Published on 27 March 2025 7:38 AM IST
'పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడు తగ్గిస్తారు?'.. ప్రభుత్వానికి షర్మిల సూటి ప్రశ్న
పెట్రోల్, డీజిల్పై రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న పన్నులపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు.
By అంజి Published on 25 March 2025 10:41 AM IST
గుడ్న్యూస్.. నేడు ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిల విడుదల
ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు వినిపించింది. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను విడుదలకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
By అంజి Published on 21 March 2025 7:05 AM IST
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం, ప్రభుత్వ సలహాదారులుగా నిష్ణాతులైన వారు నియామకం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారిని ప్రభుత్వ గౌరవ సలహాదారులుగా నియమించింది.
By Knakam Karthik Published on 20 March 2025 7:44 AM IST
Andhrapradesh: పింఛన్దారులకు ప్రభుత్వం శుభవార్త
రాష్ట్రంలో కొందరు వృద్ధులకు వేలి ముద్రలు అరిగిపోయి పెన్షన్ల పంపిణీ సమయంలో సమస్యలు తలెత్తుతున్నాయి.
By అంజి Published on 17 March 2025 6:56 AM IST
ఇంటర్ విద్యలో కీలక సంస్కరణలు.. మంత్రి లోకేష్ గ్రీన్ సిగ్నల్
ఇంటర్మీడియట్ బోర్డులో సంస్కరణలకు విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పచ్చజెండా ఊపారు.
By అంజి Published on 14 March 2025 7:33 AM IST
రాజమహేంద్రవరంలో పింక్ టాయిలెట్స్.. మహిళల కోసం మాత్రమే
మహిళలకు గౌరవం, భద్రత, సౌకర్యాన్ని అందించేందుకు ప్రభుత్వం రాజమహేంద్రవరంలో పింక్ టాయిలెట్లను ప్రవేశపెట్టింది.
By అంజి Published on 11 March 2025 1:25 PM IST
ఓటు బ్యాంకు కోసం మహిళలను సెకండ్ క్లాస్ సిటిజన్ కింద లెక్కకడుతున్నారు: షర్మిల
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుభాకాంక్షలు తెలియజేశారు.
By Knakam Karthik Published on 8 March 2025 11:11 AM IST