You Searched For "AP Government"
దసరా సెలవులు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
దసరా సెలవులు ఎప్పుడెప్పుడు ప్రకటిస్తారా ? అని ఎదరు చూస్తున్న విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది.
By అంజి Published on 16 Sept 2025 10:28 AM IST
ఏపీలో వారి సమస్యల పరిష్కారం కోసం ప్రతి మంగళవారం 'ఇండస్ట్రీ డే'
ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడిదారుల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
By Knakam Karthik Published on 15 Sept 2025 6:20 PM IST
మీలా విఫలం కాకూడదనే అలా చేశాం..జగన్కు మంత్రి సత్యకుమార్ లేఖ
మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ లేఖ రాశారు
By Knakam Karthik Published on 13 Sept 2025 4:11 PM IST
అమరావతి గ్రీన్ సిటీ కోసం సర్కార్ చర్యలు..జపాన్లో రాష్ట్ర బృందం పర్యటన
అమరావతిని గ్రీన్ అండ్ రెసిలియంట్ సిటీగా మలచడం కోసం యోకోహామాతో సిటీ-టు-సిటీ భాగస్వామ్యాన్ని కుదుర్చుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...
By Knakam Karthik Published on 12 Sept 2025 10:53 AM IST
ఏపీలో 11 మంది IFS అధికారుల బదిలీ
రాష్ట్రంలో 11 మంది ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
By Knakam Karthik Published on 11 Sept 2025 9:56 AM IST
ఆటోడ్రైవర్లకు గుడ్న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు..దసరా రోజు రూ.15 వేలు
ఆంధ్రప్రదేశ్లోని ఆటో డ్రైవర్లకు సీఎం చంద్రబాబు దసరా కానుకను ముందే ప్రకటించారు.
By Knakam Karthik Published on 10 Sept 2025 5:03 PM IST
ఇంత చేస్తున్నా వైసీపీ రాజకీయం చేస్తోంది..అచ్చెన్నాయుడు ఫైర్
యూరియా సమస్య కేవలం ఏపీలోనే కాదు, అన్ని రాష్ట్రాల్లో ఉంది..అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
By Knakam Karthik Published on 9 Sept 2025 2:13 PM IST
ఏపీ మహిళలకు భారీ శుభవార్త.. త్వరలోనే నెలకు రూ.1500
ఆంధ్రప్రదేశ్లో 'మహా శక్తి' పథకం అమలు కోసం డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని, తిరుపతిలోని కలెక్టరేట్లో..
By అంజి Published on 9 Sept 2025 8:36 AM IST
ఏపీలో భారీగా ఐఏఎస్ల ట్రాన్స్ఫర్స్..టీటీడీ ఈవోగా ఎవరంటే?
ఆంధ్రప్రదేశ్లో పలువురు ఐఏఎస్లను బదిలీ చేస్తూ సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
By Knakam Karthik Published on 8 Sept 2025 3:56 PM IST
అమరావతి క్వాంటమ్ మిషన్ కోసం రెండు కమిటీల ఏర్పాటు.. ప్రభుత్వం ఉత్తర్వులు
త్వరలో రాజధాని అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు కానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీ స్టేట్ క్వాంటమ్ మిషన్లో భాగంగా రెండు కమిటీలను ప్రభుత్వం...
By అంజి Published on 8 Sept 2025 6:57 AM IST
మైసూర్ దసరా వేడుకల తరహాలో విజయవాడలోనూ ఉత్సవాలు..ఎప్పటి నుంచి అంటే?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దసరా సందర్భంగా సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 వరకు 11 రోజుల పాటు ఘనంగా విజయవాడ ఉత్సవ్ నిర్వహించనుంది
By Knakam Karthik Published on 7 Sept 2025 5:49 PM IST
Andrapradesh: 128 ఎంజేపీ గురుకులాల్లో పే ఫోన్లు..షరతులు వర్తిస్తాయ్
విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సౌకర్యార్థం మహత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల్లో పే ఫోన్ పేరుతో టెలీఫోన్ బాక్స్ లు ఏర్పాటు చేస్తోంది
By Knakam Karthik Published on 7 Sept 2025 4:53 PM IST