You Searched For "AP Government"
Andrapradesh: నెట్వర్క్ హాస్పిటల్స్కు రూ.250 కోట్లు విడుదల
డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అనుబంధ(నెట్వర్క్) ఆసుపత్రుల బకాయిల్లో రూ.250 కోట్లను ప్రభుత్వం బుధవారం రాత్రి విడుదల చేసింది.
By Knakam Karthik Published on 23 Oct 2025 6:57 AM IST
ఏపీ చరిత్రలో రికార్డు..త్రాగునీరు, డ్రైనేజీ సదుపాయాల కోసం రూ.10,319 కోట్లు
పట్టణాలలో తాగునీరు, డ్రైనేజీ సదుపాయాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం మరో పెద్ద అడుగు వేసింది.
By Knakam Karthik Published on 21 Oct 2025 5:20 PM IST
Andhrapradesh: అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు మరో ఛాన్స్
అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు మరో అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బీపీఎస్ అమలుకు ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయగా..
By అంజి Published on 18 Oct 2025 7:30 PM IST
రైతులకు భారీ గుడ్న్యూస్ చెప్పిన మంత్రి నాదెండ్ల
రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 27వ తేదీ నుంచి ధాన్యం కొనుగోళ్లను ప్రభుత్వం ప్రారంభించనుంది.
By Knakam Karthik Published on 18 Oct 2025 10:40 AM IST
నేడు ఉద్యోగుల సమస్యలపై మంత్రుల బృందం సమావేశం
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశం జరగనుంది
By Knakam Karthik Published on 18 Oct 2025 8:09 AM IST
రాష్ట్రవ్యాప్త పర్యటనకు సీఎం చంద్రబాబు..ఎప్పటి నుంచి అంటే?
ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలు, కార్యక్రమాల అమలు తీరు తెలుసుకునేందుకు నవంబరు నెల నుంచి క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం...
By Knakam Karthik Published on 16 Oct 2025 7:46 AM IST
అన్ని రంగాల్లో ఏపీ నెం.1 ఉండాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యం: లోకేశ్
అన్ని రంగాల్లో ఏపీ నెం.గా ఉండాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, దేశంలోనే మంగళగిరిని అభివృద్ధి పథాన నిలుపుతామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్...
By Knakam Karthik Published on 15 Oct 2025 5:30 PM IST
రాష్ట్రంలో నకిలీ మద్యం నివారణకు ఏపీ సర్కార్ మరిన్ని చర్యలు
రాష్ట్రంలో నకిలీ మద్యం నివారణకు రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది.
By Knakam Karthik Published on 15 Oct 2025 3:57 PM IST
190 కొత్త 108 అంబులెన్స్లను ప్రారంభించనున్న ఏపీ ప్రభుత్వం
కీలకమైన "గోల్డెన్ అవర్" లోపు ఆసుపత్రులకు చేరుకోవడానికి, సకాలంలో వైద్య చికిత్స పొందేందుకు రోగులకు ప్రయోజనం చేకూర్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 190...
By అంజి Published on 15 Oct 2025 7:51 AM IST
కాకినాడ సెజ్ రైతులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం
కాకినాడ సెజ్కు భూములు ఇచ్చిన భూముల్లో 2,180 ఎకరాలను తిరిగి రైతులకు ఇచ్చివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.
By Knakam Karthik Published on 14 Oct 2025 5:36 PM IST
సచివాలయ ఉద్యోగులకు ప్రమోషన్స్పై ప్రభుత్వం కీలక నిర్ణయం
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పదోన్నతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
By Knakam Karthik Published on 13 Oct 2025 4:39 PM IST
గుడ్న్యూస్..కాంట్రాక్ట్ ల్యాబ్ టెక్నీషియన్ల సేవలు పొడిగిస్తూ ఉత్తర్వులు
పశుసంవర్ధక శాఖలో కాంట్రాక్టు పద్ధతిలో పని చేసే ల్యాబ్ టెక్నీషియన్లకు ఏపీ సర్కార్ శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 13 Oct 2025 3:39 PM IST











