You Searched For "Andrapradesh"
పొలాల్లో మద్యం సేవిస్తున్న వారిని పట్టించిన డ్రోన్..సారీ గాయ్స్ అంటూ లోకేశ్ ట్వీట్
ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఎక్స్లో ఆసక్తికర ట్వీట్ చేశారు.
By Knakam Karthik Published on 7 April 2025 1:20 PM IST
మీరు వచ్చిన నాటి నుంచే..ఆరోగ్యశ్రీ అనారోగ్య శ్రీగా మారింది: షర్మిల
ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వంపై కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు చేశారు
By Knakam Karthik Published on 7 April 2025 9:29 AM IST
నిరుద్యోగులకు గుడ్న్యూస్..త్వరలోనే ఆ ఖాళీలు భర్తీ చేస్తామని మంత్రి ప్రకటన
రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీల భర్తీపై మహిళా శిశు సంక్షేమ, గిరిజనశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కీలక ప్రకటన చేశారు.
By Knakam Karthik Published on 7 April 2025 6:56 AM IST
గుడ్న్యూస్ చెప్పిన మంత్రి లోకేశ్..అక్కడ వంద పడకల ఆస్పత్రి నిర్మిస్తానని హామీ
ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు.
By Knakam Karthik Published on 4 April 2025 12:45 PM IST
ఏపీ సచివాలయంలోని రెండవ బ్లాక్లో అగ్నిప్రమాదం..అందులోనే డిప్యూటీ సీఎం పేషీ
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని రెండవ బ్లాక్లో అగ్నిప్రమాదం సంభవించింది.
By Knakam Karthik Published on 4 April 2025 7:55 AM IST
అనకాపల్లి జిల్లాకు భారీ బల్క్ డ్రగ్స్ కంపెనీ..7,500 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
అనకాపల్లి జిల్లా గోరపూడి గ్రామంలోని ఐపీ రాంబిల్లి ఫేజ్-2లో లారెస్ ల్యాబ్స్ సంస్థ బల్క్ డ్రగ్స్ పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చింది.
By Knakam Karthik Published on 4 April 2025 7:17 AM IST
ఏపీ డిప్యూటీ సీఎంను కలిసిన ఎమ్మెల్సీ నాగబాబు
విజయవాడలో రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ను ఎమ్మెల్సీ, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు కలిశారు.
By Knakam Karthik Published on 3 April 2025 10:44 AM IST
గుడ్న్యూస్ చెప్పిన వరల్డ్ బ్యాంక్..అమరావతి నిర్మాణానికి నిధులు రిలీజ్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా వరల్డ్ బ్యాంక్ తీపికబురు తెలిపింది.
By Knakam Karthik Published on 3 April 2025 10:29 AM IST
మార్పు 100శాతం ఉండాలి.. పాత వాసనలు, వ్యక్తులు కొనసాగకూడదు.. టీటీడీ సమీక్షలో చంద్రబాబు
తిరుమల తిరుపతి దేవస్థానంపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమగ్రంగా సమీక్ష చేశారు.
By Knakam Karthik Published on 2 April 2025 5:45 PM IST
Video : వైసీపీ నాయకులకు మంత్రి లోకేశ్ సీరియస్ వార్నింగ్
ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పనులను వైసీపీ అడ్డుకుంటే, రెడ్బుక్లో వారి పేర్లు కచ్చితంగా ఉంటాయని రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్ హెచ్చరించారు.
By Knakam Karthik Published on 2 April 2025 1:38 PM IST
కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్
ఈ ఏడాది మే నెల నుంచి ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతున్నట్లు ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.
By Knakam Karthik Published on 1 April 2025 4:42 PM IST
ఏపీ వాసులకు గుడ్న్యూస్..ఏప్రిల్ 3 నుంచి ఇళ్ల పట్టాల పంపిణీ
ఇళ్లు లేని నిరుపేదలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 1 April 2025 2:42 PM IST