You Searched For "Andhra Pradesh"
ఏపీకి తప్పిన తుపాను ముప్పు.. కానీ ఆ జిల్లాల్లో మోస్తరు వర్షాలు
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శుక్రవారం తుఫాన్గా బలపడింది.
By Srikanth Gundamalla Published on 18 Nov 2023 6:40 AM IST
రాష్ట్రంలో పెట్టుబడులు పెరిగాయ్: మంత్రి గుడివాడ
వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడంలో చంద్రబాబు స్క్రిప్ట్ను జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ చదువుతున్నారని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు.
By అంజి Published on 16 Nov 2023 1:11 PM IST
టీడీపీ-జేఎస్పీ మేనిఫెస్టో.. ప్రజలు నమ్మరన్న సీఎం జగన్
ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ (టిడిపి), జనసేన పార్టీ (జెఎస్పి) మినీ ఎన్నికల మేనిఫెస్టోను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎద్దేవా చేశారు.
By అంజి Published on 16 Nov 2023 6:56 AM IST
ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు: వాతావరణ కేంద్రం
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో నేడు, రేపు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
By అంజి Published on 14 Nov 2023 6:56 AM IST
మున్నేరు వాగులో ఈతకు దిగి ముగ్గురు మృతి
ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలంలోని కీసర వద్ద విషాదం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 13 Nov 2023 5:15 PM IST
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మరోసారి వర్షాలు
ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. మరోసారి వర్షాలు కురవనున్నట్లు వెల్లడించింది.
By Srikanth Gundamalla Published on 11 Nov 2023 6:45 AM IST
ఏపీ, తెలంగాణలో ఐదు రోజుల పాటు వర్షాలు
ఉత్తర తమిళనాడు, పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది.
By అంజి Published on 6 Nov 2023 8:00 AM IST
ఏపీలో పలు జిల్లాలో భారీ వర్షాలు.. మరికొన్ని చోట్ల దంచికొడుతున్న ఎండ
ఏపీలో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుంటే.. మరికొన్ని చోట్ల మాత్రం విచిత్రంగా ఎండలు దంచికొడుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 30 Oct 2023 11:30 AM IST
Train accident: 33 రైళ్లు రద్దు, 6 రైళ్లు రీషెడ్యూల్
ఆంధ్రప్రదేశ్లోని విజయనగరంలో ఘోర రైలు ప్రమాదం కారణంగా ఇప్పటి వరకు 33 రైళ్లను రద్దు చేయగా, మరో ఆరు రైళ్లను రీషెడ్యూల్ చేసినట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే...
By అంజి Published on 30 Oct 2023 10:38 AM IST
ఈ నెల 26 నుంచి వైసీపీ బస్సు యాత్ర: మంత్రి బొత్స
తొలి విడత వైసీపీ బస్సు యాత్రపై మంత్రి బొత్స సత్యనారాయణ వివరాలు వెల్లడించారు.
By Srikanth Gundamalla Published on 22 Oct 2023 12:04 PM IST
Kakinada: దత్తత తీసుకున్న తల్లినే చంపిన 13 ఏళ్ల బాలిక.. ప్రియుడితో కలిసి
13 ఏళ్ల బాలిక కుట్ర పన్ని ప్రేమికుడి సాయంతో తన పెంపుడు తల్లిని హతమార్చింది. తర్వాత తన తల్లి మరణాన్ని సహజంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది.
By అంజి Published on 22 Oct 2023 8:45 AM IST
FactCheck : ఓ వ్యక్తిని నడిరోడ్డుపై విచక్షణారహితంగా చితకబాదుతున్న ఘటన ఏపీలో చోటు చేసుకున్నది కాదు
కొందరు వ్యక్తులు ఓ వ్యక్తిపై దాడికి పాల్పడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 12 Oct 2023 9:35 PM IST











