స్పోర్ట్స్ - Page 384
ఐపీఎల్ను బ్యాన్ చేసిన ప్రభుత్వం
భారత్లో కరోనా వైరస్ వ్యాప్తి అధికమవుతున్న నేఫథ్యంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నీర్ణయం తీసుకోనున్నాయి. ముఖ్యంగా మార్చి 29నుండి...
By న్యూస్మీటర్ తెలుగు Published on 13 March 2020 1:28 PM IST
ఆస్ట్రేలియా క్రికెటర్కు కరోనా..? తొలి వన్డేకి దూరం..
కివీస్తో వన్డే సిరీస్కి ముందు క్రికెట్ ఆస్ట్రేలియా ఉలిక్కిపడింది. ఓ ఆస్ట్రేలియా క్రికెటర్ అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో అతడికి పరీక్షలు...
By తోట వంశీ కుమార్ Published on 13 March 2020 1:10 PM IST
ఒలింపిక్స్ వాయిదా ?
ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం ఇప్పుడు టోక్సో ఒలింపిక్స్ పై కూడా పడింది. కరోనా వైరస్ బాధితులు, మృతుల సంఖ్య రోజురోజుకూ...
By రాణి Published on 13 March 2020 12:48 PM IST
ఖాళీ స్టేడియాల్లో ఐపీఎల్ 13వ సీజన్.. !
ఇండియన్ ప్రీమియర్ లీగ్-13వ సీజన్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. మార్చి 29 నుంచి ఐపీఎల్-2020 సీజన్ ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్ ముంబాయి...
By తోట వంశీ కుమార్ Published on 12 March 2020 7:12 PM IST
బాల్ పడకుండానే.. మ్యాచ్ రద్దు
మూడు వన్డేల సిరీస్లో మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ధర్మశాల వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన తొలి వన్డే ఒక్క బాల్ పడకుండానే...
By తోట వంశీ కుమార్ Published on 12 March 2020 5:48 PM IST
86వేల మంది ఉన్న గ్రౌండ్లోకి కరోనా బాధితుడు.. అక్కడంతా టెన్షన్.. టెన్షన్
కరోనా వైరస్(కొవిడ్-19) పేరు చెబితే చాలు ప్రపంచదేశాలు వణికిపోతున్నాయి. ఇప్పటికే 100కి పైగా దేశాల్లో విజృంభిస్తున్న ఈ మహమ్మారి ధాటికి 3వేల మందికి పైగా...
By తోట వంశీ కుమార్ Published on 12 March 2020 5:05 PM IST
భారత క్రికెటర్లకు అవమానం..!
భారత్ మహిళల జట్టు తొలిసారి మహిళల టీ20 వరల్డ్ కప్లో ఫైనల్ చేరింది. అయితే ఫైనల్లో ఆస్త్రేలియా జట్టు చేతిలో 85 పరుగుల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది....
By తోట వంశీ కుమార్ Published on 12 March 2020 4:18 PM IST
అడ్డుతగిలిన వరుణుడు.. టాస్ ఆలస్యం
అనుకున్నట్లుగానే భారత్, దక్షిణాఫ్రికా తొలి వన్డేకి వరుణుడు అడ్డు తగిలాడు. దీంతో ధర్మశాల వేదికగా కాసేపట్లో ప్రారంభం కావాల్సిన తొలి వన్డే ఆలస్యంగా...
By తోట వంశీ కుమార్ Published on 12 March 2020 2:12 PM IST
కరోనా ఎఫెక్ట్ : క్రికెటర్లు చేయకూడని పనులు ఇవే..
కరోనా వైరస్ ప్రపంచ దేశాలని వణికిస్తోంది. భారత్లో కూడా 60కి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో బీసీసీఐ అప్రమత్తమైంది. టీమ్ఇండియా క్రికెటర్లకు కరోనా...
By తోట వంశీ కుమార్ Published on 12 March 2020 1:18 PM IST
తొలి వన్డేకి వర్షం అడ్డంకి..! ఆ ముగ్గురు రాణించేనా..?
మూడు వన్డేల సిరీస్లో భాగంగా టీమ్ఇండియా రేపు ధర్మశాల వేదికగా దక్షిణాఫ్రికాతో తొలి వన్డేలో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్కు వర్షం ముప్పు అధికంగా ఉంది....
By తోట వంశీ కుమార్ Published on 11 March 2020 9:35 PM IST
ఇర్ఫాన్ పఠాన్ ఇరగదీశాడు..
ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ బ్యాటింగ్లో విజృంభించడంతో ఇండియాలెజెండ్స్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. రోడ్డు సేప్టీ సిరీస్లో భాగంగా మంగళవారం...
By తోట వంశీ కుమార్ Published on 11 March 2020 5:32 PM IST
ఐపీఎల్కు 'కరోనా' షాక్..? మ్యాచుల నిర్వహణపై ఆసక్తి చూపని రాష్ట్రాలు..!
కరోనా వైరస్(కొవిడ్-19) ఇప్పటికే ప్రపంచ దేశాలను వణికిస్తోంది. భారత్లో కూడా కరోనా వ్యాపిస్తుండడంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-13వ సీజన్ పై...
By తోట వంశీ కుమార్ Published on 11 March 2020 2:10 PM IST














