రాజకీయం - Page 45
ఐటీ అధికారులు నా ఇంట్లో డబ్బుని చూడలేదు..మల్లారెడ్డి సంచలన కామెంట్స్
మరోసారి మంత్రి మల్లారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఐటీ అధికారులు తన ఇంట్లో డబ్బులున్న గదినే చూడలేదని అన్నారు.
By Srikanth Gundamalla Published on 3 Aug 2023 2:37 PM IST
పురందేశ్వరికి ట్విట్టర్లో విజయసాయిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
By Srikanth Gundamalla Published on 30 July 2023 1:16 PM IST
కిషన్రెడ్డి, రేవంత్రెడ్డితో రాష్ట్ర ప్రజల బతుకులు ఆగమవుతాయి: హరీశ్రావు
మంత్రి హరీశ్రావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్పై విమర్శలు చేశారు.
By Srikanth Gundamalla Published on 29 July 2023 3:00 PM IST
'బ్రో' సినిమాలో పేరడీ సీన్పై రాజకీయ దుమారం
'బ్రో' సినిమాలో కనిపించిన ఓ సీన్ ఏపీ రాజకీయాలను టచ్ చేసింది. తీవ్ర దుమారం రేపుతోంది.
By Srikanth Gundamalla Published on 29 July 2023 12:09 PM IST
బండి సంజయ్కి కీలక బాధ్యతలు అప్పగించిన బీజేపీ అధిష్టానం
బీజేపీ జాతీయ నాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బండి సంజయ్కి జాతీయ నాయకత్వంలో బాధ్యతలను అప్పగించింది.
By Srikanth Gundamalla Published on 29 July 2023 11:23 AM IST
ఎన్డీఏ ప్రభుత్వంపై అవిశ్వానికి సిద్ధమవుతోన్న విపక్షాలు?
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై విపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
By Srikanth Gundamalla Published on 25 July 2023 1:34 PM IST
హోంమంత్రి అమిత్షాతో బండి సంజయ్ భేటి, కీలక అంశాలపై చర్చ
తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలను అమిత్సాకు బండి సంజయ్ వివరించారు.
By Srikanth Gundamalla Published on 24 July 2023 3:43 PM IST
వీళ్లెక్కడి ప్రతిపక్షాలు.. ఇళ్లు ఇస్తే అడ్డుకుంటారా?: మంత్రి జోగి రమేష్
మంత్రి జోగి రమేష్ ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు.
By Srikanth Gundamalla Published on 24 July 2023 2:00 PM IST
సొంత ప్రభుత్వంపై విమర్శలు చేసిన రాజస్థాన్ మంత్రిపై వేటు
సొంత ప్రభుత్వంపై విమర్శలు చేసిన మంత్రి రాజేంద్ర గూడాను పదవి నుంచి తొలగించారు రాజస్థాన్ సీఎం.
By Srikanth Gundamalla Published on 22 July 2023 7:20 AM IST
తెలంగాణలో బీజేపీ జోష్కు కారణం బండి సంజయ్: రాజగోపాల్రెడ్డి
తెలంగాణలో బీజేపీ జోష్కు కారణం బండి సంజయ్ అని కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు.
By Srikanth Gundamalla Published on 21 July 2023 5:14 PM IST
పవన్పై పరువు నష్టం కేసు నీతిమాలిన చర్య: చంద్రబాబు
రాష్ట్రంలో ప్రశ్నించే హక్కుని కాలరాస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Srikanth Gundamalla Published on 21 July 2023 4:11 PM IST
24 గంటల్లో చేసిన ఆరోపణలను నిరూపించాలి: అర్వింద్కు కవిత సవాల్
నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సవాల్ విసిరారు.
By Srikanth Gundamalla Published on 21 July 2023 2:13 PM IST