జాతీయం - Page 84
13వేల జీతం.. 21 కోట్లు కొల్లగొట్టాడు
మహారాష్ట్రలోని ప్రభుత్వ రంగ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో రూ.13,000 జీతం కోసం పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ 21 కోట్ల రూపాయలను కొల్లగొట్టాడు.
By Medi Samrat Published on 26 Dec 2024 3:38 PM IST
కస్టమర్లకు చుక్కలు చూపించిన ఎయిర్ టెల్
ప్రముఖ టెలీకాం కంపెనీ ఎయిర్ టెల్ తమ కస్టమర్లకు చుక్కలు చూపించింది.
By Medi Samrat Published on 26 Dec 2024 2:44 PM IST
శాంతాక్లాజ్ దుస్తుల్లో ఫుడ్ డెలివరీ ఏజెంట్.. హిందూ పండుగల్లో కాషాయ దుస్తులు ధరించారా?
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఆర్డర్ను పూర్తి చేయడానికి వెళుతున్న ఫుడ్ డెలివరీ ఏజెంట్ను 'హిందూ జాగరణ్ మంచ్' అనే గ్రూప్ సభ్యుడు అడ్డుకున్నాడు.
By అంజి Published on 26 Dec 2024 8:09 AM IST
కుంభమేళాలో ప్రధాని మోదీ, యోగి ఆదిత్యనాథ్ పై దాడి చేస్తాం
భారత ప్రధాని నరేంద్ర మోదీని, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను చంపేస్తామంటూ ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ వీడియోను విడుదల...
By Medi Samrat Published on 25 Dec 2024 8:58 PM IST
నిప్పంటించుకుని పార్లమెంట్ వైపు పరిగెత్తిన వ్యక్తి
బుధవారం నాడు పార్లమెంటు సమీపంలో ఓ వ్యక్తి తనకు తాను నిప్పంటించుకున్నాడు.
By Medi Samrat Published on 25 Dec 2024 5:50 PM IST
గవర్నర్ పదవికి రాజీనామా.. మళ్లీ రాజకీయాల్లోకి..!
ఒడిశా గవర్నర్ రఘుబర్ దాస్ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు.
By Medi Samrat Published on 25 Dec 2024 3:45 PM IST
25 ఏళ్ల క్రితం తప్పిపోయిన మహిళ ఆచూకీ లభ్యం
25 ఏళ్ల క్రితం కుటుంబంతో సంబంధాలు తెగిపోయిన కర్ణాటకకు చెందిన 50 ఏళ్ల మహిళ ఆచూకీ హిమాచల్ ప్రదేశ్లోని మండిలో లభించింది.
By అంజి Published on 25 Dec 2024 12:21 PM IST
లోయలో పడ్డ ఆర్మీ వాహనం.. ఐదుగురు జవాన్లు మృతి
జమ్మూ కాశ్మీర్లో పెను ప్రమాదం సంభవించినట్లు వార్తలు వస్తున్నాయి. పూంచ్లో నియంత్రణ రేఖ దగ్గర ఆర్మీ వాహనం లోయలో పడిపోయింది.
By Medi Samrat Published on 24 Dec 2024 8:46 PM IST
విదేశాల్లో దాక్కున్నా శత్రువులను హతం చేస్తున్న బిష్ణోయ్ గ్యాంగ్
అమెరికాలోని కాలిఫోర్నియాలోని స్టాక్టన్ సిటీలో జరిగిన కాల్పుల్లో డ్రగ్స్ స్మగ్లర్ అయిన సునీల్ యాదవ్ హతమయ్యాడు.
By Medi Samrat Published on 24 Dec 2024 8:11 PM IST
అసదుద్దీన్ ఒవైసీకి సమన్లు
పార్లమెంట్లో పాలస్తీనాకు మద్దతుగా నినాదాలు చేయడం ద్వారా రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని వేసిన పిటిషన్పై విచారణకు హాజరుకావాలని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్...
By Medi Samrat Published on 24 Dec 2024 7:19 PM IST
వందే భారత్ స్లీపర్ ట్రైన్ ట్రయల్ రన్ సక్సెస్
వందే భారత్ స్లీపర్ ట్రైన్ ట్రయల్ రన్ సక్సెస్ అయింది. మధ్యప్రదేశ్లోని కజురహో-ఉత్తరప్రదేశ్లోని మహోబా రైల్వే స్టేషన్ల మధ్య రెండు రోజులపాటు...
By Medi Samrat Published on 24 Dec 2024 4:04 PM IST
మంత్రికి ఉల్లిపాయల దండ వేసిన రైతు.. స్టేజిపై అందరూ చూస్తుండగా..
మహారాష్ట్ర ఫిషరీస్ మంత్రి నితీష్ రాణే సోమవారం నాడు అసాధారణ నిరసన ఎదురైంది.
By అంజి Published on 24 Dec 2024 10:20 AM IST