జాతీయం - Page 76
కేరళ ర్యాగింగ్ హార్రర్.. ప్రైవేట్ భాగాలకు డంబెల్స్ వేలాడదీయించారు
కేరళ కొట్టాయం నర్సింగ్ కాలేజీలో ర్యాగింగ్ పేరుతో సీనియర్ విద్యార్థులు అత్యంత క్రూరంగా ప్రవర్తించారు.
By Knakam Karthik Published on 12 Feb 2025 4:23 PM IST
ఆ ఏడుగురు మహిళలు ఎలాంటి తప్పు చేయలేదు
గత ఏడాది పొట్టి దుస్తులు ధరించి బార్లో అశ్లీల నృత్యాలు చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడుగురు మహిళలను ఢిల్లీ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.
By Medi Samrat Published on 12 Feb 2025 3:04 PM IST
'ఉచిత పథకాల వల్ల ప్రజలు పని చేసేందుకు సిద్ధంగా లేరు'.. 'డబ్బు పంపిణీపై సుప్రీంకోర్టు ఆగ్రహం'
ఎన్నికల ముందు ఉచితాలను ప్రకటించడాన్ని సుప్రీంకోర్టు ఖండించింది.
By Medi Samrat Published on 12 Feb 2025 2:40 PM IST
అయోధ్య రామాలయ ప్రధాన పూజారి కన్నుమూత
అయోధ్యలోని శ్రీ రామ జన్మభూమి ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా ఆసుపత్రిలో చేరిన కొద్ది రోజులకే బుధవారం మరణించారు.
By అంజి Published on 12 Feb 2025 10:41 AM IST
గృహహింస చట్టం అత్తకు వర్తిస్తుందా?
సాధారణంగా గృహహింస చట్టం కోడళ్లకే వర్తిస్తుందని అనుకుంటారు. కానీ ఇది ఇంట్లో ఇతరుల వల్ల ఇబ్బంది పడే మహిళలందరికీ వర్తిస్తుంది.
By అంజి Published on 12 Feb 2025 9:30 AM IST
భార్యతో బలవంతపు అసహజ శృంగారం నేరం కాదు: హైకోర్టు
భార్యతో బలవంతపు అసహజ శృంగారం చేయడం శిక్షార్హమైన నేరం కాదంటూ ఛత్తీస్గఢ్ హైకోర్టు పేర్కొంది.
By అంజి Published on 12 Feb 2025 7:49 AM IST
ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యాక డేటా తొలగించొద్దు..ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశం
ఎన్నికలు కంప్లీట్ అయిన తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లకు సంబంధించి ఎలాంటి నిర్ణీత ప్రమాణాలు పాటిస్తున్నారంటూ సుప్రీంకోర్టు మంగళవారం ఎన్నికల...
By Knakam Karthik Published on 11 Feb 2025 6:46 PM IST
24 మంది విద్యార్థులకు అస్వస్థత.. ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవడంతో..
బీహార్లోని తూర్పు చంపారన్ జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో సోమవారం 24 మంది విద్యార్థులకుపైగా అల్బెండజోల్ మాత్రలు తీసుకోవడంతో అస్వస్థతకు గురయ్యారు.
By అంజి Published on 11 Feb 2025 10:00 AM IST
ఒంటరిగానే పోటీ చేస్తాం.. ఎవరి సహాయం అవసరం లేదు : మమతా బెనర్జీ
షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగితే వచ్చే ఏడాది ఏప్రిల్-మేలో పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్నారు.
By Medi Samrat Published on 11 Feb 2025 9:24 AM IST
అప్పటివరకూ ఢిల్లీ సీఎం అభ్యర్ధిపై క్లారిటీ కష్టమే..!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి రెండు రోజులు గడిచినా కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత లేదు.
By Medi Samrat Published on 11 Feb 2025 7:55 AM IST
కుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్లో జరుగుతున్న మహా కుంభ మేళాకు హాజరయ్యారు.
By Knakam Karthik Published on 10 Feb 2025 5:24 PM IST
300 కి.మీ మేర ట్రాఫిక్ జామ్.. మహాకుంభ్లో యాత్రికుల ఉక్కిరి బిక్కిరి
ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాకు హాజరు కావడానికి లక్షలాది మంది భక్తులు ఇప్పటికీ ప్రయాగ్రాజ్కు చేరుకుంటుండటంతో, నగరంలో తీవ్రమైన ట్రాఫిక్...
By అంజి Published on 10 Feb 2025 11:10 AM IST