జాతీయం - Page 230
కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న భవనం.. ఐదుగురు దుర్మరణం, పలువురు గల్లంతు
బెంగళూరు నగరంలో భారీ వర్షం మధ్య నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలడంతో ఐదుగురు మరణించారు.
By అంజి Published on 23 Oct 2024 8:28 AM IST
క్షమాపణలు చెప్పను : ఉదయనిధి స్టాలిన్
సనాతన ధర్మ నిర్మూలనను సమర్థిస్తూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు తాను క్షమాపణలు చెప్పబోనని తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ స్పష్టం చేశారు.
By Medi Samrat Published on 22 Oct 2024 7:48 PM IST
టపాసులు ఆన్లైన్లో కొంటున్నారా..? అయితే ఇది తెలుసుకోండి..!
దీపావళి సమీపిస్తున్న తరుణంలో, ఆన్లైన్లో పటాకుల విక్రయ మోసాలు పెరుగుతున్నాయని తమిళనాడు సైబర్ క్రైమ్ వింగ్ ప్రజలను హెచ్చరించింది
By Medi Samrat Published on 22 Oct 2024 6:46 PM IST
భారత్ ప్రకటనపై క్లారిటీ ఇచ్చిన చైనా
తూర్పు లడఖ్లో రెండు సైన్యాల మధ్య ప్రతిష్టంభనకు ముగింపు పలికేందుకు భారత్తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు చైనా ధ్రువీకరించింది.
By Kalasani Durgapraveen Published on 22 Oct 2024 5:36 PM IST
సంచలన ప్రకటన.. అతడిని ఎన్కౌంటర్ చేస్తే.. '1 కోటి 11 లక్షల 11 వేల 111 రూపాయలు' రివార్డ్
లారెన్స్ బిష్ణోయ్ విషయంలో క్షత్రియ కర్ణి సేన జాతీయ అధ్యక్షుడు రాజ్ షెకావత్ సంచలన ప్రకటన చేశారు.
By Kalasani Durgapraveen Published on 22 Oct 2024 11:40 AM IST
ఎన్ని రూల్స్ తెచ్చినా.. ప్రతీ మూడు నిమిషాలకు ఒకరు.. రోజుకు 474 మంది చొప్పున ప్రాణాలు కోల్పోయారు..!
2023లో దేశంలో రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి సంబంధించి షాకింగ్ గణాంకాలు వెలువడ్డాయి.
By Kalasani Durgapraveen Published on 22 Oct 2024 11:22 AM IST
విషాదం.. సిలిండర్ పేలి ఐదుగురు మృతి
ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్ జిల్లాలో సోమవారం ఓ ఇంట్లో సిలిండర్ పేలిన ఘటనలో ఓ మహిళ, ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు చనిపోయారు.
By అంజి Published on 22 Oct 2024 8:00 AM IST
కొత్తగా పెళ్లి చేసుకునే జంటలు 16 మంది పిల్లల్ని కనాలి: ఎంకే స్టాలిన్
దక్షిణ భారతదేశంలో యువత జనాభా తగ్గిపోవడంపై సీఎం చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు
By Medi Samrat Published on 21 Oct 2024 3:57 PM IST
వారంలో వందకుపైగా విమానాలకు బెదిరింపు కాల్స్.. సీరియస్ యాక్షన్కు సిద్ధమైన ప్రభుత్వం
గత వారం రోజుల్లో దాదాపు 100 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇవన్నీ నకిలీవి.. విమానం ప్రయాణాల్లో గణనీయమైన జాప్యానికి కారణమయ్యాయి
By Medi Samrat Published on 21 Oct 2024 3:04 PM IST
'ఆ టైంలో ఎయిరిండియాలో ప్రయాణించొద్దు'.. ఖలిస్తానీ ఉగ్రవాది పన్నూన్ కొత్త బెదిరింపు
నవంబర్ 1 నుంచి 19 వరకు ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించవద్దని ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ సోమవారం ప్రయాణికులను హెచ్చరించాడు.
By అంజి Published on 21 Oct 2024 11:37 AM IST
జమ్మూ కాశ్మీర్లో కలకలం.. ఉగ్రవాదుల కాల్పుల్లో డాక్టర్ సహా ఏడుగురు మృతి
ఆదివారం సాయంత్రం జమ్మూ కాశ్మీర్లోని గందర్బాల్ జిల్లాలోని సోనామార్గ్ ప్రాంతంలోని నిర్మాణ స్థలంలో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఒక వైద్యుడు, ఆరుగురు వలస...
By అంజి Published on 21 Oct 2024 6:45 AM IST
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు.. అభ్యర్థుల తొలిజాబితా విడుదల చేసిన బీజేపీ
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ ఇవాళ విడుదల చేసింది.
By Kalasani Durgapraveen Published on 20 Oct 2024 6:48 PM IST











