నేడు రాత్రి ఆకాశంలో అద్భుతం జరగనుంది. పౌర్ణమి వేళ సూర్య, చంద్రులు, భూమి ఒకే సరళ రేఖలోకి రానున్నారు. దీంతో చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇది మన భారతదేశంలోనూ కనిపించనుందని సైంటిస్టులు చెబుతున్నారు. అయితే దీన్ని మనం నేరుగా చూడొచ్చట. ఎలాంటి పరికరాల అవసరం లేకుండా డైరెక్ట్ గా వీక్షించవచ్చని శాస్త్రవేత్తలు...