తాజా వార్తలు - Page 434
విశాఖలో సీఐఐ సదస్సు.. ప్రధానిని ఆహ్వానించాలని సీఎం నిర్ణయం
రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులు ఆకట్టుకోవడం, ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవడంతో పాటు సరికొత్త ఆలోచనలకు సీఐఐ భాగస్వామ్య సదస్సు వేదిక కావాలని...
By Medi Samrat Published on 13 Oct 2025 3:02 PM IST
హజారీబాగ్ అడవుల్లో భారీగా మావోయిస్టుల సామాగ్రి స్వాధీనం
హజారీబాగ్ జిల్లాలో జార్ఖండ్ పోలీసులు, భద్రతా దళాలు మావోయిస్టులకు సంబంధించిన సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు
By Knakam Karthik Published on 13 Oct 2025 2:12 PM IST
సీఎం చేతుల మీదుగా అమరావతిలో సీఆర్డీఏ కార్యాలయం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ) కార్యాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు.
By Knakam Karthik Published on 13 Oct 2025 1:45 PM IST
ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
ములకల చెరువు మద్యం కుంభకోణంపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు నేడు తెలిపారు.
By అంజి Published on 13 Oct 2025 1:30 PM IST
బిహార్ రంజీ ట్రోఫీ జట్టుకు వైస్ కెప్టెన్గా 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ
2025-26 రంజీ ట్రోఫీ సీజన్ ప్రారంభ రెండు రౌండ్లకు పద్నాలుగేళ్ల వైభవ్ సూర్యవంశీ బీహార్ వైస్ కెప్టెన్గా నియమితులయ్యారు
By Knakam Karthik Published on 13 Oct 2025 1:18 PM IST
IRCTC స్కామ్ కేసులో లాలూ ఫ్యామిలీకి కోర్టులో ఎదురుదెబ్బ
బిహార్లో అసెంబ్లీ ఎన్నికల వేళ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది
By Knakam Karthik Published on 13 Oct 2025 12:47 PM IST
ఏపీలో ప్రధాని మోదీ టూర్ కోసం రూ.15 కోట్లు విడుదల
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 16వ తేదీన ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు
By Knakam Karthik Published on 13 Oct 2025 12:24 PM IST
చెమట వాసన పోవాలంటే.. ఈ టిప్స్ పాటించండి
వాతావరణం వేడిగా ఉన్నప్పుడు శరీరం నుంచి చెమట ఎక్కువగా వస్తుంది. అయితే కొందరిలో చెమట దుర్వాసన వెదజల్లుతూ..
By అంజి Published on 13 Oct 2025 12:24 PM IST
కరూర్ తొక్కిసలాట కేసును సీబీఐకి బదిలీ చేసిన సుప్రీంకోర్టు
తమిళనాడులోని కరూర్లో 41 మంది మృతికి కారణమైన తొక్కిసలాట ఘటన దర్యాప్తులో సుప్రీంకోర్టు సోమవారం సంచలన నిర్ణయం తీసుకుంది
By Knakam Karthik Published on 13 Oct 2025 12:07 PM IST
మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి కన్నుమూత
చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే, న్యూస్ & సర్వీసెస్ సిండికేట్ (NSS) మేనేజింగ్ డైరెక్టర్ కొండా లక్ష్మారెడ్డి కన్నుమూశారు. ఆయన వయస్సు 84 సంవత్సరాలు.
By అంజి Published on 13 Oct 2025 11:37 AM IST
కళ్లముందే ప్రియురాలిని చంపిన హమాస్ ఉగ్రవాదులు.. తట్టుకోలేక ఇజ్రాయెల్ వ్యక్తి సూసైడ్
2023 అక్టోబర్లో నోవా ఓపెన్ ఎయిర్ మ్యూజిక్లో హమాస్ నేతృత్వంలో జరిగిన మారణహోమం నుండి బయటపడిన రెండు సంవత్సరాల తర్వాత..
By అంజి Published on 13 Oct 2025 10:47 AM IST
14వ తేదీన చారిత్రక ఒప్పందం.. అదే నా రాజకీయ జీవితంలో అపూర్వ ఘట్టం : సీఎం చంద్రబాబు
14వ తేదీన చారిత్రక ఒప్పందం కుదుర్చుకోబోతున్నాం.. నా రాజకీయ జీవితంలో ఇది అపూర్వ ఘట్టం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.
By Medi Samrat Published on 13 Oct 2025 10:07 AM IST














