తాజా వార్తలు - Page 342
ఏపీలో ఈ జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక
ఏపీలో పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక జారీ చేసింది రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ.
By Medi Samrat Published on 22 Sept 2025 5:35 PM IST
సింగరేణి ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
దసరా పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు శుభవార్త తెలిపింది. సంస్థకు వచ్చిన లాభాల్లో వాటాగా ప్రతి కార్మికుడికి రూ. 1,95,610 చొప్పున...
By Medi Samrat Published on 22 Sept 2025 4:50 PM IST
పాక్ కెప్టెన్ జట్టులో ఎందుకు ఉన్నాడో తెలియదట..!
ఆసియా కప్ 2025లో టీమిండియా చేతిలో పాకిస్థాన్ ఓటమికి పూర్తి బాధ్యత కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా, కోచ్ మైక్ హెస్సన్లదేనని షోయబ్ అఖ్తర్ ఆరోపించాడు.
By Medi Samrat Published on 22 Sept 2025 4:47 PM IST
సొంత ప్రజలపై బాంబుల వర్షం కురిపించిన పాక్ వైమానిక దళం.. 30 మంది మృతి
పొరుగు దేశం పాకిస్థాన్ నుంచి ఓ ఆశ్చర్యకరమైన వార్త బయటకు వచ్చింది.
By Medi Samrat Published on 22 Sept 2025 3:16 PM IST
మానవత్వమే ఉండదు.. ఫ్రీగా దొరికితే చాలు..!
కొంచెం కూడా మానవత్వం ఉండదు.. ఫ్రీగా దొరుకుతుంటే చాలు దోచేయడానికి ఎగబడుతూ ఉంటారు.
By Medi Samrat Published on 22 Sept 2025 3:01 PM IST
Hyderabad: పోలీస్ వాహనాలకు కొత్త కోడ్తో నంబర్ ప్లేట్ల భర్తీ
హైదరాబాద్ పోలీసులు అన్ని వాహనాల నంబర్ ప్లేట్లపై 'TS' స్థానంలో 'TG' ని చేర్చడం ప్రారంభించారు. ఇది తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం.
By అంజి Published on 22 Sept 2025 2:30 PM IST
మూడోసారి పాక్ జట్టుతో భారత్ తలపడాలంటే..?
ఆసియా కప్ లో భాగంగా భారత జట్టు పాకిస్థాన్ ను రెండు మ్యాచ్ లలోనూ చిత్తు చిత్తు చేసింది.
By Medi Samrat Published on 22 Sept 2025 2:30 PM IST
Hyderabad: ఇంజినీరింగ్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. విద్యార్థి సూసైడ్
హైదరాబాద్ శివారులోని పోచారం సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేగింది
By అంజి Published on 22 Sept 2025 1:27 PM IST
శరీరంలో వేడి పెరిగినప్పుడు కనిపించే లక్షణాలు ఇవే.. ఇలా తగ్గించుకోండి
'ఒంట్లో వేడి చేసింది' ఈ మాట మనం చాలా మంది దగ్గర వింటుంటాం. కొన్నిసార్లు మనం కూడా వాడుతుంటాం.
By అంజి Published on 22 Sept 2025 12:50 PM IST
Telangana: సీఎంఆర్ఎఫ్ స్కామ్.. మరో ఇద్దరు అరెస్ట్
హైదరాబాద్లో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కు నుండి రూ.8.71 కోట్ల విలువైన డబ్బును దుర్వినియోగం చేసినందుకు..
By అంజి Published on 22 Sept 2025 12:10 PM IST
అత్తమామల పైశాచికం.. కోడలిని గదిలో బంధించి.. ఆపై పామును విడిచి పెట్టి..
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో దారుణం జరిగింది. వరకట్నం చెల్లించకపోవడంతో కోపంతో, ఒక నూతన వధూవుని గదిలో బంధించి, ఆ గదిలో పామును వదిలారు అత్తామామలు.
By అంజి Published on 22 Sept 2025 11:30 AM IST
నా కుటుంబం నుండి విడగొట్టే కుట్రలు చేసిన వారిని వదిలిపెట్టను: కవిత
బీఆర్ఎస్ పార్టీ నుంచి తనను దూరం చేసిన వారిని వదిలిపెట్టనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కె. కవిత ఆదివారం ప్రతిజ్ఞ చేశారు.
By అంజి Published on 22 Sept 2025 10:36 AM IST














