తాజా వార్తలు - Page 311
Kakinada: కాకినాడ జిల్లాలో దారుణం: బాలిక గొంతుకోసి.. యువకుడి ఆత్మహత్య
కాకినాడ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మైనర్ ను చంపి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సామర్లకోట మండలం పనసపాడులో బాలిక హత్యకు గురైంది.
By Medi Samrat Published on 1 Oct 2025 5:50 PM IST
రైతులకు భారీ గుడ్న్యూస్ చెప్పిన కేంద్రం
2026-27 మార్కెటింగ్ సంవత్సరానికి గోధుమ కనీస మద్దతు ధర (MSP)లో 6.59 శాతం పెంచుతున్నట్లు ప్రభుత్వం బుధవారం ప్రకటించింది.
By Medi Samrat Published on 1 Oct 2025 5:48 PM IST
జీఎస్టీ తగ్గింపుతో ప్రజారోగ్యంపై వ్యయంలో రూ.1,000 కోట్లు ఆదా!
జీఎస్టీ పన్నుల తగ్గింపుతో రాష్ట్ర ఆరోగ్య రంగంలో సుమారు రూ.1,000 కోట్లు వరకు ఆదా కానుంది.
By Medi Samrat Published on 1 Oct 2025 5:34 PM IST
నా తల్లిదండ్రులను మానసిక వేదనకు గురి చేశారు : మిథున్ రెడ్డి
తనను జైలులో ఒక టెర్రరిస్టు మాదిరిగా చూశారని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఆరోపించారు.
By Medi Samrat Published on 1 Oct 2025 5:20 PM IST
భారత్ చేతిలో ఓటమి.. ఆటగాళ్లను శిక్షించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు
2025 ఆసియా కప్లో భారత్తో జరిగిన మూడు మ్యాచ్ లలో.. మూడు ఓటములు ఎదురవ్వడం పాకిస్తాన్ క్రికెటర్లపై తీవ్ర ప్రభావం చూపించింది.
By Medi Samrat Published on 1 Oct 2025 4:41 PM IST
35 ఏళ్ల మహిళను పెళ్లి చేసుకున్న 75 ఏళ్ల వ్యక్తి.. తర్వాతి రోజు ఉదయం శవమై..
75 ఏళ్ల సంగ్రూరామ్ అనే వ్యక్తి, తన వయసులో సగం కంటే తక్కువ వయసున్న స్త్రీని వివాహం చేసుకున్నాడు. సంవత్సరాల ఏకాంత జీవితం తర్వాత తోడు కోసం ఆశపడ్డాడు.
By Medi Samrat Published on 1 Oct 2025 4:40 PM IST
కాంతారా చాఫ్టర్ 1 : ఒక టికెట్ కొంటే మరొకటి ఉచితం
కాంతార చాప్టర్ 1 రేపు థియేటర్లలో విడుదలవుతోంది. అన్ని ప్రాంతాలలో అడ్వాన్స్ బుకింగ్లు ప్రారంభమయ్యాయి.
By Medi Samrat Published on 1 Oct 2025 4:10 PM IST
రూ.40 కోట్ల విలువైన డ్రగ్స్తో పట్టుబడ్డ బాలీవుడ్ నటుడు
2019లో విడుదలైన చిత్రం స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 లో చిన్న పాత్ర పోషించిన బాలీవుడ్ నటుడు విశాల్ బ్రహ్మ సోమవారం చెన్నై విమానాశ్రయంలో రూ. 40 కోట్ల విలువైన...
By Medi Samrat Published on 1 Oct 2025 3:30 PM IST
ఏపీ, తెలంగాణకు మళ్ళీ పొంచి ఉన్న వరుణుడి ముప్పు
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా రానున్న రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ...
By Medi Samrat Published on 1 Oct 2025 2:50 PM IST
సెప్టిక్ ట్యాంక్లో ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు కార్మికులు
కేరళ రాష్ట్రంలో ముగ్గురు కార్మికులు ఊహించని విధంగా ప్రాణాలు కోల్పోయారు.
By Medi Samrat Published on 1 Oct 2025 2:20 PM IST
పండగవేళ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్న్యూస్..డీఏకు కేంద్రం ఆమోదం!
కేంద్ర సర్కారు ఉద్యోగులు, పెన్షనర్ల Dearness Allowance (DA) పెంపు కోసం కేంద్ర కేబినెట్ సమావేశం ఈ రోజు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
By Knakam Karthik Published on 1 Oct 2025 1:46 PM IST
అక్కినేని నాగార్జున పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు కీలక ఉత్తర్వులు
సినీ నటుడు అక్కినేని నాగార్జున పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది
By Knakam Karthik Published on 1 Oct 2025 1:36 PM IST














