తాజా వార్తలు - Page 307
ఇంట్లో నకిలీ నోట్లు ముద్రిస్తూ.. రూ.2 లక్షలతో పట్టుబడ్డ వ్యక్తి
భోపాల్లో ప్రింటర్, ఇతర పరికరాలను ఉపయోగించి నకిలీ కరెన్సీని ముద్రిస్తున్న 21 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
By అంజి Published on 16 Nov 2025 2:35 PM IST
స్థానిక ఎన్నికల్లో బీజేపీ టికెట్ నిరాకరణ.. ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఆత్మహత్య
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి టికెట్ నిరాకరించిందని కేరళలోని తిరువనంతపురంలో ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నాడు.
By అంజి Published on 16 Nov 2025 2:10 PM IST
రంగారెడ్డి జిల్లాలో దారుణం..తమ్ముడికి ప్రేమ వివాహం చేశాడని, అన్నను చంపించిన అమ్మాయి తండ్రి
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మండలం ఎల్లంపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది.
By Knakam Karthik Published on 16 Nov 2025 2:09 PM IST
ఛత్తీస్గఢ్ మళ్లీ ఎదురుకాల్పులు, ముగ్గురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య తీవ్ర కాల్పుల ఘటన జరిగింది.
By Knakam Karthik Published on 16 Nov 2025 1:09 PM IST
బిహార్ ఎన్నికల్లో రూ.14 వేల కోట్ల వరల్డ్ బ్యాంక్ నిధులు వాడుకున్నారు: జన సురాజ్
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై జన సురాజ్ పార్టీ చీఫ్ సంచలన ఆరోపణలు చేశారు.
By Knakam Karthik Published on 16 Nov 2025 12:40 PM IST
హైదరాబాద్లో భారీ దోపిడీ..ఆర్మీ రిటైర్డ్ కల్నల్ను తాళ్లతో కట్టేసి రూ.50 లక్షలు చోరీ
హైదరాబాద్ కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ దోపిడీ జరిగింది
By Knakam Karthik Published on 16 Nov 2025 11:42 AM IST
ఢిల్లీ పేలుడు ఘటన..ఆ నలుగురు డాక్టర్లపై NMC సంచలన నిర్ణయం
ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధాలు ఉన్నాయన్నఆరోపణలపై జాతీయ మెడికల్ కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 16 Nov 2025 10:50 AM IST
భక్తులకు గుడ్న్యూస్..నేటి నుంచే మేడారానికి ప్రత్యేక బస్సులు
మేడారం మహాజాతర నేపథ్యంలో ముందస్తు మొక్కులు చెల్లించుకునే భక్తుల కోసం టీజీఎస్ ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది.
By Knakam Karthik Published on 16 Nov 2025 10:17 AM IST
స్థానిక ఎన్నికలపై సర్కార్ దృష్టి, రేపు కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే ఛాన్స్
డా.బీఆర్.అంబేద్కర్ సచివాలయంలో రేపు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది.
By Knakam Karthik Published on 16 Nov 2025 9:44 AM IST
నేడు విజయవాడకు సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్
భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేడు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు.
By Knakam Karthik Published on 16 Nov 2025 8:23 AM IST
ఐ-బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవికి రిమాండ్
'ఐ-బొమ్మ' నిర్వాహకుడు ఇమ్మడి రవికి హైదరాబాద్లోని నాంపల్లి కోర్టు రెండు వారాల రిమాండ్ విధించింది.
By Knakam Karthik Published on 16 Nov 2025 8:09 AM IST
తెలంగాణలో మరో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం, ఇద్దరు స్పాట్ డెడ్
తెలంగాణలో మరో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం జరిగింది.
By Knakam Karthik Published on 16 Nov 2025 7:55 AM IST














