తాజా వార్తలు - Page 270
పెన్షనర్ల కోసం 'డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్' క్యాంపైన్
పెన్షనర్ల కోసం కేంద్ర ప్రభుత్వం డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ (డీఎల్సీ) క్యాంపైన్ ప్రారంభించనుంది. నవంబర్ 1 నుంచి 30 వరకు..
By అంజి Published on 14 Oct 2025 7:08 AM IST
'ప్రభుత్వ హాస్టళ్లను మెడికల్ కాలేజీలతో లింక్.. విద్యార్థులకు హెల్త్ చెకప్లు'.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ వసతి గృహాలలో అత్యవసర పనులకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి..
By అంజి Published on 14 Oct 2025 6:53 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం
పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. .దూర ప్రాంతాల సన్నిహితుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.
By అంజి Published on 14 Oct 2025 6:33 AM IST
కందిరీగలు ప్రాణం తీశాయి.. ఏపీలోనే..!
అల్లూరి జిల్లాలో కందిరీగల దాడిలో ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది.
By Medi Samrat Published on 13 Oct 2025 9:24 PM IST
బెయిల్ వచ్చిన వాళ్లంతా నిర్దోషులు కాదు : బొజ్జల సుధీర్ ఫైర్
శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్ఛార్జి, ఆ పార్టీ బహిష్కృత నేత వినుత కోట ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు.
By Medi Samrat Published on 13 Oct 2025 8:59 PM IST
Jubilee Hills Bypoll : 300 మందితో నామినేషన్లు.. మాల జేఏసీ సంచలన ప్రకటన
ఎస్సీ వర్గీకరణ విధానంపై మాల జాయింట్ యాక్షన్ కమిటీ నిరసనలకు సిద్ధమైంది.
By Medi Samrat Published on 13 Oct 2025 8:43 PM IST
ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ జావేద్ హబీబ్పై 32 ఎఫ్ఐఆర్లు
అధిక రాబడిని ఇస్తామని హామీ ఇచ్చి పెట్టుబడిదారులను మోసం చేశారనే ఆరోపణలతో ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ జావేద్ హబీబ్, ఆయన కుమారుడు అనోస్ హబీబ్, మరొక...
By Medi Samrat Published on 13 Oct 2025 8:34 PM IST
Jubilee Hills Bypoll : మొదటి రోజు ఎంత మంది నామినేషన్స్ వేశారంటే.?
జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్లు మొదలయ్యాయి.
By Medi Samrat Published on 13 Oct 2025 8:24 PM IST
ఇల్లు శుభ్రం చేస్తుండగా బయటపడ్డ 2,000 రూపాయల నోట్లు.. ఎన్ని లక్షలంటే..?
దీపావళి పండుగ సమీపిస్తుండటంతో భారతీయులు తమ ఇళ్లను శుభ్రపరచడానికి సిద్ధమయ్యారు.
By Medi Samrat Published on 13 Oct 2025 8:18 PM IST
తమన్నాపై అలాంటి చెత్త కామెంట్లు చేసిన సీనియర్ నటుడు
తమన్నా భాటియాపై నటుడు అన్ను కపూర్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.
By Medi Samrat Published on 13 Oct 2025 8:08 PM IST
విజయానికి 58 పరుగుల దూరంలో..
వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ విజయం ముంగిట నిలిచింది.
By Medi Samrat Published on 13 Oct 2025 7:13 PM IST
ప్రధాని మోదీని కలిసిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై...
By Medi Samrat Published on 13 Oct 2025 6:17 PM IST











