తాజా వార్తలు - Page 184

Newsmeter Telugu: Read all the latest news updates in Telugu, తాజా వార్తలు, politics, national, international, India, etc.
3 killed, 7 injured, car rams into vehicles, bus stop, Andhrapradesh, Crime
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్‌ డెడ్‌.. ఏడుగురికి తీవ్ర గాయాలు

ఆంధ్రప్రదేశ్‌లోని జగ్గంపేట సమీపంలోని జాతీయ రహదారిపై శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించగా...

By అంజి  Published on 8 Nov 2025 11:52 AM IST


Supreme Court, Landmark Ruling, Tenant, Rented Property, Owner
'ఎంత కాలం రెంట్‌కి ఉన్నా ఓనర్లు కాలేరు'.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

ఆస్తి యజమానుల హక్కులను కాపాడుతూ భారత సుప్రీంకోర్టు ఒక మైలురాయి తీర్పును ఇచ్చింది, అద్దెకు తీసుకున్న ఇంట్లో ఎంతకాలం నివసించినా..

By అంజి  Published on 8 Nov 2025 11:05 AM IST


7 year old died, suffocation, locking herself, Gujarat, Mehsana
గుజరాత్‌లో విషాదం.. వార్డ్‌రోబ్‌లో చిక్కుకుని 7 ఏళ్ల చిన్నారి మృతి

గుజరాత్‌లోని మెహ్సానా జిల్లాలో ఇంట్లో ఒంటరిగా ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు వార్డ్‌రోబ్‌లో పడి ఏడేళ్ల బాలిక ఊపిరాడక మరణించిందని అధికారులు శుక్రవారం...

By అంజి  Published on 8 Nov 2025 10:34 AM IST


Dy CM Pawan Kalyan, rural roads, GeoSadak, APnews
'జియోసడక్‌తో గ్రామీణ రోడ్ల అనుసంధానం'.. డిప్యూటీ సీఎం పవన్‌ కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా మంత్రి కె. పవన్ కళ్యాణ్.. అన్ని గ్రామీణ రోడ్లను జియోసడక్ కు...

By అంజి  Published on 8 Nov 2025 9:50 AM IST


Two terrorists killed, army, Operation Pimple, Jammu Kashmir
జమ్మూకశ్మీర్‌లో 'ఆపరేషన్ పింపుల్'.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

భారత సైన్యం మరోసారి ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని భగ్నం చేసింది. కుప్వారా జిల్లాలో కేరన్ ప్రాంతంలో నిర్వహించిన...

By అంజి  Published on 8 Nov 2025 9:14 AM IST


Students, meal on paper, Madhya Pradesh, school
Video: పాఠశాలలో దారుణం.. ప్లేట్లు లేవా?.. చిత్తు కాగితాలపై విద్యార్థులకు మధ్యాహ్న భోజనం

మధ్యప్రదేశ్‌లోని షియోపూర్ జిల్లాలోని హుల్లాపూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పాత్రలకు బదులుగా కాగితంపై మధ్యాహ్న భోజనం తినడం కనిపించడంతో...

By అంజి  Published on 8 Nov 2025 8:52 AM IST


సిమెంట్ మిక్సర్ ట్రక్కు బీభ‌త్సం.. రెండేళ్ల బాలుడు దుర్మ‌ర‌ణం
సిమెంట్ మిక్సర్ ట్రక్కు బీభ‌త్సం.. రెండేళ్ల బాలుడు దుర్మ‌ర‌ణం

బెంగళూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. సిమెంట్ మిక్సర్ లారీ (లారీ) గోడను ఢీకొనడంతో రెండేళ్ల బాలుడు మృతి చెందాడు.

By Medi Samrat  Published on 8 Nov 2025 8:52 AM IST


ప‌సికూన చేతిలో టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. టోర్నీ నుంచి ఔట్‌..!
ప‌సికూన చేతిలో టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. టోర్నీ నుంచి ఔట్‌..!

హాంకాంగ్ సిక్సెస్‌ టోర్నమెంట్‌లో నవంబర్ 8న భారత్-కువైట్ మధ్య మ్యాచ్ జరిగింది.

By Medi Samrat  Published on 8 Nov 2025 8:34 AM IST


High-Risk Alert, Government warns, Android users, security risks, THESE versions, CERT-in
ఆండ్రాయిడ్‌ ఓల్డ్‌ వెర్షన్‌ యూజర్లకు బిగ్‌ అలర్ట్‌

దేశంలో ఆండ్రాయిడ్‌ యూజర్లకు ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తున్న ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌...

By అంజి  Published on 8 Nov 2025 8:29 AM IST


Increased cold intensity, Telangana,TGDPS
తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత.. ఆదిలాబాద్‌లో 14.8°C ఉష్ణోగ్రత నమోదు

తెలంగాణ రాష్ట్ర సగటు కనిష్ట ఉష్ణోగ్రత శుక్రవారం ఉదయం 18.8°Cగా నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా శీతాకాలపు గాలులు వీస్తున్నాయి.

By అంజి  Published on 8 Nov 2025 8:14 AM IST


Deputy CM Bhatti, private college owners, Praja Bhavan, Telangana
ప్రైవేట్ కాలేజీలతో చర్చలు సఫలం.. వెంటనే రూ.600 కోట్లు విడుదల: డిప్యూటీ సీఎం

ప్రజాభవన్‌లో ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలతో చర్చలు విజయవంతంగా ముగిశాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

By అంజి  Published on 8 Nov 2025 8:05 AM IST


AP Govt, welfare, farmers,  Andhra Pradesh, CM Chandrababu Naidu
రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం.. పంటలకు మద్ధతు ధర ఇస్తాం: సీఎం చంద్రబాబు

రైతుల సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని, వివిధ పంటలకు కనీస మద్దతు ధరలు (ఎంఎస్‌పి) నిర్ధారించేందుకు తగిన ప్రాధాన్యత...

By అంజి  Published on 8 Nov 2025 7:43 AM IST


Share it