తాజా వార్తలు - Page 123
ఏపీలో ఉపాధి హామీ కూలీలకు కేంద్రం శుభవార్త
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసింది
By Knakam Karthik Published on 16 Dec 2025 2:03 PM IST
హైదరాబాద్లో దారుణం.. కూతురిని మూడో అంతస్తు నుంచి తోసేసి చంపిన తల్లి.. 'దేవుడు తన పాపను మళ్లీ పుట్టిస్తాడని'..
మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ సంఘటన జరిగింది. పిల్లలకు ఏ చిన్న దెబ్బ తాకినా కూడా తల్లిదండ్రులు విలవిలలాడిపోతూ ఉంటారు.
By అంజి Published on 16 Dec 2025 1:40 PM IST
ప్రధాని మోదీ అభినవ గాడ్సే..షర్మిల సంచలన కామెంట్స్
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భారత ప్రధాని మోదీపై సంచలన కామెంట్స్ చేశారు.
By Knakam Karthik Published on 16 Dec 2025 1:37 PM IST
వేల కోట్ల IDPL భూమిపై తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం
కూకట్పల్లి పరిధిలోని సర్వే నంబర్ 376లో జరిగిన లావా దేవీలపై సమగ్ర విచారణ జరపాలని అధికారులకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
By Knakam Karthik Published on 16 Dec 2025 1:18 PM IST
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీలకు భారీ ఊరట
నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు కీలక ఊరట లభించింది.
By Knakam Karthik Published on 16 Dec 2025 12:51 PM IST
కాలం ఏదైనా.. నీరు తాగడంలో నిర్లక్ష్యం చేస్తున్నారా?
చాలా మంది దాహం ఎక్కువగా ఉంటే తప్ప నీటిని తాగడానికి అంత ఆసక్తి చూపరు. అయితే శరీరంలో జీవ ప్రక్రియ సక్రమంగా...
By అంజి Published on 16 Dec 2025 12:48 PM IST
ఢిల్లీ-ఆగ్రా ఎక్స్ప్రెస్ వేపై ఘోరం..13 మంది మృతి, 75 మందికి పైగా గాయాలు
దట్టమైన పొగమంచు కారణంగా ఎనిమిది బస్సులు, మూడు కార్లు ఢీకొని మంటలు చెలరేగడంతో 13 మంది మృతి చెందగా, దాదాపు 75 మంది గాయపడ్డారని అధికారులు నిర్ధారించారు.
By Knakam Karthik Published on 16 Dec 2025 12:43 PM IST
Andrapradesh: సంజీవని ప్రాజెక్టులో పౌరుల డిజిటల్ హెల్త్ రికార్డులు: సీఎం చంద్రబాబు
వైద్య ఆరోగ్య శాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
By Knakam Karthik Published on 16 Dec 2025 12:16 PM IST
కన్నవారిని రోడ్డున వదిలేసే వారిపై కఠిన చర్యలు.. సీపీ సజ్జనార్ హెచ్చరిక
వృద్ధాప్యంలో తల్లిదండ్రులను అనాథలుగా ఆశ్రమాల్లో వదిలేస్తున్న పిల్లలను హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. 'పిల్లలు తమ ఆస్తిని రాయించుకొని...
By అంజి Published on 16 Dec 2025 11:47 AM IST
23 ఏళ్ల యువతి.. 93 ఏళ్ల రికార్డు.. 67,000 మందికి పైగా సాధించలేకపోయారు..!
ప్రతిష్టాత్మక సాయుధ దళాల సంస్థ అయిన ఇండియన్ మిలిటరీ అకాడమీ నుండి పాసైన తొలి మహిళా అధికారిణిగా కొల్హాపూర్కు చెందిన సాయి జాదవ్ నిలిచారు.
By Knakam Karthik Published on 16 Dec 2025 11:24 AM IST
దారుణం..భర్తపై దాడిచేసి మహిళను ఆటోలో తీసుకువెళ్లి గ్యాంగ్రేప్
తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 16 Dec 2025 11:01 AM IST
Navy ELF radar station: జీవవైవిధ్య పరిరక్షణ చర్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నివేదిక కోరిన తెలంగాణ హైకోర్టు
వికారాబాద్ జిల్లాలోని దామగుండంలో భారత నావికాదళం చేపట్టిన ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీ (ELF) రాడార్ స్టేషన్ ప్రాజెక్టుకు సంబంధించిన పర్యావరణ పరిరక్షణ...
By అంజి Published on 16 Dec 2025 11:00 AM IST














