తాజా వార్తలు
Video: తీన్మార్ మల్లన్న ఆఫీసుపై దాడి.. కాల్పుల కలకలం
హైదరాబాద్లోని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు చెందిన క్యూ న్యూస్ ఆఫీసుపై దాడి జరిగింది.
By అంజి Published on 13 July 2025 1:11 PM IST
పదే పదే చెక్ చేస్తే.. క్రెడిట్ స్కోర్ తగ్గుతుందా?
కొందరు రుణం తీసుకునే ముందు క్రెడిట్ స్కోర్ను చెక్ చేస్తుంటారు. మరికొందరు అవసరం లేకపోయినా మాటిమాటికి స్కోర్ ఎంతుందో అని చెక్ చేస్తుంటారు.
By అంజి Published on 13 July 2025 12:48 PM IST
దొంగతనం కేసు.. బిగ్బాస్ కంటెస్టెంట్ అరెస్ట్.. ఖండించిన టీమ్
సోషల్ మీడియా ఫేమ్, హిందీ బిగ్బాస్ -16 కంటెస్టెంట్ అబ్దు రొజిక్ను దొంగతనం కేసులో అబుదాబీ పోలీసులు అరెస్ట్ చేశారని తెలుస్తోంది.
By అంజి Published on 13 July 2025 11:58 AM IST
అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో విద్యతో పాటు స్కాలర్షిప్
హైదరాబాద్లోని బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో త్వరలో స్టైఫండ్ బేస్డ్ అప్రెంటిషిప్ ప్రోగ్రామ్ ప్రారంభించనుంది.
By అంజి Published on 13 July 2025 11:13 AM IST
పట్టాలు తప్పిన డీజిల్తో వెళ్తున్న రైలు.. ఒక్కసారిగా చెలరేగిన మంటలు
చెన్నై పోర్టు నుండి ఇంధనంతో వెళ్తున్న రైలులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆదివారం తెల్లవారుజామున తమిళనాడులోని తిరువళ్లూరులో ఈ ఘటన జరిగింది.
By అంజి Published on 13 July 2025 10:24 AM IST
కోటా కన్నుమూత.. దిగ్భ్రాంతిలో సినీ ఇండస్ట్రీ.. ప్రముఖుల నివాళులు
కోటా శ్రీనివాసరావు మృతి తెలుగు సినీ రంగానికి తీరని లోటు అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
By అంజి Published on 13 July 2025 9:26 AM IST
Hyderabad: ఉజ్జయిని మహంకాళి బోనాలు ప్రారంభం.. ఆలయానికి పోటెత్తిన భక్తులు
హైదరాబాద్లో లష్కర్ బోనాల సందడి మొదలైంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు తొలిబోనం సమర్పించారు.
By అంజి Published on 13 July 2025 9:08 AM IST
బ్యాడ్మింటన్ ఆడుతుండగా.. విద్యుత్ షాక్కు గురై 10వ తరగతి విద్యార్థి మృతి
శుక్రవారం సాయంత్రం ముంబై సమీపంలోని నల్లసోపారాలో తన రెసిడెన్షియల్ సొసైటీలో బ్యాడ్మింటన్ ఆడుతున్న 15 ఏళ్ల బాలుడు విద్యుత్ షాక్కు గురై మరణించాడు.
By అంజి Published on 13 July 2025 8:31 AM IST
దారుణం.. నటిపై భర్తతో కత్తితో దాడి.. తలను గోడకేసి బాది..
బెంగళూరులో కన్నడ టెలివిజన్ నటి శ్రుతిపై ఆమె విడిపోయిన భర్త కుటుంబ, ఆర్థిక వివాదాల కారణంగా దాడి చేశాడు.
By అంజి Published on 13 July 2025 8:02 AM IST
మెగా డీఎస్సీ.. టీచర్ల రిక్రూట్మెంట్పై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా డీఎస్సీ-2025 (జిల్లా సెలక్షన్ కమిటీ పరీక్షలు) తుది కీని జూలై 25న విడుదల చేయనుంది. ఆగస్టు 25 నాటికి ఎంపిక ప్రక్రియ,...
By అంజి Published on 13 July 2025 7:26 AM IST
లెక్చరర్ లైంగిక వేధింపులు.. కాలేజీలోనే నిప్పంటించుకున్న విద్యార్థిని
ఒడిశాలోని బాలాసోర్లోని ఒక కళాశాలలో అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థిని.. కళాశాల ప్రిన్సిపాల్ చాంబర్ ముందు ఆత్మహత్యకు ప్రయత్నించి ప్రాణాలతో పోరాడుతోంది.
By అంజి Published on 13 July 2025 7:09 AM IST
విషాదం.. ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు కన్నుమూత
ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు కన్నుమూశారు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు.
By అంజి Published on 13 July 2025 6:48 AM IST