తాజా వార్తలు
'పుష్ప-2'లో శ్రద్ధా కపూర్ ఎంట్రీ.. ప్రధాన పాత్ర పోషిస్తుందా.?
అల్లు అర్జున్ కెరీర్లో ది బెస్ట్ మూవీస్లో ఒకటైన 'పుష్ప: ది రైజ్' సీక్వెల్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
By Kalasani Durgapraveen Published on 22 Oct 2024 7:04 AM GMT
Hyderabad: 3వ అంతస్తు నుంచి పడి యువకుడి మృతి.. కుక్క తరమడంతో..
కుక్కల దాడి నుంచి తప్పించుకునే క్రమంలో హోటల్ మూడో అంతస్తు నుంచి పడి 23 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
By అంజి Published on 22 Oct 2024 6:58 AM GMT
జగిత్యాలలో కాంగ్రెస్ నేత దారుణ హత్య
జగిత్యాలలో కాంగ్రెస్ సీనియర్ నేత మారు గంగారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు.
By Kalasani Durgapraveen Published on 22 Oct 2024 6:31 AM GMT
కొండా సురేఖపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసిన కేటీఆర్
తన క్యారెక్టర్పై చేస్తున్న నిరాధార ఆరోపణలకు అడ్డుకట్ట వేసేందుకు ఓ నిర్ణయానికి వచ్చినట్టు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...
By అంజి Published on 22 Oct 2024 6:13 AM GMT
సంచలన ప్రకటన.. అతడిని ఎన్కౌంటర్ చేస్తే.. '1 కోటి 11 లక్షల 11 వేల 111 రూపాయలు' రివార్డ్
లారెన్స్ బిష్ణోయ్ విషయంలో క్షత్రియ కర్ణి సేన జాతీయ అధ్యక్షుడు రాజ్ షెకావత్ సంచలన ప్రకటన చేశారు.
By Kalasani Durgapraveen Published on 22 Oct 2024 6:10 AM GMT
ఎన్ని రూల్స్ తెచ్చినా.. ప్రతీ మూడు నిమిషాలకు ఒకరు.. రోజుకు 474 మంది చొప్పున ప్రాణాలు కోల్పోయారు..!
2023లో దేశంలో రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి సంబంధించి షాకింగ్ గణాంకాలు వెలువడ్డాయి.
By Kalasani Durgapraveen Published on 22 Oct 2024 5:52 AM GMT
మచిలీపట్నంలోని ప్రభుత్వ వైద్య కళాశాల పేరు మార్పు
మచిలీపట్నంలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా శ్రీ పింగళి వెంకయ్య ప్రభుత్వ వైద్య కళాశాలగా నామకరణం చేసింది.
By అంజి Published on 22 Oct 2024 5:30 AM GMT
కూరగాయల వినియోగంపై సర్వే: పెరిగిన ధరలను తట్టుకోవడం కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారంటే?
ప్రతి రెండు భారతీయ కుటుంబాల్లో ఒక కుటుంబం గత కొన్ని నెలలుగా టమాటాకు కిలోకు రూ.75 రూపాయలకు పైగా, ఉల్లిపాయలకు 50 రూపాయలకు పైగా, బంగాళదుంపలకు కిలోకు...
By న్యూస్మీటర్ తెలుగు Published on 22 Oct 2024 5:13 AM GMT
నిజమెంత: డ్రోన్ దాడిలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కుమారుడు చనిపోలేదు
ఇజ్రాయెల్ తన ఆపరేషన్ లో అక్టోబర్ 7 దాడుల వెనుక సూత్రధారిగా ఉన్న హమాస్ నాయకుడు యాహ్యా సిన్వార్ను అంతం చేసింది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 22 Oct 2024 4:56 AM GMT
కుటుంబంలోని నలుగురు ఆడవాళ్లను చంపేశాడు.. చెప్పింది ఇదే!!
ఒక పాకిస్తానీ వ్యక్తి తన తల్లి, సోదరితో సహా తన కుటుంబంలోని ఇంకో ఇద్దరు ఆడవాళ్లను అత్యంత కిరాతకంగా చంపేశాడు.
By అంజి Published on 22 Oct 2024 4:10 AM GMT
దాహంగా లేదని నీరు తాగడం మానేస్తున్నారా?
శరీరంలో జీవక్రియలు సక్రమంగా జరగడానికి తగినంత నీరు తాగుతుండాలి. వాతావరణం చల్లగా ఉందని, దాహం లేదని, పనిలో ఉన్నామని నీటిని పక్కన పెట్టకూడదు.
By అంజి Published on 22 Oct 2024 3:45 AM GMT
అనంతపురంలో భారీ వర్షం.. నీట మునిగిన కాలనీలు
అనంతపురంలో నిన్న రాత్రి భారీగా వర్షం కురసింది. దీంతో నగరానికి ఆనుకుని ఉన్న పండమేరు వాగుకు వరద ఉధృతి పెరిగింది.
By అంజి Published on 22 Oct 2024 3:00 AM GMT