దుబాయ్ ఎయిర్ షోలో కుప్పకూలిన తేజస్ జెట్ (వీడియో)
దుబాయ్ ఎయిర్ షోలో భారత వైమానిక దళానికి చెందిన తేజస్ జెట్ కూలిపోయి మంటల్లో చిక్కుకుంది.
By Knakam Karthik Published on 21 Nov 2025 4:27 PM IST
వివరణకు మరింత టైమ్ కావాలి..స్పీకర్ను కోరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
పార్టీ ఫిరాయింపునకు సంబంధించి వివరణ ఇచ్చేందుకు మరింత సమయం కావాలని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ను కోరారు
By Knakam Karthik Published on 21 Nov 2025 4:13 PM IST
Andrapradesh: మావోయిస్టుల అరెస్టుతో సచివాలయం వద్ద సెక్యూరిటీ పెంపు
రాష్ట్రంలో మావోయిస్టుల అరెస్టు, ఎన్కౌంటర్ నేపథ్యంలో ఏపీ సచివాలయం వద్ద పోలీసులు భద్రతను పెంచారు.
By Knakam Karthik Published on 21 Nov 2025 3:23 PM IST
Video: హాస్పిటల్ గదిలో కాబోయే భార్యతో డాక్టర్ డ్యాన్స్ వైరల్..తర్వాత ఏమైందంటే?
ఉత్తరప్రదేశ్లోని షామ్లీలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఒక వైద్యుడు తన కాబోయే భార్యతో ఆసుపత్రి గదిలో నృత్యం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో...
By Knakam Karthik Published on 21 Nov 2025 3:00 PM IST
హిడ్మాను హత్య చేసి ఎన్కౌంటర్ అని కట్టుకథ అల్లారు.మావోయిస్టు పార్టీ సంచలన ప్రకటన
హిడ్మా ఎన్కౌంటర్పై మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన చేసింది.
By Knakam Karthik Published on 21 Nov 2025 2:34 PM IST
9,292 ఎకరాల ప్రభుత్వ భూమిని సీఎం రేవంత్ కొట్టేయబోతున్నాడు: కేటీఆర్
5 లక్షల కోట్ల విలువైన దేశంలోనే అతిపెద్ద భూకుంభకోణానికి సీఎం రేవంత్ రెడ్డి తెర తీశారు..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు
By Knakam Karthik Published on 21 Nov 2025 2:07 PM IST
ఏపీలోని ప్రభుత్వాసుపత్రుల్లో త్వరలో 13 క్రిటికల్ కేర్ బ్లాకులు
అత్యవసర వైద్య సేవల కోసం 24 ప్రధాన ప్రభుత్వాసుపత్రుల్లో కొత్తగా 'క్రిటికల్ కేర్ బ్లాకులు' రాబోతున్నాయి.
By Knakam Karthik Published on 18 Nov 2025 5:20 PM IST
ఏపీలో పత్తి రైతులకు గుడ్న్యూస్, రంగు మారిన పత్తి కొనుగోలుకు కేంద్రం సానుకూలం
రాష్ట్రంలోని పత్తి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు కేంద్రం సానుకూలత తెలిపింది
By Knakam Karthik Published on 18 Nov 2025 4:20 PM IST
భారత్లో ఈ-పాస్పోర్ట్ ప్రారంభం..దరఖాస్తు విధానం ఇదే?
భారతదేశం తదుపరి తరం ఈ-పాస్పోర్ట్లను ప్రవేశపెట్టనుంది.
By Knakam Karthik Published on 18 Nov 2025 3:45 PM IST
మా పోటీ ఆ దేశాలతో, కేంద్రం సహకరించాలి: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రప్రభుత్వం సహకరించాలి..అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
By Knakam Karthik Published on 18 Nov 2025 3:01 PM IST
శ్రీవారి భక్తులకు శుభవార్త..వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 18 Nov 2025 2:28 PM IST
బిహార్ ఎన్నికల్లో జీరో సీట్లు..ప్రశాంత్ కిశోర్ ఫస్ట్ రియాక్షన్ ఇదే
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తన జన్ సురాజ్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవకపోవడంపై ప్రశాంత్ కిషోర్ తొలిసారి స్పందించారు.
By Knakam Karthik Published on 18 Nov 2025 2:13 PM IST












