జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరణ
జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా సోమవారం బాధ్యతలు స్వీకరించారు.
By Knakam Karthik Published on 27 Oct 2025 4:49 PM IST
వారికి రూ.3 వేలు, 25 కేజీల బియ్యంతో పాటు నిత్యావసరాలు పంపిణీ
పునరావాస కేంద్రాల్లో ఒక్కో కుటుంబానికి రూ.3,000 చొప్పున నగదు, అలాగే 25 కేజీల బియ్యంతో సహా నిత్యావసరాల పంపిణీ.
By Knakam Karthik Published on 27 Oct 2025 4:41 PM IST
ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నాం: సీఎం చంద్రబాబు
రాష్ట్రంపై మొంథా తుపాను ప్రభావాన్ని గంటగంటకూ అంచనా వేస్తున్నాం. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నాం...అని సీఎం చంద్రబాబు...
By Knakam Karthik Published on 27 Oct 2025 4:10 PM IST
సోదరీమణుల ఏఐ న్యూడ్ ఫొటోలతో బ్లాక్మెయిల్..19 ఏళ్ల విద్యార్థి సూసైడ్
హర్యాణాలోని ఫరీదాబాద్లో దారుణం చోటు చేసుకుంది
By Knakam Karthik Published on 27 Oct 2025 3:22 PM IST
జూబ్లీహిల్స్ బైపోల్..కాంగ్రెస్ అభ్యర్థి తండ్రి సహా 100 మంది రౌడీషీటర్ల బైండోవర్
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక సందర్భంగా పోలీసులు రౌడీషీటర్లను బైండోవర్ చేశారు
By Knakam Karthik Published on 27 Oct 2025 2:40 PM IST
Be Alert..రాష్ట్రంలో మొంథా తుపాను ప్రారంభం..హెచ్చరికలు జారీ
రాష్ట్రంలో మొంథా తుపాను ప్రభావం ప్రారంభమైందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.
By Knakam Karthik Published on 27 Oct 2025 2:17 PM IST
మూడ్రోజుల్లో 98 కేసులు..ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ కొరడా
కర్నూలులో బస్సు ప్రమాద ఘటన తర్వాత హైదరాబాద్లో రవాణా శాఖ అధికారులు మూడ్రోజులుగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో తనిఖీలు చేస్తున్నారు
By Knakam Karthik Published on 27 Oct 2025 2:04 PM IST
గుడ్న్యూస్..అనధికార లే అవుట్ల క్రమబద్ధీకరణ గడువు పొడిగింపు
రాష్ట్రంలో అనధికార లే అవుట్ల క్రమబద్ధీకరణ గడువు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
By Knakam Karthik Published on 27 Oct 2025 1:16 PM IST
మొంథా తుపాను ప్రభావంపై సీఎం చంద్రబాబు సమీక్ష
మొంథా తుపాను ప్రభావంపై సచివాలయం నుంచి సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు
By Knakam Karthik Published on 27 Oct 2025 12:30 PM IST
సుప్రీంకోర్టు తదుపరి సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్..సిఫార్సు చేసిన గవాయ్
భారత సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ను ప్రస్తుత సీజే బీఆర్ గవాయ్ సిఫార్సు చేశారు
By Knakam Karthik Published on 27 Oct 2025 12:11 PM IST
వీధి కుక్కల సమస్య..రాష్ట్రాలపై సుప్రీంకోర్టు సీరియస్
దేశవ్యాప్తంగా వీధి కుక్కల నియంత్రణ, ప్రాణి జనన నియంత్రణ నిబంధనల అమలు విషయంలో సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది.
By Knakam Karthik Published on 27 Oct 2025 11:54 AM IST
డిజిటల్ అరెస్ట్ స్కామ్లపై సుప్రీంకోర్టు సుమోటో విచారణ..రాష్ట్రాలకు కీలక ఆదేశాలు
దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న “డిజిటల్ అరెస్ట్” సైబర్ మోసాలు (Digital Arrest Scams)పై సుప్రీంకోర్టు సోమవారం స్వయంగా (suomotu) విచారణ ప్రారంభించింది
By Knakam Karthik Published on 27 Oct 2025 11:46 AM IST












