Kalasani Durgapraveen

నేను కాలసాని దుర్గా ప్రవీణ్. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, సూర్య, ఆంధ్రప్రభ, జ్యోతి, తెలుగు ప్రభ పత్రికలలో రిపోర్టర్ గా.. శోధన వెబ్‌సైట్‌లో సబ్ఎడిటర్ గా పని చేశాను. 2008లో జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను.

    Kalasani Durgapraveen

    వారి విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ గవర్నర్
    వారి విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ గవర్నర్

    తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ కీలక నిర్ణయం తీసుకున్నారు.

    By Kalasani Durgapraveen  Published on 18 Oct 2024 5:15 PM IST


    అవినీతికి, అరాచకాలకు కేరాఫ్ అడ్రెస్ వైసీపీ
    అవినీతికి, అరాచకాలకు కేరాఫ్ అడ్రెస్ వైసీపీ

    ఏపీలో కొత్త డ్రామాకు జగన్ తెర లేపారని.. అధికారంలో ఉన్న సమయమంలో ఎవరినీ కలవకుండా నియంతలా వ్యవహరించారని బీజేపీ భానుప్రకాష్ రెడ్డి అన్నారు.

    By Kalasani Durgapraveen  Published on 18 Oct 2024 2:02 PM IST


    అంతా ఆయ‌నే చేశాడు..!
    అంతా ఆయ‌నే చేశాడు..!

    పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ భారత్‌తో మెరుగైన సంబంధాల గురించి ప‌లు వ్యాఖ్య‌లు చేశారు.

    By Kalasani Durgapraveen  Published on 18 Oct 2024 11:18 AM IST


    కొనసాగుతున్న‌ స్టాక్ మార్కెట్ పతనం
    కొనసాగుతున్న‌ స్టాక్ మార్కెట్ పతనం

    విదేశీ నిధుల ఉపసంహరణ, ఇన్ఫోసిస్ షేర్ల విక్రయాల మధ్య శుక్రవారం ప్రారంభ ట్రేడింగ్‌లో స్టాక్ మార్కెట్ క్షీణించింది.

    By Kalasani Durgapraveen  Published on 18 Oct 2024 11:12 AM IST


    టీబీని గుర్తించడానికి స‌రికొత్త యంత్రాన్ని తయారు చేసిన భార‌త్‌..!
    టీబీని గుర్తించడానికి స‌రికొత్త యంత్రాన్ని తయారు చేసిన భార‌త్‌..!

    టీబీని గుర్తించడానికి స్వదేశీ పోర్టబుల్ ఎక్స్-రే యంత్రాన్ని తయారు చేయడం ద్వారా ఈ వ్యాధికి వ్యతిరేకంగా చేస్తున్న‌ పోరాటంలో భారత్ భారీ విజయాన్ని...

    By Kalasani Durgapraveen  Published on 18 Oct 2024 9:05 AM IST


    IPL 2025 : ఢిల్లీ క్యాపిటల్స్ లో ఆంధ్ర క్రికెటర్ కీలక రోల్
    IPL 2025 : ఢిల్లీ క్యాపిటల్స్ లో ఆంధ్ర క్రికెటర్ కీలక రోల్

    భారత మాజీ బ్యాటర్ హేమంగ్ బదానీ ఢిల్లీ క్యాపిటల్స్ (డిసి)కి కొత్త ప్రధాన కోచ్‌గా ఎంపికయ్యాడు.

    By Kalasani Durgapraveen  Published on 17 Oct 2024 6:44 PM IST


    ఆ ముగ్గురూ మూడు నెలలు మూసీ ఒడ్డున నివసించాలి : సీఎం రేవంత్ రెడ్డి
    ఆ ముగ్గురూ మూడు నెలలు మూసీ ఒడ్డున నివసించాలి : సీఎం రేవంత్ రెడ్డి

    తెలంగాణ ప్రజల భవిష్యత్ ను, రాష్ట్ర, దేశ ఆర్థిక వ్యవస్థను నిర్దేశించే కార్యాచరణ ప్రభుత్వం తీసుకుందన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

    By Kalasani Durgapraveen  Published on 17 Oct 2024 6:25 PM IST


    ప్రశ్నించక పోతే తెలంగాణ మూగబోతుంది : కేటీఆర్‌
    ప్రశ్నించక పోతే తెలంగాణ మూగబోతుంది : కేటీఆర్‌

    తెలంగాణ కోసమే టీఆర్ఎస్ ఆవిర్భవించింది. కేసీఆర్ పిలుపునిస్తే కథానాయకులై కదనరంగంలో కొట్లాడిన విద్యార్థి వీరులకు వినమ్రంగా నమస్కారాలన్నికేటీఆర్ అన్నారు.

    By Kalasani Durgapraveen  Published on 17 Oct 2024 4:38 PM IST


    రాష్ట్రంలో పెట్టుబడులకు కొత్త పాలసీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానం
    రాష్ట్రంలో పెట్టుబడులకు కొత్త పాలసీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానం

    బెస్ట్ పారిశ్రామిక పాలసీలతో ఎపి ఇప్పుడు పెట్టుబడులకు సిద్దంగా ఉందంటూ ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు.

    By Kalasani Durgapraveen  Published on 17 Oct 2024 3:06 PM IST


    త్రివర్ణ పతాకానికి 21 సార్లు సెల్యూట్ చేయాలని నిందితుడికి కోర్టు ఆదేశం.. అత‌డు చేసిన నేరం ఏమిటంటే..
    త్రివర్ణ పతాకానికి 21 సార్లు సెల్యూట్ చేయాలని నిందితుడికి కోర్టు ఆదేశం.. అత‌డు చేసిన నేరం ఏమిటంటే..

    'పాకిస్థాన్ జిందాబాద్‌, హిందుస్థాన్ ముర్దాబాద్' అంటూ నినాదాలు చేసిన నిందితుడికి మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రత్యేక షరతుపై బెయిల్ మంజూరు చేసింది.

    By Kalasani Durgapraveen  Published on 17 Oct 2024 12:22 PM IST


    ఆ రోడ్డు, రైలు మార్గాలను క‌ట్ చేయించిన కిమ్
    ఆ రోడ్డు, రైలు మార్గాలను క‌ట్ చేయించిన 'కిమ్'

    ఉత్తర కొరియా తన రాజ్యాంగాన్ని సవరించి తొలిసారిగా దక్షిణ కొరియాను 'శత్రువు దేశం'గా ప్రకటించింది.

    By Kalasani Durgapraveen  Published on 17 Oct 2024 11:45 AM IST


    సుప్రీంకోర్టు తదుపరి సీజేగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా.. సిఫార్సు చేసిన సీజేఐ
    సుప్రీంకోర్టు తదుపరి సీజేగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా.. సిఫార్సు చేసిన సీజేఐ

    తన వారసుడు(త‌దుప‌రి సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి)గా జస్టిస్ సంజీవ్ ఖన్నా పేరును సీజేఐ డీవై చంద్రచూడ్ సిఫార్సు చేశారు.

    By Kalasani Durgapraveen  Published on 17 Oct 2024 11:18 AM IST


    Share it