Kalasani Durgapraveen

నేను కాలసాని దుర్గా ప్రవీణ్. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, సూర్య, ఆంధ్రప్రభ, జ్యోతి, తెలుగు ప్రభ పత్రికలలో రిపోర్టర్ గా.. శోధన వెబ్‌సైట్‌లో సబ్ఎడిటర్ గా పని చేశాను. 2008లో జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను.

    Kalasani Durgapraveen

    రిస్క్ లేకుండా లక్ష్యాలను సాధించలేం : సీఎంరేవంత్ రెడ్డి
    రిస్క్ లేకుండా లక్ష్యాలను సాధించలేం : సీఎంరేవంత్ రెడ్డి

    జీవితంలో గొప్ప పనులు చేయాలంటే కొంత రిస్క్ తీసుకోవాలని, రిస్క్ తీసుకోకుండా లక్ష్యాలను సాధించలేమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

    By Kalasani Durgapraveen  Published on 20 Oct 2024 8:45 PM IST


    Video : ప్రాక్టీస్ మొద‌లుపెట్టిన‌ భారత జట్టు ప్రధాన ఆయుధం.. ట్రైలర్ చూడండి..!
    Video : ప్రాక్టీస్ మొద‌లుపెట్టిన‌ భారత జట్టు ప్రధాన ఆయుధం.. ట్రైలర్ చూడండి..!

    బెంగళూరులో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో జట్టు ఓటమి తర్వాత భారత అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్‌తో కలిసి నెట్ సెషన్‌లో ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ...

    By Kalasani Durgapraveen  Published on 20 Oct 2024 8:15 PM IST


    ఇంటర్ ఫలితాలు సక్కగా ఇవ్వలేని మీరు మా గురించి మాట్లాడుతున్నారా.?
    ఇంటర్ ఫలితాలు సక్కగా ఇవ్వలేని మీరు మా గురించి మాట్లాడుతున్నారా.?

    గ్రూప్ 1 పరీక్ష పై.. బీజేపీ, బిఆర్ఎస్ లు కుమ్మక్కై లేనిపోని అనుమానాలు సృష్టిస్తుందని టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.

    By Kalasani Durgapraveen  Published on 20 Oct 2024 7:25 PM IST


    మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు.. అభ్యర్థుల తొలిజాబితా విడుదల చేసిన బీజేపీ
    మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు.. అభ్యర్థుల తొలిజాబితా విడుదల చేసిన బీజేపీ

    మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ ఇవాళ విడుదల చేసింది.

    By Kalasani Durgapraveen  Published on 20 Oct 2024 6:48 PM IST


    ఏపీ ప్ర‌జ‌ల‌కు గుడ్‌న్యూస్‌.. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు
    ఏపీ ప్ర‌జ‌ల‌కు గుడ్‌న్యూస్‌.. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు

    దీపావళి పండగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. అక్టోబర్ 31న దీపావళి సందర్భంగా మహాశక్తి పథకాన్ని...

    By Kalasani Durgapraveen  Published on 20 Oct 2024 6:17 PM IST


    విద్యార్థినిపై అత్యాచార ఘటన.. చంద్రబాబుపై జగన్ ఆగ్రహం
    విద్యార్థినిపై అత్యాచార ఘటన.. చంద్రబాబుపై జగన్ ఆగ్రహం

    బద్వేల్లో కాలేజీ విద్యార్థినిని హత్యాచార ఘటనపై వైఎఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవేదన, విచారం వ్యక్తం చేశారు

    By Kalasani Durgapraveen  Published on 20 Oct 2024 5:29 PM IST


    అమ్మమ్మను చంపి రక్తాన్ని శివలింగానికి అర్పించిన మ‌న‌వ‌డు
    అమ్మమ్మను చంపి రక్తాన్ని శివలింగానికి అర్పించిన మ‌న‌వ‌డు

    ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో ఓ వింత కేసు వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తన అమ్మమ్మను హత్య చేసి రక్తాన్ని శివలింగానికి సమర్పించాడు.

    By Kalasani Durgapraveen  Published on 20 Oct 2024 4:01 PM IST


    ఆ గ్రామంలో మరణాలకు కార‌ణం ఏంటి.? ఐఏఎస్ అధికారితో విచారణ జరిపించాలని సీఎం నిర్ణయం
    ఆ గ్రామంలో మరణాలకు కార‌ణం ఏంటి.? ఐఏఎస్ అధికారితో విచారణ జరిపించాలని సీఎం నిర్ణయం

    విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గొర్లలో అతిసారంతో 8 మంది చనిపోయిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి సమీక్ష నిర్వహించారు.

    By Kalasani Durgapraveen  Published on 20 Oct 2024 3:52 PM IST


    10వ తరగతి పాసై ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నారా.? లాస్ట్ డేట్ రేపే.. అప్లై చేసుకోండి..!
    10వ తరగతి పాసై ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నారా.? లాస్ట్ డేట్ రేపే.. అప్లై చేసుకోండి..!

    నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (నాబార్డ్) గ్రూప్ సి కింద ఆఫీస్ అటెండెంట్ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ చేస్తోంది.

    By Kalasani Durgapraveen  Published on 20 Oct 2024 3:21 PM IST


    ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి.. ఓట‌మిని లైట్‌గా తీసుకున్న రోహిత్‌..!
    'ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి'.. ఓట‌మిని లైట్‌గా తీసుకున్న రోహిత్‌..!

    బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో భారత జట్టు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.

    By Kalasani Durgapraveen  Published on 20 Oct 2024 2:51 PM IST


    ఇంటర్ విద్యార్థిని మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం
    ఇంటర్ విద్యార్థిని మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం

    కడప జిల్లా బద్వేల్ లో యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇంటర్ విద్యార్థిని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడంపై...

    By Kalasani Durgapraveen  Published on 20 Oct 2024 2:35 PM IST


    భారత్ రాక కోసం.. వింత పరిష్కారం చూపించిన పీసీబీ
    భారత్ రాక కోసం.. వింత పరిష్కారం చూపించిన పీసీబీ

    పాకిస్థాన్‌లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ లో భారత్ పాల్గొనడంపై చాలా చర్చలు జరుగుతున్నాయి.

    By Kalasani Durgapraveen  Published on 19 Oct 2024 1:14 PM IST


    Share it