అంతర్జాతీయం - Page 249
విషాదం: రెండు పడవలు ఢీః.. 30 మంది జల సమాధి
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో విషాదం చోటు చేసుకుంది. నదిలో ప్రయాణిస్తున్న రెండు పడవలు ఢీకొనడంతో 30 మంది మృతి చెందారు. మరికొంత మంది నదిలో ఈతకొట్టుకుంటూ...
By సుభాష్ Published on 29 Jun 2020 5:04 PM IST
కరాచీ స్టాక్ మార్కెట్పై ఉగ్ర దాడి
పాకిస్థాన్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. సోమవారం కరాచీలోని స్టాక్ ఎక్ఛేంజ్ భవనంలోకి చొరబడి కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఐదుగురు మృతి చెందారు....
By సుభాష్ Published on 29 Jun 2020 12:10 PM IST
కరోనా విలయం : కోటి కేసులు.. 5లక్షల మరణాలు
చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. 213 దేశాల్లో కోటి మందికి పైగా ఈ వైరస్ బారీన పడ్డారు. గడిచిన 24గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా...
By తోట వంశీ కుమార్ Published on 28 Jun 2020 9:14 AM IST
ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు.. వారికి కరోనా పాజిటివ్.. తల్లిదండ్రులకు నెగిటివ్
ముఖ్యాంశాలు ఒకే కాన్పులో ముగ్గురు జననం పిల్లలకు కరోనా పాజిటివ్.. తల్లిదండ్రులకు నెగిటివ్ ఆశ్చర్యపోతున్న వైద్యులు లోతుగా పరిశోధన చేస్తున్న వైద్య...
By సుభాష్ Published on 27 Jun 2020 10:22 AM IST
రూ.2కోట్లు పెట్టి కారు కొన్నాడు. 20 నిమిషాల తరువాత చూస్తే..
ఎంతో ఇష్టపడి లగ్జరీ కారు కొన్నాడు. షో రూమ్ వాళ్లు కారు కీ ఇలా ఇవ్వగానే అలా రైడ్కు వెళ్లాలనిపించింది. ప్రపంచాన్ని జయించాననే ఆనందం ఓ వైపు.. తాను ఎంతో...
By తోట వంశీ కుమార్ Published on 26 Jun 2020 3:00 PM IST
ఒసామా బిన్ లాడెన్ అమరవీరుడు.. ఇమ్రాన్ సంచలన వ్యాఖ్యలు
ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా వ్యవస్థాపకుడు, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఒసామా బిన్ లాడెన్ను.. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అమరవీరుడిగా కీర్తించారు....
By న్యూస్మీటర్ తెలుగు Published on 26 Jun 2020 9:08 AM IST
హిందూ దేవాలయ నిర్మాణానికి పాకిస్థాన్ రూ.10 కోట్లు కేటాయింపు
హిందువులకు పవిత్ర దేవాలయమైన శ్రీకృష్ణుడికి పాకిస్థాన్లో ప్రత్యేకంగా ఓ ఆలయం నిర్మాణం కానుంది. ఈ ఆలయానికి పాక్ ప్రభుత్వం రూ.10 కోట్లను కేటాయించనుంది....
By సుభాష్ Published on 25 Jun 2020 3:56 PM IST
10 బీర్లు తాగి.. 18 గంటలు పడుకున్నాడు..తర్వాత ఏమైందంటే..
ప్రతి మనిషి ద్రవ రూపంలో ఏదైనా తాగితే అది మూత్రశయంలోకి చేరుతుంది. అది నిండగానే మనకు మూత్రం పోయాలన్న సంకేతాలు మెదడుకు అందుతాయి. కానీ చైనాలో ఓ వ్యక్తి...
By సుభాష్ Published on 25 Jun 2020 1:49 PM IST
అమెరికాలో భారత సంతతికి చెందిన ముగ్గురు అనుమానాస్పద మృతి.!
న్యూయార్క్: అమెరికాలో భారత సంతతికి చెందిన ముగ్గురు అనుమానాస్పదంగా మరణించారు. వారి ఇంటి వెనుక వైపు ఉన్న స్విమ్మింగ్ పూల్ లో విగతజీవుల్లా పడి ఉన్నారు....
By న్యూస్మీటర్ తెలుగు Published on 24 Jun 2020 9:06 PM IST
పాక్ విమాన ప్రమాదమప్పుడు పైలట్లు దేని గురించి మాట్లాడుతున్నారంటే..?
ఇస్లామాబాద్: నెలరోజుల కిందట పాకిస్థాన్ లో ఘోర విమానప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 97 మంది మరణించారు. ఈ ప్రమాదానికి మానవతప్పిదమే...
By న్యూస్మీటర్ తెలుగు Published on 24 Jun 2020 7:32 PM IST
వ్యాక్సిన్ లేకుండానే దసరా కల్లా మహమ్మారి మటాష్.. వైరల్ గా కొత్త థియరీ
ప్రపంచాన్ని వణికిస్తున్న మాయదారి రోగానికి చెక్ పెట్టే మందు లేకపోవటం తెలిసిందే. దీన్ని తయారు చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా పలు సంస్థలు పెద్ద ఎత్తున...
By న్యూస్మీటర్ తెలుగు Published on 24 Jun 2020 11:33 AM IST
గుడ్న్యూస్ : కొవిడ్-19 వ్యాక్సిన్ను కనుగొన్న నైజీరియా
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ను తయారు చేయడానికి అన్ని దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎలాగైనా సరే కరోనాకు కళ్లెం...
By న్యూస్మీటర్ తెలుగు Published on 23 Jun 2020 10:57 AM IST














