హైదరాబాద్ - Page 304
రాజేంద్రనగర్లో మళ్లీ చిరుత సంచారం
హైదరాబాద్ శివార్లలోని రాజేంద్రనగర్లో మరోసారి చిరుత కలకలం రేపుతోంది. వ్యవసాయ యూనివర్సిటీ పరిసరాల్లో చిరుత సంచరిస్తోంది. చిరుత నారం ఫామ్ హౌస్ వద్ద ఓ...
By సుభాష్ Published on 9 Jun 2020 8:12 AM IST
బిగ్బ్రేకింగ్ : తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వ్యాప్తి నేఫథ్యంలో పరీక్షలు లేకుండానే విద్యార్థులను పైతరగతులకు...
By న్యూస్మీటర్ తెలుగు Published on 8 Jun 2020 6:20 PM IST
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ సాహసం
మాయదారి రోగం విరుచుకుపడిన తర్వాత అవసరం ఉన్నా ఆసుపత్రికి వెళ్లనోళ్లు చాలామందే కనిపిస్తారు. అంతదాకా ఎందుకు? తెలిసిన డాక్టర్ కు ఫోన్ చేసి.. సార్.....
By న్యూస్మీటర్ తెలుగు Published on 8 Jun 2020 4:46 PM IST
హైదరాబాద్ జీహెచ్ఎంసీలో కరోనా కలకలం
తెలంగాణలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో వ్యాపిస్తోంది. ఇతర జిల్లాల్లోకూడా హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇక...
By సుభాష్ Published on 8 Jun 2020 1:27 PM IST
నేడు సీఎం కేసీఆర్ సమీక్ష
తెలంగాన ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. పదో తరగతి పరీక్షల నిర్వహణపై మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశం జరగనుంది. పదో తరగతి...
By సుభాష్ Published on 8 Jun 2020 12:05 PM IST
హైదరాబాద్లో కరోనా ఎలా ఉందో.. ఒక విశ్లేషణ !
తెలంగాణ ప్రభుత్వం కరోనాను సమర్థంగా కట్టడి చేస్తున్నట్లు చెప్పుకుంటోంది. అయితే... టెస్టుల విషయంలో మాత్రం విమర్శలు తప్పట్లేదు. దేశంలోనే అత్యంత తక్కువగా...
By తోట వంశీ కుమార్ Published on 7 Jun 2020 5:57 PM IST
తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. మరణాలు
తెలంగాణలో కరోనా వైరస్ తీవ్రస్థాయిలో ఉంది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజల్లో మరింత భయాందోళన నెలకొంది. తాజాగా కరోనాపై తెలంగాణ...
By సుభాష్ Published on 6 Jun 2020 9:43 PM IST
హైదరాబాద్: టెన్త్ పరీక్షలు వాయిదా: తెలంగాణ ప్రభుత్వం
కరోనా కారణంగా తెలంగాణలో వాయిదా పడిన పదో తరగతి పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఇది సాధ్యం కాదని భావించిన ప్రభుత్వం పరీక్షలను వాయిదా...
By సుభాష్ Published on 6 Jun 2020 9:17 PM IST
లంచం తీసుకుంటూ రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డ షేక్పేట ఆర్ఐ
ఏసీబీ అధికారుల చేతికి మరో అవినీతి చేప చిక్కింది. షేక్పేట ఆర్ఐ రవీంద్ర రూ.15లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. స్థల యజమాని నుంచి రూ....
By తోట వంశీ కుమార్ Published on 6 Jun 2020 4:38 PM IST
హైదరాబాద్: మద్యం ప్రియులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్
తెలంగాణ మద్యం ప్రియులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. లాక్డౌన్ కారణంగా మూతపడ్డ మద్యం షాపులు ఇటీవల తెరిచిన విషయం తెలిసిందే. అయితే గతంలో ఉదయం నుంచి...
By సుభాష్ Published on 6 Jun 2020 12:35 PM IST
తెలంగాణ: కీలక నిర్ణయం.. విద్యార్థులు ఎక్కడుంటే అక్కడే పది పరీక్షలు
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి విద్యార్థులు వారు నివాసం ఉన్న ప్రాంతంలోనే పరీక్షలు రాసేలా చర్యలు చేపట్టింది. హాస్టళ్లలో ఉండి...
By సుభాష్ Published on 6 Jun 2020 11:11 AM IST
తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. ఒక్కరోజే..
తెలంగాణ రాష్ట్రంలో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. కేసుల నమోదు చూస్తుంటే గుండెల్ల దడపుట్టుకొస్తుంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా మరో...
By న్యూస్మీటర్ తెలుగు Published on 5 Jun 2020 9:09 PM IST














