హైదరాబాద్ - Page 303
బిగ్బ్రేకింగ్: గాంధీ ఆస్పత్రి వైద్య సిబ్బందిపై హెలికాప్టర్ల ద్వారా పూల వర్షం
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఈ పోరాటంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నవైద్య బృందానికి ఇండియన్ సైన్యం ఘనంగా సంఘీభావం తెలిపారు. ఈ మేరకు...
By సుభాష్ Published on 3 May 2020 10:34 AM IST
గుడ్న్యూస్ : లాక్డౌన్ వేళ మామిడిపండ్లను మిస్ అవుతున్నారా.? అయితే బుక్ చేసుకోండిలా..
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ లాక్డౌన్తో ఎక్కడి జనం అక్కడే స్తంభించిపోయింది. బయటకు రాలేని పరిస్థితి....
By న్యూస్మీటర్ తెలుగు Published on 1 May 2020 8:21 AM IST
లాక్డౌన్: రోడ్డుపై వాహనదారుడి హంగామా.. పోలీసులను బూతులు తిడుతూ..
కరోనా మహమ్మారితో దేశ వ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతోంది. ఇక హైదరాబాద్లో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకు పెరుగుతుండటంతో లాక్డౌన్ను మరింత కఠినతరం...
By సుభాష్ Published on 30 April 2020 4:30 PM IST
కంటైన్మెంట్ ఫ్రీ జోన్ గా మలక్ పేట్
కొద్దిరోజుల క్రితం తెలంగాణలో కరోనా విజృంభిస్తున్న సమయంలో కొన్ని ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లు గా ప్రకటించింది ప్రభుత్వం. ఒక్క హైదరాబాద్ లోనే 15 పైగా...
By రాణి Published on 29 April 2020 1:20 PM IST
గాంధీ ఆస్పత్రిలో కరోనా కలకలం..
కరోనా వైరస్ దేశంలో విజృంభిస్తోంది. రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య...
By తోట వంశీ కుమార్ Published on 29 April 2020 12:16 PM IST
ఉప్పల్ హెరిటెజ్ సిబ్బందికి కరోనా
ఉప్పల్లో కరోనా కలకలం రేపుతోంది. రామంతాపూర్ చర్చికాలనీలో ఒకే ఇంట్లో ముగ్గరికి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది. ఆ ఇంట్లోని ఓ వ్యక్తి...
By తోట వంశీ కుమార్ Published on 28 April 2020 10:00 PM IST
హైదరాబాద్లో 45 కంటైన్ మెంట్ల జోన్ల ఎత్తివేత!
తెలంగాణ రాష్ట్రంలో కరోన మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటకే 990 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా వ్యాప్తిని నియంత్రించడంతో భాగంగా దేశ...
By తోట వంశీ కుమార్ Published on 26 April 2020 1:08 PM IST
గచ్చిబౌలిలో కోవిడ్-19 ఆస్పత్రిని తనిఖీ చేసిన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బృందం
హైదరాబాద్లోని గచ్చిబౌలిలో కరోనా రోగుల కోసం తెలంగాణ ప్రభుత్వం 1500 పడకలతో కూడిన ప్రత్యేక ఆస్పత్రిని ఏర్పాటు చేసింది. ఈ ఆస్పత్రిని శనివారం కేంద్ర బృందం...
By సుభాష్ Published on 25 April 2020 1:53 PM IST
గాంధీ ఆస్పత్రిలో కరోనా రోగులకు పౌష్టికాహారం
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో పాజిటివ్ వచ్చిన వారిని హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించి మెరుగైన...
By సుభాష్ Published on 24 April 2020 3:12 PM IST
కూకట్పల్లి సీఐని ప్రశంసించిన హిమాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రి
కూకట్పల్లి సీఐ బి.ఎల్.లక్ష్మినారాయణ రెడ్డిని హిమాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ఠాకూర్ అభినందించారు. వివరాల్లోకి వెళితే.. కరోనా మహమ్మారి...
By తోట వంశీ కుమార్ Published on 23 April 2020 9:19 PM IST
మియాపూర్లో అగ్నికి దగ్ధమైన శానిటైజర్ లారీ
శానిటైజర్ ద్రావణాన్ని తరలిస్తున్న ఓ లారీ మియాపూర్లో ప్రమాదవశాత్తు దగ్ధమైంది. జీడిమెట్ల నుంచి సంగారెడ్డి వైపు వెళ్తున్న ఈ లారీ.. మియాపూర్కు రాగానే...
By సుభాష్ Published on 22 April 2020 9:13 PM IST
భాగ్యనగరంలో విస్తరిస్తున్న కరోనా..ఏ జోన్లో ఎన్ని కేసులు
తెలంగాణలో కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. నిన్న ఒక్క రోజు మాత్రమే రాష్ట్రంలో 14...
By సుభాష్ Published on 21 April 2020 5:03 PM IST














