డయాబెటిస్ వచ్చిన వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. మనం తినే ఆహారం, రోజువారి పనులలో ఒత్తిడి, మానసిక ఒత్తిడి ఇలా ఎన్నో రకాల ఒత్తిళ్ల వల్ల అనారోగ్యం బారిన పడుతున్నాము. ముఖ్యంగా డయాబెటిస్ వ్యాధి ఉన్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అలాంటి వారు ప్రతి రోజు తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలి....