మతిమరుపు అనేది చాలా మందిలో ఉంటుంది. వివిధ కారణాల చేత మతిమరుపు పెరుగుతోంది. కొందరికి టెన్షన్.. పని ఒత్తిడి.. ఎక్కువగా ఆలోచించడం వల్ల మతి మరుపు వస్తుంటుంది. అయితే మతిమరుపు ఉన్నవారు ఆకు కూరలను ఎక్కువగా తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.ముఖ్యంగా మంచి పోషకాహారమైన పాలకూరలో ఎన్నో పోషకాలుంటాయి....