హైదరాబాద్: ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ అమలు చేసింది. అయితే లాక్డౌన్ సమయంలో మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలని గైనకాలజిస్టులు అంటున్నారు.'అందరీలాగే మహిళలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. లాక్డౌన్ పీరియడ్లో సోషల్ డిస్టెన్స్ అనేది పాటించాలి....