ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేస్తున్నారా..? అయితే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే

ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేస్తున్నారా..? అయితే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే

కరోనా వైరస్‌ అంటేనే గజగజ వణికిపోవాల్సిన పరిస్థతి వచ్చింది. దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కేంద్రం అన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ ప్రకటించింది. దీంతో ప్రజలెవ్వరూ బయటకు రాకుండా తమ తమ ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఈ వైరస్‌ వల్ల ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు వైద్య నిపుణులు,...

Share it