బాగా పెరిగి కొవ్వుపట్టిన చేపలను వారానికి కనీసం మూడు సార్లు అయినా తింటే వాటిద్వారా వచ్చే మంచి కొవ్వు గుండెజబ్బులు రానివ్వకుండా ఎంతో ఉపయోగపడుతుందని పరిశోధనలలో తేలింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఒక సంవత్సర కాలంలో సగటున ప్రతి మనిషి 17 కిలోల చేపలను తింటున్నారు. కానీ భారత దేశంలో ఆరు కిలోలు మాత్రమే తింటున్నారు....