దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. నిత్యం పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో దేనిని తాకాలన్నా భయం, అనుమానం తలెత్తుతున్నాయి. అలాగని వేటిని తాకకుండా, తినకుండా ఉండలేం. ఇక కూరగాయల మార్కెట్ నుంచి కూరగాయాలు కొని తెచ్చుకుంటున్నప్పుడు ఒక్కొసారి చాలా భయం వేస్తుంటుంది. మన కూరగాయాలనే...