క్రైం - Page 58
సిగాచీ పరిశ్రమ పేలుడు ఘటనలో 44కి చేరిన మృతుల సంఖ్య
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమ ప్రమాదంలో మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది.
By Knakam Karthik Published on 8 July 2025 11:42 AM IST
మహిళ ప్రాణాలు తీసిన తాంత్రికుడు.. పూజలో భాగంగా బలవంతంగా టాయిలెట్ వాటర్ తాగించి..
ఉత్తరప్రదేశ్లోని అజంగఢ్ జిల్లాలోని కంధారపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పహల్వాన్ పూర్ గ్రామంలో ఆదివారం సాయంత్రం అజంగఢ్కు చెందిన 35 ఏళ్ల మహిళ.. స్థానిక...
By అంజి Published on 8 July 2025 10:52 AM IST
విహారయాత్రలో విషాదం.. ఫోటో కోసం వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు..!
కర్ణాటకలోని మైసూరులో విహారయాత్రకు వెళ్లిన ఓ వ్యక్తి వంతెనపై నుంచి కావేరి నది ప్రవాహాలలో పడిపోయాడు.
By Medi Samrat Published on 7 July 2025 9:15 PM IST
యువకుడిని నగ్నంగా ఊరేగించి, దాడి చేశారు.. కారణం ఏమిటంటే..?
జూన్ 30న కర్ణాటకలోని ఆలూర్ గ్రామంలో కుశాల్ అనే 19 ఏళ్ల యువకుడిని కొంతమంది యువకులు నగ్నంగా ఊరేగించి, దారుణంగా కొట్టారని ఆరోపణలు ఉన్నాయి.
By Medi Samrat Published on 7 July 2025 8:06 PM IST
తెలంగాణలో ఘోరం.. ప్రియురాలిని పొడిచి చంపిన ప్రేమోన్మాది
సంగారెడ్డి జిల్లా బండ్లగూడలో దారుణం జరిగింది. ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయి.. తన ప్రియురాలి ప్రాణం తీశాడు.
By అంజి Published on 7 July 2025 5:03 PM IST
గొడ్డు మాంసం తినాలని, మతం మారాలని బలవంతం.. భర్తపై భార్య 'లవ్ జిహాద్' ఆరోపణలు
మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన ఓ మహిళ, బీహార్లోని బెగుసరాయ్కు చెందిన తన భర్త వివాహం తర్వాత గొడ్డు మాంసం తినమని, మతం మారాలని బలవంతం చేశాడని...
By అంజి Published on 7 July 2025 3:12 PM IST
మాజీ ప్రియురాలికి అశ్లీల సందేశాలు పంపాడని.. యువకుడి బట్టలిప్పి ప్రైవేట్పార్ట్స్పై దాడి
బెంగళూరులో తన మాజీ ప్రియురాలికి అసభ్యకరమైన సందేశాలు పంపిన తర్వాత 8-10 మంది వ్యక్తుల బృందం కుశాల్ అనే యువకుడిని అపహరించి దాడి చేసింది.
By అంజి Published on 7 July 2025 12:45 PM IST
Video: పాలలో ఉమ్మి వేసి అమ్ముతున్న.. పాల వ్యాపారి అరెస్ట్
పాలు డెలివరీ చేసే ముందు పాలలో ఉమ్మివేశాడని.. ఓ పాల వ్యాపారిని ఆదివారం లక్నోలో అరెస్టు చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఆన్లైన్లో...
By అంజి Published on 7 July 2025 11:23 AM IST
దారుణం.. రన్నింగ్ ట్రైన్లో మహిళపై అత్యాచారం.. ఆపై కిందకు తోసేసి..
హర్యానాలోని పానిపట్ రైల్వే స్టేషన్ పరిధిలో జరిగిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు యువకులు 35 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం చేసి, ఆపై బలవంతంగా...
By అంజి Published on 7 July 2025 11:01 AM IST
రూ.4,215 కోట్ల ఆర్థిక మోసం..ఫాల్కన్ గ్రూప్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అరెస్టు
రూ.4,215 కోట్ల భారీ ఆర్థిక మోసంలో ప్రమేయం ఉందనే ఆరోపణలపై ఫాల్కన్ గ్రూప్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO) ఆర్యన్ సింగ్ను తెలంగాణ క్రైమ్ ఇన్వెస్టిగేషన్...
By Knakam Karthik Published on 7 July 2025 8:58 AM IST
మరో ఘోరం.. భర్తను చంపిన భార్య
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం మినార్పల్లి గ్రామంలో మరో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తను ఓ భార్య కిరాతకంగా హత్య చేసింది.
By అంజి Published on 6 July 2025 12:44 PM IST
మరో దారుణం.. భర్తను చంపిన భార్య
బెంగళూరులో 32 ఏళ్ల మహిళ తన భర్తను చంపేసింది. మద్యం మత్తులో ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత జరిగిన గొడవలో అతనిని కొట్టి చంపినట్లు అంగీకరించింది.
By అంజి Published on 6 July 2025 10:06 AM IST














