క్రైం - Page 48
వైజాగ్ కాలనీ వెళ్లొస్తున్న కారును ఢీకొట్టిన బస్సు..స్పాట్లో ముగ్గురు స్నేహితులు మృతి
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
By Knakam Karthik Published on 11 Jun 2025 10:54 AM IST
'భర్తను చంపుతుంటే నా కళ్లతో చూశా'.. రాజా రఘువంశీ హత్య కేసులో వెలుగులోకి సంచలనాలు
ఇండోర్కు చెందిన వ్యాపారవేత్త రాజా రఘువంశీ హత్య కేసులో నిందితులుగా ఉన్న నలుగురు వ్యక్తులు తమ నేరాన్ని అంగీకరించారని ఇండోర్ క్రైమ్ బ్రాంచ్ మంగళవారం...
By అంజి Published on 11 Jun 2025 7:08 AM IST
మొబైల్ ఫోన్తో ఎక్కువ సమయం గడుపుతున్న భార్య.. కోపంతో భర్త ఏం చేశాడంటే..
సరూర్నగర్లోని భాగ్యనగర్ కాలనీలో ఇంట్లో జరిగిన గొడవ కారణంగా ఒక మహిళను ఆమె భర్త హత్య చేశాడు.
By Medi Samrat Published on 10 Jun 2025 8:33 PM IST
మొదట అలసిపోయినట్లు నటించింది.. ఆ తర్వాత "అతన్ని చంపండి" అంటూ..
రాజా రఘువంశీని చంపడానికి పథకం అతని భార్య సోనమ్, ఆమె ప్రేమికుడు రాజ్ కుష్వాహా రూపొందించారని పోలీసులు చెబుతున్నారు.
By Medi Samrat Published on 10 Jun 2025 3:53 PM IST
హనీమూన్ హత్య : శవం దగ్గరకు వచ్చి.. ఎంతగా నటించాడంటే..?
మేఘాలయలో హనీమూన్ సమయంలో భర్తను చంపాడనే ఆరోపణలతో అరెస్టయిన ఇండోర్ మహిళ ప్రియుడు బాధితుడి మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చినప్పుడు ఆమె తండ్రిని...
By Medi Samrat Published on 10 Jun 2025 3:33 PM IST
దారుణం.. 13 ఏళ్ల బాలికపై లైంగిక దాడి.. తప్పించుకునే ప్రయత్నంలో విరిగిన కాలు
చెన్నైలోని తాంబరంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఒక ఆశ్రయ కేంద్రంలో 13 ఏళ్ల బాలికపై లైంగిక దాడి జరిగి, కాలు విరిగిపోయినట్లు సమాచారం.
By అంజి Published on 10 Jun 2025 11:19 AM IST
అమ్మాయి కోసం నగరం నడిబొడ్డున రెండు గ్రూపుల ఘర్షణ
బెంగళూరులో ఒక మహిళ విషయంలో రెండు గ్రూపులు ఘర్షణ పడ్డాయి.
By Medi Samrat Published on 9 Jun 2025 7:04 PM IST
హోటల్ రూమ్లో ప్రియురాలిని దారుణంగా హత్య చేసిన ప్రియుడు
బెంగళూరులోని ఓ హోటల్లో సంచలనం సృష్టించిన ఘటన వెలుగులోకి వచ్చింది.
By Medi Samrat Published on 9 Jun 2025 2:52 PM IST
చిన్న వయసు వ్యక్తితో ఎఫైర్.. పెళ్లైన ఆరు రోజులకే భర్త మర్డర్కు స్కెచ్.. విచారణలో సంచలన విషయాలు వెల్లడి
మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన రాజా రఘువంశీ హత్య మిస్టరీ బట్టబయలైంది. అతడి
By Medi Samrat Published on 9 Jun 2025 2:34 PM IST
మిస్సింగ్ కాదు.. భార్యే కిరాయి హంతకులతో భర్తను హత్య చేయించింది
మేఘాలయకు హనీమూన్కు వెళ్లిన ఇండోర్కు చెందిన రాజా రఘువంశీ హత్య కేసు మిస్టరీ వీడింది.
By Medi Samrat Published on 9 Jun 2025 9:14 AM IST
అశ్లీల చిత్రాలు చేయలేదని.. మహిళను 6 నెలలు బంధించి, ఇనుప రాడ్లతో దాడి
పశ్చిమ బెంగాల్లోని నార్త్ 24 పరగణాస్ జిల్లాకు చెందిన ఒక మహిళ అశ్లీల చిత్రాలను చేయడానికి, బార్ డాన్సర్గా పనిచేయడానికి అంగీకరించనందుకు ఒక వ్యక్తి,...
By అంజి Published on 9 Jun 2025 7:01 AM IST
ప్రాణం తీసిన ఈత..అల్లూరు జిల్లాలో ముగ్గురు చిన్నారులు మృతి
అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాదం జరిగింది.
By Knakam Karthik Published on 8 Jun 2025 5:21 PM IST














