క్రైం - Page 25
బస్సు లోయలో పడి ఏడుగురు దుర్మరణం
బస్సు లోయలో పడి ఏడుగురు దుర్మరఉత్తరాఖండ్ రాష్ట్రం అల్మోరా జిల్లా పరిధిలోని వినాయక్ సమీపంలోని శైలపాణి బ్యాండ్ సమీపంలో మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు...
By Medi Samrat Published on 30 Dec 2025 2:26 PM IST
హైదరాబాద్లో విషాదం..వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాల్లో ఇంజినీరింగ్ విద్యార్థిని, యువతి మృతి
హైదరాబాద్లో రెండు వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో ఇద్దరు యువతులు మృతి చెందారు
By Knakam Karthik Published on 30 Dec 2025 12:20 PM IST
విషాదం.. స్నేహితురాలి ఇంటికి పార్టీకి వెళ్లిన ఎయిర్ హోస్టెస్ మళ్లీ తిరిగిరాలేదు..!
ఎయిరిండియా ఎయిర్హోస్టెస్ మృతి చెందిన ఉదంతం గురుగ్రామ్లో సోమవారం వెలుగు చూసింది.
By Medi Samrat Published on 30 Dec 2025 8:27 AM IST
ఖమ్మంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
ఖమ్మం జిల్లాలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో నలుగురు మరణించారు.
By Medi Samrat Published on 29 Dec 2025 4:50 PM IST
క్రిస్మస్ వేడుకల్లో మహిళను లైంగికంగా వేధించిన డెలివరీ బాయ్ అరెస్టు
బెంగళూరులో క్రిస్మస్ వేడుకల సందర్భంగా ఓ మాల్లో ఒక మహిళను లైంగికంగా వేధించినందుకు 27 ఏళ్ల డెలివరీ బాయ్ని అరెస్టు చేసినట్లు పోలీసులు సోమవారం...
By Medi Samrat Published on 29 Dec 2025 4:28 PM IST
నన్ను ఎవరేం చేయలేరు..రేపిస్ట్ అయిన బీజేపీ నేత బెదిరింపుల వీడియో వైరల్
మధ్యప్రదేశ్లోని సత్నా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.
By Knakam Karthik Published on 28 Dec 2025 3:53 PM IST
తెలుగు రాష్ట్రాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు.. ఒకే రోజు ఏడుగురు మృతి
తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ఆదివారం జరిగిన మూడు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మరణించారని...
By అంజి Published on 28 Dec 2025 12:23 PM IST
దారుణం.. 6 ఏళ్ల కూతురిని గొంతు నులిమి చంపిన తల్లి.. మరాఠీకి బదులుగా హిందీ మాట్లాడుతోందని..
మహారాష్ట్రలోని రాయ్గఢ్లో దారుణ సంఘటన జరిగింది. ఆరేళ్ల బాలికను ఆమె తల్లి వారి ఇంట్లో గొంతు నులిమి చంపింది. ఈ హత్యకు సంబంధించి రాయ్గఢ్ పోలీసులు 30...
By అంజి Published on 28 Dec 2025 6:58 AM IST
చలిమంట నింపిన విషాదం.. ముగ్గురు పిల్లలు సహా వృద్ధురాలు మృతి
చలికాలం కారణంగా గదిలో వెచ్చదనం కోసం మంట రాజేసి ఒక కుటుంబం నిద్రించింది.
By Medi Samrat Published on 27 Dec 2025 8:10 PM IST
సిగరెట్కు రూ.20 లు ఇవ్వలేదని.. భార్యను గొంతు కోసి చంపి.. ఆపై భర్త ఆత్మహత్య
ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భార్య సిగరెట్ కు రూ. 20 ఇవ్వడానికి నిరాకరించడంతో ఆమెను గొంతు కోసి చంపి...
By అంజి Published on 27 Dec 2025 11:49 AM IST
Drugs Case: మాసబ్ ట్యాంక్ డ్రగ్స్ కేసు.. పరారీలో హీరోయిన్ సోదరుడు!
హైదరాబాద్లో డ్రగ్స్ ముఠాలపై తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు చెందిన ‘ఈగల్’ బృందం దర్యాప్తును మరింత ముమ్మరం చేసింది.
By అంజి Published on 27 Dec 2025 10:40 AM IST
Pre-New Year crackdown: ఢిల్లీలో పోలీసుల ముమ్మర తనిఖీలు.. 285 మంది అరెస్ట్, భారీగా ఆయుధాలు, డ్రగ్స్ స్వాధీనం
నూతన సంవత్సర వేడుకలు దగ్గర పడుతున్న వేళ.. ఢిల్లీ పోలీసులు దేశ రాజధాని అంతటా రాత్రిపూట విస్తృత దాడులు నిర్వహించి, ఉత్సవాలు ప్రారంభమయ్యే ముందు...
By అంజి Published on 27 Dec 2025 9:13 AM IST














