క్రైం - Page 15
ప్రభుత్వ లైబ్రేరియన్ ఆత్మహత్య.. 3 నెలలుగా జీతం రాకపోవడంతో..
కర్ణాటకలోని కలబుర్గి జిల్లాలోని “ఆరివు కేంద్రం” (నాలెడ్జ్ సెంటర్)లో 40 ఏళ్ల లైబ్రేరియన్ ఆత్మహత్య చేసుకుంది.
By అంజి Published on 15 Oct 2025 12:33 PM IST
పదేపదే అత్యాచారం.. గర్భం దాల్చిన బాలిక.. పోక్సో చట్టం కింద నిందితుడి అరెస్టు
పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో ఒక బాలికపై ఒక వ్యక్తి అత్యాచారం చేశాడని, ఆమె గర్భవతి అయిందని సీనియర్ పోలీసు అధికారి..
By అంజి Published on 15 Oct 2025 8:28 AM IST
'నా బట్టలు చింపేశారు'.. యూనివర్సిటీలో విద్యార్థినిపై నలుగురు గ్యాంగ్రేప్కు యత్నం
ఢిల్లీలోని సౌత్ ఏషియన్ యూనివర్సిటీ (SAU)లో బి.టెక్ మొదటి సంవత్సరం చదువుతున్న ఒక విద్యార్థిని, క్యాంపస్లో నలుగురు..
By అంజి Published on 14 Oct 2025 1:30 PM IST
Hyderabad: ఇద్దరు పిల్లలను చంపి బిల్డింగ్ పైనుంచి దూకి తల్లి ఆత్మహత్య
బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పద్మారావు నగర్ ఫేజ్-1 వద్ద మంగళవారం 27 ఏళ్ల మహిళ తన రెండేళ్ల కవలలను చంపి, తన ప్రాణాలను తీసుకుంది.
By అంజి Published on 14 Oct 2025 10:51 AM IST
హైదరాబాద్లో వృద్ధ దంపతులపై కేర్ టేకర్ దాడి..8 తులాల బంగారంతో పరార్
హైదరాబాద్లోని దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో వృద్ధ దంపతులపై దాడి జరిగింది
By Knakam Karthik Published on 14 Oct 2025 10:39 AM IST
దొంగచాటుగా స్కూల్ బాత్రూంలో దూకి.. 7 ఏళ్ల చిన్నారిపై వ్యక్తి లైంగిక దాడి
జైపూర్లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో శనివారం ఏడేళ్ల బాలికపై ఒక వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.
By అంజి Published on 14 Oct 2025 7:30 AM IST
కందిరీగలు ప్రాణం తీశాయి.. ఏపీలోనే..!
అల్లూరి జిల్లాలో కందిరీగల దాడిలో ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది.
By Medi Samrat Published on 13 Oct 2025 9:24 PM IST
మీర్పేట్ మాధవి హత్య కేసు విచారణకు ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటు
మాధవి హత్యకేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసినట్లు సీపీ వెల్లడించారు.
By Knakam Karthik Published on 13 Oct 2025 4:25 PM IST
Telangana: భర్తను చంపి.. డెడ్ బాడీని సంప్లో దాచిన భార్య
మద్యానికి బానిస కావడం, వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో ఓ మహిళ తన 35 ఏళ్ల భర్తను హత్య చేసి, మృతదేహాన్ని..
By అంజి Published on 13 Oct 2025 10:00 AM IST
Hyderabad: బాలసదన్లో దారుణం.. ఆరుగురు బాలురపై స్టాఫ్ గార్డ్ లైంగిక దాడి
సైదాబాద్ బాలసదన్లో దారుణం జరిగింది. బాలుర గృహంలో ఆరుగురు బాలురపై స్టాఫ్ గార్డ్ లైంగిక దాడికి పాల్పడ్డాడు.
By అంజి Published on 13 Oct 2025 8:29 AM IST
తెలంగాణలో దారుణం.. కూలీ పని అని చెప్పి తీసుకెళ్లి గ్యాంగ్రేప్.. మహిళ మృతి
మెదక్ జిల్లా కుల్చారం మండలం ఏడుపాయల ఆలయం సమీపంలో ఓ మహిళ కొందరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
By అంజి Published on 12 Oct 2025 12:24 PM IST
17 ఏళ్ల దళిత బాలికపై ఐదుగురు గ్యాంగ్రేప్.. అక్కను కలిసేందుకు వెళ్తుండగా అడ్డుకుని..
ఉత్తరప్రదేశ్లోని లక్నోలో మరో దారుణం జరిగింది. బంథారా ప్రాంతంలో శనివారం 11వ తరగతి చదువుతున్న 17 ఏళ్ల దళిత విద్యార్థినిపై..
By అంజి Published on 12 Oct 2025 9:35 AM IST














