క్రైం - Page 107
కరెంట్ షాక్ ఇచ్చుకుని టెక్కీ ఆత్మహత్య.. పని ఒత్తిడి కారణంగానే!
చెన్నైలోని తన నివాసంలో 38 ఏళ్ల టెక్కీ తన శరీరానికి విద్యుత్ వైరు చుట్టుకుని చనిపోయాడు. పని ఒత్తిడి వల్ల మానసిక క్షోభకు గురై స్వయంగా విద్యుదాఘాతానికి...
By అంజి Published on 23 Sept 2024 8:00 AM IST
Hyderabad: దారుణం.. రన్నింగ్ బస్సులో మహిళపై లైంగిక దాడి
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తున్న మహిళపై బస్సు క్లీనర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
By అంజి Published on 22 Sept 2024 12:45 PM IST
ఏపీలో నెత్తురోడిన రోడ్లు.. ఆరుగురు మృతి
ఆంధ్రప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం అర్ధరాత్రి అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం రేకులకుంట వద్ద నార్పలవైపు వెళ్తున్న కారును లారీ...
By అంజి Published on 22 Sept 2024 7:57 AM IST
కాలేజీలో దారుణం.. లేడీస్ బాత్రూంలో వీడియోలు తీస్తూ దొరికిన విద్యార్థి
కాలేజీలోని లేడీస్ బాత్రూంలో మహిళల కాలకృత్యాలను రికార్డు చేసినందుకు 21 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థిని శుక్రవారం అరెస్టు చేశారు.
By అంజి Published on 22 Sept 2024 7:26 AM IST
దారుణం.. మహిళను 30 ముక్కలుగా నరికి.. ఫ్రిడ్జిలో పెట్టి..
మల్లేశ్వరం ప్రాంతంలో నివాసం ఉంటోన్న 29 ఏళ్ల మహిళ హత్యకు గురైంది.
By Srikanth Gundamalla Published on 21 Sept 2024 9:30 PM IST
దొంగతనం చేసిన పని మనిషి.. ఇన్స్టాగ్రామ్ లో పోస్టు పెట్టి
దొంగిలించిన ఆభరణాలను ధరించి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన పని మనిషి ఇబ్బందుల్లో పడింది. జ్యువెలరీ యజమాని ఫోటోలను గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం...
By Medi Samrat Published on 21 Sept 2024 1:49 PM IST
డిజిటల్ అరెస్ట్: మీకూ ఇలాంటి కాల్స్ వస్తున్నాయా? జాగ్రత్త
సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ పేరుతో ప్రజలకు వీడియో కాల్స్ చేసి వారి ఖాతాలను ఖాళీ చేస్తున్నారు.
By అంజి Published on 20 Sept 2024 12:45 PM IST
ప్రముఖ సింగర్ రుక్సానా మృతి.. విషప్రయోగం అని అనుమానం
సుమారు 15 రోజుల క్రితం సింగర్ రుక్సానా బోలంగీర్లో జ్యూస్ తాగి షూటింగ్ చేస్తున్నప్పుడు అస్వస్థతకు గురైంది
By అంజి Published on 20 Sept 2024 10:30 AM IST
కస్టమర్ మందలించాడని.. ఫుడ్ డెలివరీ బాయ్ ఆత్మహత్య
చెన్నైలో ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్న 19 ఏళ్ల యువకుడు కస్టమర్ తిట్టాడనే ఆరోపణతో బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
By అంజి Published on 20 Sept 2024 6:59 AM IST
శంషాబాద్ ఎయిర్ పోర్టులో విషాదం.. ఇద్దరు మృతి
శంషాబాద్ ఎయిర్పోర్టులో ఊహించితిని విషాదం చోటుచేసుకుంది. అస్వస్థతకు గురై ఇద్దరు ప్రయాణికులు మృతిచెందిన ఘటన కలకలం రేపుతోంది
By Medi Samrat Published on 19 Sept 2024 6:15 PM IST
బ్యాగ్ నుండి రక్తం కారడాన్ని చూసిన జనం.. తెరచి చూస్తే దీప
చెన్నైలో పోలీసులు సూట్ కేసును తెరచి ఒక్కసారిగా షాక్ అయ్యారు. సూట్కేస్లో ఒక మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు
By Medi Samrat Published on 19 Sept 2024 2:57 PM IST
అత్యాచారం కేసు.. గోవాలో జానీ మాస్టర్ అరెస్ట్
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ భాషాను పోలీసులు అరెస్ట్ చేశారు. సైబరాబాద్ ఎస్వోటీ పోలీస్ టీమ్ గోవాలోని ఓ లాడ్జిలో అతడిని...
By అంజి Published on 19 Sept 2024 1:45 PM IST