బిజినెస్ - Page 133

Newsmeter - will provide top business(బిజినెస్ న్యూస్), financial news in Telugu, like the economy, bank, stock market news, etc.
రిలయన్స్ జియో 25 జీబీ డేటా ఉచితంగా ఇస్తుందా ? వైరల్ మెస్సేజ్ వాస్తవమేనా ?
రిలయన్స్ జియో 25 జీబీ డేటా ఉచితంగా ఇస్తుందా ? వైరల్ మెస్సేజ్ వాస్తవమేనా ?

కరోనా సమయంలో జనమంతా ఇళ్లకే పరిమితమయ్యారు. జిల్లా, రాష్ట్రం, దేశమే కాదు.. దాదాపు అన్ని దేశాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. చేసేందుకు పనిలేదు. ఇంటిపట్టునే...

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 27 April 2020 9:00 AM IST


అక్షయ తృతీయ: 1925 నుంచి 2020 వరకు పుత్తడి ప్రస్థానం
అక్షయ తృతీయ: 1925 నుంచి 2020 వరకు పుత్తడి ప్రస్థానం

- రోజు రోజుకు పెరుగుతున్న బంగారం ధ‌ర‌లు- 1925లో రూ.18 ఉన్న బంగారం నేడు రూ.50వేలకు చేరువ‌లోబంగారం.. ఇదంటే ప్రపంచంలో కొననివారుండరు. ప్రతి ఒక్కరికి ఎంతో...

By సుభాష్  Published on 26 April 2020 10:43 AM IST


పరుగులు పెడుతున్న బంగారం ధర
పరుగులు పెడుతున్న బంగారం ధర

బంగారం ధర పైకెక్కనుంది. కొద్ది రోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి ధర .. మళ్లీ పరుగులు పెడుతోంది. ఈ రోజు కూడా బంగారం ధర భారీగానే పెరిగింది. అంతర్జాతీయ...

By సుభాష్  Published on 25 April 2020 11:23 AM IST


బంగారం ఇక భార‌మే.. 10గ్రాముల బంగారం రూ.82వేలు..!
బంగారం ఇక భార‌మే.. 10గ్రాముల బంగారం రూ.82వేలు..!

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచదేశాల‌ను వ‌ణికిస్తోంది. ఈ మ‌హ‌మ్మారి ధాటికి ప్ర‌పంచ దేశాలు క‌నీవిని ఎరుగ‌ని సంక్షోభాన్ని ఎదుర్కోంటున్నాయి. ఇక ఆర్థిక వ్య‌వ‌స్థ‌లు...

By తోట‌ వంశీ కుమార్‌  Published on 25 April 2020 11:06 AM IST


జియోలో 9.99 శాతం వాటా సొంతం చేసుకున్న ఫేస్‌బుక్‌
జియోలో 9.99 శాతం వాటా సొంతం చేసుకున్న ఫేస్‌బుక్‌

రిలయన్స్ జియోలో ఫేస్ బుక్ వాటాను సొంతం చేసుకుంది. రూ.4.62 లక్షల కోట్ల విలువ ఉన్న జియోలో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ 9.99 శాతం వాటాను కొనుగోలు...

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 22 April 2020 10:39 AM IST


ఆన్ లైన్ లో అక్షయ తృతీయ
ఆన్ లైన్ లో అక్షయ తృతీయ

అక్షయ తృతీయ..ఈ రోజున బంగారం కొంటే ఆ ఏడాదంతా ఎలాంటి లోటుపాట్లు లేకుండా జీవితం సాఫీగా సాగిపోతుందని, సాక్షాత్తు లక్ష్మీదేవే ఇంటికొచ్చినట్లు భావిస్తారు...

By రాణి  Published on 19 April 2020 11:56 PM IST


ఆన్ లైన్ విక్రయాలకు మళ్లీ బ్రేక్ వేసిన కేంద్రం
ఆన్ లైన్ విక్రయాలకు మళ్లీ బ్రేక్ వేసిన కేంద్రం

భారత్ లో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోన్న నేపథ్యంలో ప్రధాని మోదీ లాక్ డౌన్ గడువును మే 3వ తేదీ వరకూ పొడిగించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 15న...

By రాణి  Published on 19 April 2020 5:25 PM IST


భారీగా దిగొచ్చిన పుత్తడి బొమ్మ
భారీగా దిగొచ్చిన పుత్తడి బొమ్మ

బంగారు తల్లి దిగివస్తోంది. గత కొన్ని రోజులుగా పైచూపులు చూసిన పసిడి ఇప్పుడు నేల చూపులు చూస్తోంది. రోజురోజుకు క్షిణిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో సైతం...

By సుభాష్  Published on 19 April 2020 7:20 AM IST


ఒక్క‌సారిగా ప‌డిపోయిన బంగారం ధ‌ర‌
ఒక్క‌సారిగా ప‌డిపోయిన బంగారం ధ‌ర‌

నిన్న మొన్న‌టి వ‌ర‌కు సామాన్యుల‌కు చుక్క‌లు చూపించిన బంగారం ధ‌ర నేడు దిగివ‌చ్చింది. క‌రోనా మ‌హ‌మ్మారి రోజు రోజుకు విజృంభిస్తుండంతో స్టాక్ మార్కెట్...

By తోట‌ వంశీ కుమార్‌  Published on 17 April 2020 7:38 PM IST


శుభవార్త: 20 నుంచి ఆన్‌లైన్‌ షాపింగ్‌ ప్రారంభం
శుభవార్త: 20 నుంచి ఆన్‌లైన్‌ షాపింగ్‌ ప్రారంభం

కరోనా మహమ్మారితో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. లాక్‌డౌన్‌ దెబ్బకు ఆన్‌లైన్‌ షాపింగ్‌లు కూడా నిలిచిపోయాయి. కేవలం నిత్యావసరాలు, వస్తువులు...

By సుభాష్  Published on 16 April 2020 6:38 PM IST


రికార్డు సృష్టిస్తున్న బంగారం ధర
రికార్డు సృష్టిస్తున్న బంగారం ధర

దగదగ మెరిసే బంగారం మరింత మెరిసిపోతోంది. రికార్డు సృష్టించే దిశగా పరుగులు ఎడుతోంది. ఎవ్వరు ఆపినా ఆగే ప్రసక్తే లేదన్నట్లుగా బ్రేకులు వేయకుండానే...

By సుభాష్  Published on 15 April 2020 6:57 AM IST


రూ.50వేలకు పరుగులు పెడుతున్న బంగారం ధర
రూ.50వేలకు పరుగులు పెడుతున్న బంగారం ధర

పసిడి పరుగులు పెడుతోంది. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఇప్పుడు రికార్డుస్థాయిలో పెరుగులు పెట్టేందుకు సిద్దమవుతోంది....

By సుభాష్  Published on 14 April 2020 12:55 PM IST


Share it