బిజినెస్ - Page 132
రికార్డ్ స్థాయిలో భారీగా పెరిగిన బంగారం ధర
గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర మళ్లీ పరుగులు పెడుతోంది. మంగళవారం రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర...
By సుభాష్ Published on 28 April 2020 9:31 AM IST
బంగారం ధరలు
పసిడి ధరలు ఈ రోజు కడా పెరిగాయి. దేశ వ్యాప్తంగా లాక్డౌన్ సమయంలో అక్షయ తృతీయ రావడంతో బంగారం కొనుగోలుదారులు లేక షాపులన్నీ వెలవెలబోతున్నాయి. ప్రతి ఏడాది...
By సుభాష్ Published on 27 April 2020 9:47 AM IST
రిలయన్స్ జియో 25 జీబీ డేటా ఉచితంగా ఇస్తుందా ? వైరల్ మెస్సేజ్ వాస్తవమేనా ?
కరోనా సమయంలో జనమంతా ఇళ్లకే పరిమితమయ్యారు. జిల్లా, రాష్ట్రం, దేశమే కాదు.. దాదాపు అన్ని దేశాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. చేసేందుకు పనిలేదు. ఇంటిపట్టునే...
By న్యూస్మీటర్ తెలుగు Published on 27 April 2020 9:00 AM IST
అక్షయ తృతీయ: 1925 నుంచి 2020 వరకు పుత్తడి ప్రస్థానం
- రోజు రోజుకు పెరుగుతున్న బంగారం ధరలు- 1925లో రూ.18 ఉన్న బంగారం నేడు రూ.50వేలకు చేరువలోబంగారం.. ఇదంటే ప్రపంచంలో కొననివారుండరు. ప్రతి ఒక్కరికి ఎంతో...
By సుభాష్ Published on 26 April 2020 10:43 AM IST
పరుగులు పెడుతున్న బంగారం ధర
బంగారం ధర పైకెక్కనుంది. కొద్ది రోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి ధర .. మళ్లీ పరుగులు పెడుతోంది. ఈ రోజు కూడా బంగారం ధర భారీగానే పెరిగింది. అంతర్జాతీయ...
By సుభాష్ Published on 25 April 2020 11:23 AM IST
బంగారం ఇక భారమే.. 10గ్రాముల బంగారం రూ.82వేలు..!
కరోనా వైరస్ ప్రపంచదేశాలను వణికిస్తోంది. ఈ మహమ్మారి ధాటికి ప్రపంచ దేశాలు కనీవిని ఎరుగని సంక్షోభాన్ని ఎదుర్కోంటున్నాయి. ఇక ఆర్థిక వ్యవస్థలు...
By తోట వంశీ కుమార్ Published on 25 April 2020 11:06 AM IST
జియోలో 9.99 శాతం వాటా సొంతం చేసుకున్న ఫేస్బుక్
రిలయన్స్ జియోలో ఫేస్ బుక్ వాటాను సొంతం చేసుకుంది. రూ.4.62 లక్షల కోట్ల విలువ ఉన్న జియోలో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ 9.99 శాతం వాటాను కొనుగోలు...
By న్యూస్మీటర్ తెలుగు Published on 22 April 2020 10:39 AM IST
ఆన్ లైన్ లో అక్షయ తృతీయ
అక్షయ తృతీయ..ఈ రోజున బంగారం కొంటే ఆ ఏడాదంతా ఎలాంటి లోటుపాట్లు లేకుండా జీవితం సాఫీగా సాగిపోతుందని, సాక్షాత్తు లక్ష్మీదేవే ఇంటికొచ్చినట్లు భావిస్తారు...
By రాణి Published on 19 April 2020 11:56 PM IST
ఆన్ లైన్ విక్రయాలకు మళ్లీ బ్రేక్ వేసిన కేంద్రం
భారత్ లో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోన్న నేపథ్యంలో ప్రధాని మోదీ లాక్ డౌన్ గడువును మే 3వ తేదీ వరకూ పొడిగించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 15న...
By రాణి Published on 19 April 2020 5:25 PM IST
భారీగా దిగొచ్చిన పుత్తడి బొమ్మ
బంగారు తల్లి దిగివస్తోంది. గత కొన్ని రోజులుగా పైచూపులు చూసిన పసిడి ఇప్పుడు నేల చూపులు చూస్తోంది. రోజురోజుకు క్షిణిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో సైతం...
By సుభాష్ Published on 19 April 2020 7:20 AM IST
ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధర
నిన్న మొన్నటి వరకు సామాన్యులకు చుక్కలు చూపించిన బంగారం ధర నేడు దిగివచ్చింది. కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తుండంతో స్టాక్ మార్కెట్...
By తోట వంశీ కుమార్ Published on 17 April 2020 7:38 PM IST
శుభవార్త: 20 నుంచి ఆన్లైన్ షాపింగ్ ప్రారంభం
కరోనా మహమ్మారితో దేశ వ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతోంది. లాక్డౌన్ దెబ్బకు ఆన్లైన్ షాపింగ్లు కూడా నిలిచిపోయాయి. కేవలం నిత్యావసరాలు, వస్తువులు...
By సుభాష్ Published on 16 April 2020 6:38 PM IST














