ప్రేమించాను.. పెళ్లి చేసుకుంటానన్నాడు.. చివరకు వివాహిత నోట్లో పురుగుల మందు పోశాడు
విజయవాడ అజిత్సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని ఓ వివాహితను వెంబడించాడు.
By అంజి Published on 7 Feb 2026 8:13 AM IST
ACB Raid: ల్యాండ్ సర్వేయర్ అసిఫ్ ఇంటిపై ఏసీబీ దాడులు.. బయటపడ్డ కోట్ల విలువైన అక్రమాస్తులు
SK అబ్దుల్ ఆసిఫ్ ప్రకాశం జిల్లాలోని గనులు - భూగర్భ శాస్త్ర డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయంలో సర్వేయర్గా పనిచేస్తున్నాడు.
By అంజి Published on 7 Feb 2026 7:42 AM IST
పెద్దపులికి హాని కలిగించేలా విద్యుత్ తీగలు, ఉచ్చులు పెట్టొద్దు.. రైతులను హెచ్చరించిన అటవీ శాఖ
జనగాం, యాదాద్రి-భువనగిరి, సిద్దిపేట జిల్లాల సరిహద్దు ప్రాంతాల ప్రజలు తమ పొలాల్లో విద్యుత్ తీగలు లేదా ఉచ్చులు ఉంచవద్దని...
By అంజి Published on 7 Feb 2026 7:30 AM IST
Telangana: 'వాట్సాప్ మీ సేవ'లో 581 సేవలు.. ఇప్పటి వరకు 3.25 లక్షల మందికి సర్వీస్
'వాట్సాప్ మీ సేవ'లో ఇప్పటి వరకు 4.5 లక్షల మంది తమ వివరాలు నమోదు చేసుకున్నారని ప్రభుత్వం వెల్లడించింది. వారిలో 3.25 లక్షల మంది డిజిటల్ సేవలు...
By అంజి Published on 7 Feb 2026 7:12 AM IST
'అసలు చంద్రబాబు, పవన్, లోకేష్కు చిప్పే లేదు'.. వైఎస్ జగన్ ఘాటు వ్యాఖ్యలు
ఏపీలో ప్రస్తుతం జంగిల్ రాజ్ పాలన నడుస్తోందని వైసీపీ చీఫ్, మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
By అంజి Published on 7 Feb 2026 6:58 AM IST
వైభవ్ విధ్వంసం.. U-19 ప్రపంచ కప్ గెలిచిన భారత్.. ఇది ఏకంగా ఆరోసారి
ఫిబ్రవరి 6, శుక్రవారం హరారే స్పోర్ట్స్ క్లబ్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ను 100 పరుగుల తేడాతో చిత్తు చేసి భారత్..
By అంజి Published on 7 Feb 2026 6:37 AM IST
తెలంగాణ అభివృద్ధికి మీ అందరి సహకారం కావాలి: సీఎం రేవంత్
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో రూ. 600 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల...
By అంజి Published on 7 Feb 2026 6:24 AM IST
రేపు ర్యాపిడో, ఉబర్, ఓలా డ్రైవర్ల దేశవ్యాప్త సమ్మె
ర్యాపిడో, ఉబర్, ఓలా, పోర్టర్, అంకుల్, మూవర్ డ్రైవర్లు రేపు దేశ వ్యాప్తంగా బంద్ పాటించనున్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య సమ్మె...
By అంజి Published on 6 Feb 2026 1:34 PM IST
'హోలీ' పండుగ కోసం 160 ప్రత్యేక రైళ్లను నడపనున్న దక్షిణ మధ్య రైల్వే
హోలీ పండుగకు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లు నడపాలని ఎస్సీఆర్ నిర్ణయించింది.
By అంజి Published on 6 Feb 2026 12:34 PM IST
అత్యవసర అంబులెన్స్ సేవలకు ఆధార్ తప్పనిసరా?.. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన తెలంగాణ హైకోర్టు
ఆధార్ కార్డు లేకపోతే అంబులెన్స్ సేవలు అందించకపోవడంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు గురువారం నాడు ఆదేశాలు జారీ చేసింది.
By అంజి Published on 6 Feb 2026 11:50 AM IST
వడ్డీ రేట్లు యథాతథం.. ఆర్బీఐ కీలక ప్రకటన
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) తన ద్రవ్య విధాన నిర్ణయాన్ని ఈరోజు, ఫిబ్రవరి 6, 2026, శుక్రవారం ప్రకటించింది.
By అంజి Published on 6 Feb 2026 10:47 AM IST
చెన్నైలో బర్డ్ ఫ్లూ కలకలం.. చనిపోయిన వందలాది కాకులు.. హెచ్చరిక జారీ
చెన్నై, దాని పరిసర ప్రాంతాల్లో వందలాది కాకులు చనిపోయి కనిపించడం కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు..
By అంజి Published on 6 Feb 2026 10:28 AM IST












