ఓయో, హోటళ్లలో ఇకపై ఆధార్ కాపీ అవసరం లేదు!
వెరిఫికేషన్ పేరుతో హోటళ్లు, ఈవెంట్ల నిర్వాహకులు కస్టమర్ల ఆధార్ కాపీలను తీసుకోకుండా యూఐడీఏఐ కొత్త రూల్ తీసుకురానుంది.
By అంజి Published on 8 Dec 2025 8:03 AM IST
'మేడ్చల్లో మల్లారెడ్డి భూ కబ్జాకు పాల్పడ్డారు'.. కవిత సంచలన ఆరోపణలు
మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే సిహెచ్ మల్లారెడ్డి మేడ్చల్లో వేల ఎకరాల భూమిని ఆక్రమించుకున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కె. కవిత ఆరోపించారు.
By అంజి Published on 8 Dec 2025 7:53 AM IST
Vijayawada: కోతికి అంత్యక్రియలు నిర్వహించిన పోలీసులు
విజయవాడలోని పోలీస్ కంట్రోల్ రూమ్ (PCR) సమీపంలోని పార్కులో శనివారం చనిపోయిన కోతికి పోలీసులు అంత్యక్రియలు నిర్వహించారు.
By అంజి Published on 8 Dec 2025 7:41 AM IST
విస్తృత భద్రతా ఏర్పాట్ల మధ్య జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కోసం రాచకొండ పోలీస్ కమిషనరేట్ బహుళ అంచెల, సాంకేతికత ఆధారిత భద్రతా చర్యలను అమలులోకి తెచ్చింది.
By అంజి Published on 8 Dec 2025 7:34 AM IST
శుభవార్త.. వడ్డీ రేట్లు తగ్గించిన బ్యాంకులు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటును 0.25 శాతం మేర తగ్గించిన నేపథ్యంలో పలు బ్యాంకులు వడ్డీ రేట్లను సవరించాయి.
By అంజి Published on 8 Dec 2025 7:25 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారు శుభవార్తలు విననున్నారు
నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమించి సకాలంలో పూర్తి చేస్తారు.
By జ్యోత్స్న Published on 8 Dec 2025 7:14 AM IST
అతడిని హెచ్చరించిన గంభీర్
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఓటమి తర్వాత విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వన్డే సిరీస్ విజయం తర్వాత పలు విషయాలపై స్పందించాడు.
By అంజి Published on 7 Dec 2025 1:30 PM IST
ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిని లాక్కెళ్లిన చిరుత.. ఇప్పటికి ముగ్గురు
తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో చిరుత ఓ చిన్నారి ప్రాణాలను తీసింది. వాల్పారైలోని తేయాకు తోటలో చిరుతపులి దాడిలో ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు.
By అంజి Published on 7 Dec 2025 12:49 PM IST
Video: కేక్ తినమని అడిగితే రోహిత్ శర్మ ఏమన్నాడంటే!!
విశాఖపట్నంలోని ACA-VDCA క్రికెట్ స్టేడియంలో శనివారం జరిగిన చివరి ODIలో దక్షిణాఫ్రికాపై తొమ్మిది వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది.
By అంజి Published on 7 Dec 2025 12:07 PM IST
బాబ్రీ మసీదు తరహా మసీదుకు పునాది రాయి.. 30 లక్షలతో భోజనాలు
బెంగాల్లోని మతపరంగా సున్నితమైన ముర్షిదాబాద్లో ఉద్రిక్తత నెలకొంది. తృణమూల్ కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయబడిన ఎమ్మెల్యే ...
By అంజి Published on 7 Dec 2025 11:43 AM IST
గోవా అగ్ని ప్రమాదం.. 25కు చేరిన మృతుల సంఖ్య.. ఎక్స్గ్రేషియా ప్రకటించిన ప్రధాని మోదీ
ఉత్తర గోవాలోని ఒక నైట్క్లబ్లో శనివారం అర్ధరాత్రి సంభవించిన ఘోర అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య 25కు చేరుకుందని పోలీసులు...
By అంజి Published on 7 Dec 2025 11:06 AM IST
మూడు సినిమా టికెట్లు 199 రూపాయలకే!!
డిస్ట్రిక్ట్ యాప్ సినిమా ప్రియుల కోసం కొత్త ఆఫర్ ను తీసుకుని వచ్చింది. డిస్ట్రిక్ట్ పాస్ అనే కొత్త ప్రమోషనల్ ఆఫర్ను ప్రవేశపెట్టింది.
By అంజి Published on 7 Dec 2025 10:20 AM IST












