బంగ్లాదేశ్లో రాక్ కచేరీపై ఇస్లామిక్ మూక దాడి.. 20 మందికి గాయాలు
బంగ్లాదేశ్లోని ఒక చారిత్రాత్మక పాఠశాల వార్షికోత్సవానికి వేడుకగా ముగింపు పలకాల్సిన కార్యక్రమం శుక్రవారం రాత్రి ప్రముఖ రాక్ సంగీతకారుడు జేమ్స్ కచేరీపై...
By అంజి Published on 27 Dec 2025 8:11 AM IST
హైదరాబాద్కు చెందిన ప్రసిద్ధ చిత్రకారిణి కవితా దేవుస్కర్ ఇక లేరు
హైదరాబాద్కు చెందిన ప్రసిద్ధ చిత్రకారిణి కవితా దేవుస్కర్ డిసెంబర్ 26 ఉదయం కన్నుమూశారు.
By అంజి Published on 27 Dec 2025 7:56 AM IST
Telangana: విద్యార్థులకు గుడ్న్యూస్.. స్కూళ్లకు సంక్రాంతి సెలవులు!
రాష్ట్రంలో సంక్రాంతి సెలవులు 7 రోజులు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. అకడమిక్ ఇయర్ ప్రాంరభంలో జనవరి 15 నుంచి 15వ తేదీ వరకు సెలవులు ఉన్నట్టు విద్యాశాఖ...
By అంజి Published on 27 Dec 2025 7:40 AM IST
హైదరాబాద్లో విషాదం.. ఇంట్లో ఏసీ పేలి కవలలు మృతి
హైదరాబాద్ మహా నగరంలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. కాచిగూడ పరిధిలోని బర్కత్పురలో గల ఓ ఇంట్లో ఏసీ పేలి కవలలు మరణించారు.
By అంజి Published on 27 Dec 2025 7:25 AM IST
అగర్బత్తుల్లో ఆ కెమికల్స్పై బ్యాన్.. కేంద్రం కీలక నిర్ణయం
ప్రపంచంలో అగర్బత్తుల అతిపెద్ద ఉత్పత్తిదారు, ఎగుమతిదారైన భారత్ వినియోగదారుల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయం తీసుకుంది.
By అంజి Published on 27 Dec 2025 7:16 AM IST
Andhra Pradesh: 'స్త్రీ శక్తి' పథకానికి అదనంగా రూ.800 కోట్ల నిధులు విడుదల
మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.
By అంజి Published on 27 Dec 2025 7:03 AM IST
Pension: పెన్షన్ లబ్ధిదారులకు ఏపీ సర్కార్ భారీ శుభవార్త
పెన్షన్ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. జనవరి నెలకు సంబంధించిన సామాజిక భద్రత పెన్షన్లను ఒక రోజు ముందుగానే పంపిణీ చేయనున్నట్టు...
By అంజి Published on 27 Dec 2025 6:49 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం
కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. నూతన...
By అంజి Published on 27 Dec 2025 6:29 AM IST
కేరళ To దువ్వాడ.. పట్టేసిన NCB అధికారులు
హాషిష్ ఆయిల్ అక్రమ రవాణా నెట్వర్క్లో భాగమైన ఐదుగురు వ్యక్తులను ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నుండి నార్కోటిక్స్ కంట్రోల్..
By అంజి Published on 25 Dec 2025 1:40 PM IST
పంట రుణాలు మాఫీ చేయిస్తామంటూ నకిలీ నోట్లు ఇస్తారు
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నకిలీ కరెన్సీకి సంబంధించిన సంఘటనలు పెరిగిపోయాయి. నకిలీ ₹500 నోట్లను చలామణి చేస్తూ రైతులను మోసం చేస్తున్నారు.
By అంజి Published on 25 Dec 2025 1:19 PM IST
శబరిమల బంగారం వివాదం పెద్దగా ప్రభావం చూపలేదు: కేరళ సీఎం
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ శబరిమల బంగారం వివాదం ఇటీవలి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎల్డిఎఫ్ కూటమిపై పెద్దగా ప్రభావం చూపలేదని అన్నారు.
By అంజి Published on 25 Dec 2025 1:00 PM IST
మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణకు చెందిన నలుగురు మహిళలు మృతి
బుధవారం తెల్లవారుజామున మహారాష్ట్రలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కుమురం భీమ్ ఆసిఫాబాద్కు చెందిన నలుగురు మహిళలు మృతి చెందారు.
By న్యూస్మీటర్ తెలుగు Published on 25 Dec 2025 12:41 PM IST












