విజయోత్సవాలు కాదు.. రైతులకు క్షమాపణ చెప్పండి: హరీష్ రావు
రాష్ట్ర ప్రభుత్వం విజయోత్సవాలు నిర్వహించడం కాదని.. రైతులకు క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు.
By అంజి Published on 24 Jun 2025 1:30 PM IST
ఇయర్ బడ్స్ వాడుతున్నారా?.. అయితే ఈ టిప్స్ పాటించండి
స్మార్ట్ ఫోన్ వాడే చాలా మంది తప్పనిసరిగా ఇయర్ బడ్స్ వాడుతుంటారు. ఒకప్పుడు కేవలం పాటలు వినడానికే దీన్ని పరిమితంగా వాడగా.. సోషల్ మీడియా వినియోగం...
By అంజి Published on 24 Jun 2025 12:18 PM IST
రైతుల ఖాతాల్లోకి రూ.20,000.. మరో బిగ్ అప్డేట్
సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మరో పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రైతన్నలకు ఏటా రూ.20,000 అందించే అన్నదాత - సుఖీభవ పథకాన్ని ఈ నెల...
By అంజి Published on 24 Jun 2025 11:21 AM IST
రీఫైనాన్స్ అంటే ఏమిటి?
ఒక రుణాన్ని మరొక రుణంతో భర్తీ చేసే ప్రక్రియను రుణ ఏకీకరణ (రీ ఫైనాన్స్) అని అంటారు. సరళంగా చెప్పాంలే.. ఇప్పటికే ఉన్న పలు అప్పులన్నీ ఒకేసారి...
By అంజి Published on 24 Jun 2025 10:29 AM IST
Hyderabad: ఒకే బైక్పై 8 మంది ప్రయాణిస్తూ స్టంట్స్.. తిక్కకుదిర్చిన పోలీసులు.. వీడియో
రోడ్లపై పోకిరీలు ఇష్టారీతిన వాహనాలు నడుపుతూ ఇతరులకు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. బైకులపై వేగంగా వెళ్తూ, స్టంట్లు చేస్తూ తోటి వాహనదారులు ప్రమాదాల బారిన...
By అంజి Published on 24 Jun 2025 9:28 AM IST
Hyderabad: పగిలిన ప్యాకెట్ పాలు.. కూకట్పల్లి పీఎస్లో వ్యక్తి ఫిర్యాదు
తాను షాపులో కొనుగోలు చేసిన ప్యాకెట్ పాలను వేడి చేయగా.. పగిలిపోయాయని ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు.
By అంజి Published on 24 Jun 2025 8:43 AM IST
క్రీడాకారులకు శుభవార్త చెప్పిన మంత్రి వాకిటి
2036 ఒలింపిక్స్లో రాష్ట్ర క్రీడాకారులు సత్తా చాటేలా స్పోర్ట్స్ పాలసీని రూపొందించినట్టు క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు.
By అంజి Published on 24 Jun 2025 8:00 AM IST
విషాదం: కొడుకు మరణవార్త విని.. బైక్పై వస్తున్న తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతి
ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లాలో సోమవారం తన కొడుకు విద్యుదాఘాతంతో మరణించాడనే వార్త విని మోటార్సైకిల్పై వెళ్తున్న ఒక వ్యక్తికి గుర్తు తెలియని వాహనం...
By అంజి Published on 24 Jun 2025 7:19 AM IST
భారత మాజీ క్రికెటర్ దిలీప్ దోషి కన్నుమూత
భారత మాజీ స్పిన్నర్ దిలీప్ దోషి జూన్ 23, సోమవారం 77 సంవత్సరాల వయసులో కన్నుమూశారు.
By అంజి Published on 24 Jun 2025 7:13 AM IST
గురుకుల పాఠశాలల విద్యార్థినులకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్
రాష్ట్రంలోని గురుకుల పాఠశాల విద్యార్థినులకు కూటమి ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది.
By అంజి Published on 24 Jun 2025 7:05 AM IST
ఉపరితల ఆవర్తన ప్రభావం.. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మంగళవారం నాడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
By అంజి Published on 24 Jun 2025 6:41 AM IST
తెలంగాణ కేబినేట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకున్న మంత్రివర్గం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకుంది.
By అంజి Published on 24 Jun 2025 6:27 AM IST












